Home Search
ఆలయంలో చోరీ - search results
If you're not happy with the results, please do another search
దుర్గాభవాని ఆలయంలో చోరీ.. 20 తులాల బంగారం, నగదు అపహరణ
హైదరాబాద్: మల్కాజ్ గిరిలోని గౌతంనగర్ సమీపంలో దుర్గాభవాని ఆలయంలో చోరి జరిగింది. శుక్రవారం రాత్రి ఆలయం గోడకు దొంగలు కన్నం పెట్టి లోపలికి చొరబడ్డారు. ఆలయంలో ఉన్న 20 తులాల బంగారం, 2...
సత్యనారాయణ స్వామి ఆలయంలో చోరీ
నల్లగొండ:నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో స్వామివారికి అలంకరించిన దాదాపు 4 కిలోల వెండి ఆభరణాలను దింగలించరని, అదేవిధంగా హిల్ కాలనీ...
సిఎం కెసిఆర్ సెంటిమెంట్ ఆలయంలో చోరీ
నంగునూరు: సిఎం కెసిఆర్ సెంటిమెంట్ ఆలయంగా ప్రసిద్ధి గాంచిన నంగునూరు మండలంలోని కొనాయిపల్లి వేంకటేశ్వర స్వా మి ఆలయంలో శనివారం రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రాజగోపాల్ పేట...
ఆలయంలో విగ్రహాలు చోరీ
అయిజ : మండల పరిధిలోని వేణిసొంపురం గ్రామంలో శ్రీ సంతాన వేణు గోపాల స్వామి ఆలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను చోరీ చేశారు. ఆలయ ధర్మకర్తలు పట్టణ పోలీస్టేషన్...
నల్లజానమ్మ ఆలయంలో చోరీ
మక్తల్ : మక్తల్ పట్టణంలోని నల్లజానమ్మ ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయ పూజారి నాగేందర్ ఎప్పటిలాగే మంగళవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో ఆలయాన్ని శుభ్రపరిచి నిత్యపూజలను నిర్వహిస్తున్న క్రమంలో గుర్తు...
కొండగట్టు అంజన్న ఆలయంలో భారీ చోరీ
జగిత్యాలః జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి ప్రధాన ఆలయంలో చోరీ జరిగినట్లు స్థానికులు శుక్రవారం తెలిపారు. ఆలయం తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డ దొంగలు స్వామి వారి మూల...
రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ
మనతెలంగాణ/ భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హుండీలో నగదు చోరీ చేశారు. ఆదివారం రాత్రి గుర్తు...
లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చోరీ
మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయంలో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. చుక్కాపూర్ లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయంలోని మూడు హూండీలలోని కానుకలను నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఎస్సై సంతోష్...
అమీనాపురంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో చోరీ
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురంలోని గుడిలో చోరీ జరిగింది. దుండగులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. రూ. 20 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు అపహరించారు....
ఆలయంలో చోరీ
కొరుట్ల: జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆలయంలోకి చొరబడి రెండు హుండీలను ఎత్తుకెళ్లారు. ఒక హుండీని ఖాళీ చేసి ఆలయం...
మైసమ్మ ఆలయంలో చోరీ
మనతెలంగాణ, హైదరాబాద్ : మైసమ్మ ఆలయంలో చోరీ జరిగిన సంఘటన నగరంలోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దొంగలు అమ్మవారి విగ్రహంపై ఉన్న 15తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు....
ఈఎస్ఐ ఆస్పత్రిలోని ఆలయంలో చోరీకి యత్నం
హైదరాబాద్: నగరంలోని ఈఎస్ఐ ఆస్పత్రిలోని బంగారు మైసమ్మ ఆలయంలో దుండగులు చోరీకి యత్నించారు. అప్రమత్తమై అడ్డుకున్న ఆలయ కాపలాదారుపై ఇద్దరు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఆలయం తలుపులు, హుండీ ధ్వసం చేసినట్టు...
కొండగట్టులో చోరీకి పాల్పడ్డ అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్ట్
జగిత్యాల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో చోరీకి పాల్పడింది అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని, ఏడుగురి సభ్యుల ముఠాలో ముగ్గురు పట్టుబడినట్లు జిల్లా ఎస్పి భాస్కర్ తెలిపారు. బుధవారం...
ఎల్బినగర్ సంతోషిమాత ఆలయంలో చోరి కేసులో నలుగురు అరెస్ట్..
హైదరాబాద్: ఇటీవల నగరంలోని ఎల్ బి నగర్ సంతోషిమాత ఆలయంలో జరిగిన చోరి కేసును పోలీసులు చేధించారు.చోరీకి పాల్పడిన నలుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి...
కుషాయిగూడలో దేవాలయంలో దొంగతనం… వాచ్ మెన్ దాడిలో దొంగ మృతి
కుషాయిగూడ: మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కుషాయిగూడలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దుండగులు చోరీకి యత్నించాడు. దుండగుడు ఆలయంలో అలజడి చేయడంతో వాచ్ మెన్ గమనించాడు. దొంగను...
దొంగిలించిన అన్నపూర్ణ విగ్రహం.. వందేళ్ల తరువాత తిరిగి కాశీకి పయనం
న్యూఢిల్లీ : దాదాపు వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణ విగ్రహం తిరిగి కాశీకి పయనమైంది. ఈ విగ్రహాన్ని ఇటీవల కెనడా నుంచి భారత్కు తీసుకురాగా, గురువారం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి...