Home Search
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - search results
If you're not happy with the results, please do another search
మారుతి సుజుకి కోహోర్ట్ ను గెలుచుకున్న హాలా మొబిలిటీ…
హైదరాబాద్: టెక్నాలజీలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను ఆహ్వానిస్తూ కొత్త తరాన్ని ప్రోత్సహించేందుకు మారుతి సుజుకి ఎప్పుడూ ముందు ఉంటుంది. అందులో భాగంగానే కొత్త స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు మొబిలీట స్టార్టప్స్ కోసం ఒక...
భారతీయ పరిశ్రమలను బలోపేతం చేయడానికి నెట్ జీరో సమ్మిట్ 2023
హైదరాబాద్: దేశంలోని ప్రముఖ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ ప్రొవైడర్ GEAR భాగస్వామ్యంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (IMT), హైదరాబాద్, నెట్ జీరో సమ్మిట్ మొదటి ఎడిషన్ను విజయవంతంగా నిర్వహించింది. "నెట్-జీరో 2023:...
ప్రయోగశాలగా ప్రార్థనా స్థలం!
భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ అని చాలా మందికి తెలిసే వుంటుంది. కాని, ఆ ఆలోచన, ఆ కృషి శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్దని ఏ కొద్ది మందికో తెలిసి వుంటుంది....
క్యాట్ నోటిఫికేషన్ విడుదల.. 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ
నవంబర్ 26న పరీక్ష
హైదరాబాద్ :దేశవ్యాప్తంగా ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లలో ప్రవేశాలకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్-(క్యాట్) 2023 నోటిఫికేషన్ను ఐఐఎం లక్నో విడుదల చేసింది. ఆగస్టు 2వ తేదీన ఉదయం...
4 మిలియన్లకు పైగా రెజ్యూమెలను చేరుకోవడం లక్ష్యంగా వర్క్ రూట్..
కెరీర్-టెక్ ప్లాట్ఫామ్ అయిన వర్క్ రూట్ తన ఫ్లాగ్షిప్ ఉత్పాదన, దేశంలోని ప్రముఖ AI-ఆధారిత రెజ్యూమ్ బిల్డింగ్ ప్లాట్ఫామ్లలో ఒకటైన రెజ్యూమ్ బిల్డర్తో దాదాపు నాలుగు మిలియన్లకు పైగా రెజ్యూమ్లను చేరుకోవాలని లక్ష్యంగా...
సెబీ కొత్త చైర్పర్సన్గా మాధవి పూరీ బుచ్
మొదటిసారి ఈ కీలక పదవిలో మహిళ, టర్మ్ మూడేళ్లు
ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ : మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి మొదటిసారి కొత్త చైర్పర్సన్గా మహిళను నియమించారు. మాధవి పూరీ బుచ్ను సెబీ(సెక్యూరిటీస్ అండ్...
ప్రధానికి 10 వినతులు
ఢిల్లీలో నరేంద్ర మోడీతో సిఎం కెసిఆర్ భేటీ
యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ ఆహ్వానం
50ని॥ల పాటు సాగిన సమావేశం రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై వినతులతో పది లేఖలను...
ప్రధాని మోడీతో సిఎం కెసిఆర్ భేటి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు శుక్రవారం భేటి అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని నివాసంలో నరేంద్రమోడీతో చర్చించారు....
భీమా కొరేగావ్ కేసులో 8 మందిపై ఎన్ఐఎ చార్జిషీట్
ముంబయి : భీమా కొరేగావ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) శుక్రవారం 8 మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది. 2018 జనవరి 1న భీమా కొరేగావ్లో హింసకు ప్రేరేపించారన్న అభియోగాలపై సామాజిక కార్యకర్త...
ఉద్యాన వనాల అభివృద్ధికి ప్రాధాన్యం ఎన్ఐఆర్డి డైరెక్టర్ జనరల్
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో ఉద్యాన వనాల అభివృద్ధికి, అందుకు అవసరమైన వనరుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది సంస్థ డైరెక్టర్ జనరల్ డా.జి.నరేంద్ర కుమార్ అన్నారు.గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వడం...
ఎంపిఒసి యూత్ ఔట్రీచ్ ప్రోగ్రామ్
మలేషియన్ పామ్ ఆయిల్ కౌన్సిల్ (MPOC) విజయవంతంగా తమ యూత్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ ముగింపు వేడుకను గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో జరుపుకుంది. ఈ కార్యక్రమం లో పామాయిల్ యొక్క అసాధారణమైన...
టైమ్స్ ర్యాంకుల్లో 91 భారతీయ యూనివర్శిటీలకు చోటు
న్యూఢిల్లీ : ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకును లండన్కు చెందిన టైమ్స్హయ్యర్ ఎడ్యుకేషన్ (టిహెచ్ఇ) మ్యాగజైన్ ప్రకటించింది.ఈసారి యూనివర్శిటీ ర్యాంకుల్లో రికార్డు స్థాయిలో భారత్కు చెందిన 91 యూనివర్శిటీలకు చోటు దక్కింది. గత ఏడాది...
దేశ ప్రగతికి సెమీ కండక్టర్లు
మానవుని నిర్విరామ కృషి ఫలితంగానే 1940 వ దశకంలో ఎలెక్ట్రానిక్స్ శకానికి అంకురార్పణ జరిగిందనుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని విస్తరించేందుకు విశేషమైన సంభావ్యత కలిగిన కొత్త పరికరాల శ్రేణిలో మొదటిది అనదగ్గ ట్రాన్సిస్టర్ను...
ఆస్పైర్ స్కాలర్షిప్ ను ప్రారంభించిన స్వయం ఛారిటబుల్ ట్రస్ట్
హైదరాబాద్: పద్మభూషణ్ అవార్డు గ్రహీత, హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు, ఇటీవల విడుదల చేసిన జీవిత చరిత్ర ' జస్ట్ ఆస్పైర్' రచయిత డాక్టర్ అజయ్ చౌదరి భారతదేశపు భవిష్యత్తు ప్రతిభను పెంపొందించడానికి ఒక కార్యక్రమాన్ని...
అగ్రిటెక్లో తెలంగాణ ఆదర్శం
డిజిటల్ వ్యవసాయాన్ని పెంపొందించేందుకు డబ్లుఇఎఫ్ భాగస్వామ్యంతో పిపిపి విధానాన్ని అమలుచేస్తున్న రాష్ట్రం
దేశంలో ఈ తరహా వ్యవసాయం చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణే
నాలుగు మూలస్తంభాలతో సమూల మార్పు
వ్యవసాయ రంగంలో సాంకేతిక సేవల పెంపునకు...
ఎఎస్ఆర్టీయూ ఈడి సూర్యకిరణ్కు డాక్టరేట్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థైన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ఫోర్ట్ అండర్టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.సూర్యకిరణ్కు డాక్టరేట్ లభించింది. ‘మార్కెట్ ధోరణి- టిఎస్ ఆర్టీసి ఉద్యోగుల పనితీరు’ అనే...
వరల్డ్ టాప్ స్మార్ట్ సిటీస్ జాబితాలో హైదరాబాద్ ఎక్కడుందంటే…
హైదరాబాద్: ప్రపంచంలోని అత్యుత్తమ స్మార్ట్ సిటీస్ జాబితా ఐఎండి స్మార్ట్ సిటీ ఇండెక్స్ను ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్(ఐఎండి) విడుదల చేసింది. సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్(ఎస్యుటిడి) సహకారంతో...
నాసా “న్యూమూన్ టు మార్స్”కు అధినేతగా భారతీయ సంతతి శాస్త్రవేత్త
భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్ , రొబోటిక్ ఇంజినీర్ అమిత్ క్షత్రియ నాసాకు చెందిన మూన్ టు మార్స్ (చంద్రుడి నుంచి అంగారకుడికి) అనే కొత్త అంతరిక్ష పరిశోధన కార్యక్రమానికి ప్రధమ అధిపతిగా...
కరోనా వైరస్ మానవ సృష్టి
వాషింగ్టన్: కరోనా వైరస్ మానవ నిర్మితమని చైనాలోని వుహాన్ ల్యాబ్లో పని చేసిన అమెరికా సైంటిస్ట్, ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ తెలిపారు. చైనా ప్రభుత్వం నిర్వహించే వుహాన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవి)...
మద్రాస్ ఐఐటికి అత్యధిక ఉపాధి అవకాశాలు
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటి మద్రాస్) ఈ విద్యాసంవత్సరంలో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అత్యధిక ఉద్యోగ ఆఫర్లను అందుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి క్యాంపస్ ప్లేస్మెంట్ల I మరియు II...