Home Search
ఉగ్రవాదానికి - search results
If you're not happy with the results, please do another search
ఉగ్రవాదానికి ఇందిరా,రాజీవ్లను కాంగ్రెస్ కోల్పోయింది..బిజెపి ఎవరినీ కోల్పోలేదు: సిద్ధరామయ్య
బెంగళూరు: ఉగ్రవాదానికి బిజెపి ఎవరినీ కోల్పోలేదు. కాంగ్రెస్ మాత్రం దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను కోల్పోయిందని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం అన్నారు. ఆయన రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా...
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన యాసిన్ మాలిక్
ఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో విచారణ అనంతరం వేర్పాటువాది యాసిన్ మాలిక్ను ఎన్ఐఏ కోర్టు నుంచి బయటకు తీసుకొచ్చారు. 2017 ఉగ్రవాద కేసులో అతడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. శిక్షపై మే...
అతి త్వరలో మావోయిస్టుల అంతం: అమిత్ షా
అహ్మదాబాద్ : నరేంద్ర మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే దేశంలో నుంచి మావోయిస్టులను తుదముట్టిస్తుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బుధవారం విస్పష్టంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదానికి, మావోయిస్టులకు...
నాకూ ఐటి నోటీసులు వచ్చాయి: డికె శివ కుమార్
నాకూ ఐటి నోటీసులు వచ్చాయి
డికె శివకుమార్ వెల్లడి
బెంగళూరు: తన పార్టీకి జారీ చేసినట్లుగానే ఇదివరకే పరిష్కారమైన వ్యవహారంలో తనకు కూడా ఆదాయం పన్ను(ఐటి) శాఖ నుంచి నోటీసు జారీ అయిందని కర్నాటక ఉప...
విపక్షాలపై ‘ఐ’టీ
న్యూఢిల్లీ : పన్ను మదింపు ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన కొద్ది గంటలకే రూ. 1800 కోట్లకు పైబడిన పన్ను బకాలయు చెల్లించాలంటూ కాంగ్రెస్ పార్టీకి...
రూ. 11 కోట్ల బకాయిలు చెల్లించండి..సిపిఐకి ఐటి నోటీసులు
కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీచేసిన రోజే ప్రతిపక్ష ఇండియా కూటమిలో మరో భాగస్వామ్య పక్షమైన సిపిఐకి కూడా ఆదాయం పన్ను శాఖ(ఐటి) శుక్రవారం నోటీసులు జారీచేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఐటి రిటర్న్లు...
గుప్త ధనం బిజెపి ఖాతాల్లోకి:కాంగ్రెస్
, ‘కుట్ర పన్ని’ పథకం ద్వారా గుప్త ధనాన్ని బిజెపి ఖాతాలలోకి మళ్లించిందని కాంగ్రెస్ ఆదివారం ఆరోపించింది. ఎన్నికల బాండ్ల ‘కుంభకోణానికి’ ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా...
పోలీస్ స్టేషన్పై ఉగ్రదాడి..10 మంది పోలీస్ల మృతి
పెషావర్ : పాకిస్థాన్లో ఉగ్రమూకలు మళ్లీ రెచ్చిపోయారు. సోమవారం డేరా ఇస్మాయిల్ఖాన్ లోని చోడ్వాన్ పోలీస్ స్టేషన్పై ఉగ్రమూకలు జరిపిన కాల్పులకు 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు....
గాజాలో పౌరుల మరణాలపై ప్రధాని ఆందోళన
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజాలో వేలాది మంది అమాయక పౌరులు మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు బలవుతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో సాధారణ...
హమాస్ దాడి.. మానవళికి దిగ్భ్రాంతి : బిజెపి
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడి క్రూరమైంది.. కేవలం మతం ఆధారంగా హింసను ప్రేరేపించిన దుర్ఘటనపై ప్రపంచంలోని మానవాళి దిగ్భ్రాంతి చెందిందని బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ పి.మురళీధర్రావు...
పాక్కు షాక్… మరో ‘పెంపుడు ఉగ్రవాది’ హతం
కరాచీ : పాక్ పాలు పోసి పెంచిన మరో ఉగ్రనాగు హతమైంది. పఠాన్కోట్ దాడి వ్యూహకర్తగా భావిస్తున్న జైషే మహ్మద్ టాప్ కమాండర్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తమ దేశంలో వరుసగా...
రక్తసిక్తమైన మసీదులు..
కరాచీ : పాకిస్థాన్లోని కల్లోలిత బలూచిస్థాన్ ప్రాంతంలోని ఓ మసీదు శుక్రవారం ఆత్మాహుతి మానవ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుడు ఘటనలో కనీసం 52 మంది మృతి చెందారు. 50 మందివరకూ...
టూడోను నమ్ముకుని భారత్కు దూరం కావద్దు
వాషింగ్టన్ : కెనడాతో పోలిస్తే అమెరికా ఇండియాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్ స్పష్టం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశంపై లేనిపోని అస్యత...
పార్లమెంట్లో సంచలన బిల్లులు.. వాటి స్థానాల్లో కొత్త చట్టాలు
న్యూఢిల్లీ : భారత్లో నేర సంబంధిత న్యాయవ్యవస్థలో కీలక మార్పులకు కేంద్రం సిద్ధమైంది. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ,సీఆర్పిసీ, ఎవిడెన్స్ చట్టాలను వేరే కొత్త చట్టాలతో భర్తీ చేయనుంది. రాజద్రోహ చట్టాన్ని పూర్తిగా...
నైగర్ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు.. బందీగా దేశాధ్యక్షుడు
నియామి : పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్లో దేశాధ్యక్షుడు మహ్మద్ బజౌమ్కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటు చేసింది. అధ్యక్షుడి నివాసాన్ని బుధవారం చుట్టుముట్టి బజౌమ్, ఆయన కుటుంబాన్ని సైన్యం అదుపు లోకి తీసుకుంది....
ఉగ్రవాదంపై రెండు నాల్కల ధోరణి వద్దు
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను విమర్శించేందుకు ఎస్సిఓ దేశాలు వెనకాడకూడదని కూడా ఆయన స్పష్టం...
భారత్-అమెరికా డిఎన్ఎలోనే ప్రజాస్వామ్యం: మోడీ
న్యూయార్క్: ఉగ్రవాదం ఇప్పటికి ప్రమాదకరంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అమెరికా చట్టసభ కాంగ్రెస్లో చారిత్రాత్మకంగా గంట పాటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్లపై చర్యలు...
పేదలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ పాలనా : ప్రధాని మోడీ ధ్వజం
జైపూర్ : కాంగ్రెస్ తన పాలనాకాలంలో పేదరికం నిర్మూలిస్తామని చెప్పి పేద ప్రజలను తప్పుదోవ పట్టించిందని, అదే తన పాలనా విధానంగా అనుసరించిందని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ధ్వజమెత్తారు. “ ఏభై ఏళ్ల...
విడుదలకు ముందే వివాదంలో ‘ది కేరళ స్టోరీ’ సినిమా!
కొచ్చి: అదా శర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. కేరళ నుంచి దాదాపు 32,000 మంది అమ్మాయిలు తప్పిపోవడాన్ని ఇతివృత్తంగా చేసుకుని తీసిన చిత్రం ఇది. అయితే...
పార్లమెంటులో ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ: భారత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె లోక్సభ, రాజ్యసభల సంయుక్త...