Home Search
ఉగ్రవాదులు చొరబడి - search results
If you're not happy with the results, please do another search
ఉగ్రవాదులు లాహోర్ లోనే తిరుగుతున్నారు కదా… జావెద్ అక్తర్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావెద్ అక్తర్ పాకిస్థాన్ను ఆ దేశం లోనే విమర్శించారు. 26/11 ముంబయి ఉగ్రపేలుళ్ల ఘటనను గుర్తు చేసుకున్న ఆయన, ఆ దాడికి పాల్పడిన...
కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసానికి యత్నం
భద్రతా దళాలు చుట్టుముట్టడంతో పరారైన ముష్కరులు
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు యత్నించారు. అయితే భద్రతా దళాలు ఎదురు కాల్పులు...
పంజాబ్ సరిహద్దుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పంజాబ్లో ఇద్దరు ఉగ్రవాదులను సరిహద్దు భద్రతా దళం(బిఎస్ఎఫ్) గురువారం తెల్లవారుజామున హతమార్చింది. దేశంలోకి చొరబడిన ఇద్దరు సాయుధ ఉగ్రవాదులను అట్టారీ వద్ద తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో...
కరాచీ లోని పోలీస్ కార్యాలయంపై ఉగ్రవాదుల దాడి… 9 మంది మృతి
కరాచీ : పాకిస్థాన్లో పెద్ద నగరమైన కరాచీ లోని పోలీస్ ప్రధాన కార్యాలయంపై శుక్రవారం ఉగ్రదాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు, రేంజర్ సిబ్బంది,...
కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి.. బ్యాంకు మేనేజర్ హత్య
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో సామాన్య పౌరులు, మైనార్టీలపై ఉగ్రవాదుల దాడులు ఆగట్లేదు. మొన్నటికి మొన్న ఓ టీవీ నటి, ఆ తరువాత టీచర్ ఉగ్రవాదుల దాడికి బలికాగా, తాజాగా ఓ బ్యాంకు...
పాకిస్థాన్ ఆర్మీబేస్పై ఆత్మాహుతి దాడి…23 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీయే లక్షంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్...
గాజాలో ఆకలి కేకలు..
డీర్ అల్ బలా( గాజా):హమాస్ లక్షంగా గాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడులు చేస్తోంది.ఈ నేపథ్యంలో గాజా ప్రజలు ప్రాణ భయంతో చెల్లా చెదరవుతున్నారు. కనీసం తిండి, నీరు, మందులు లాంటి అత్యవసరాలు సైతం...
4.30 గంటలు డోర్ పట్టుకునే ఉన్నాం..
హమాస్ దాడిని ప్రత్యక్షంగా చూసిన కేరళ మహిళ
న్యూఢిల్లీ : కేరళకు చెందిన సబిత, మీరా మోహన్ ఇజ్రాయెల్లో కేర్గివర్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల గాజా సరిహద్దుల్లోని నీర్ ఓజ్ అనే కిబుట్జ్ లోకి...
జీవితంలో ఇలాంటి ఘోరాలను చూస్తానని అనుకోలేదు:బైడెన్
వాషింగ్టన్:ఇజ్రాయెల్పై హమాస్ దాడులనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఉగ్రవాదులు చిన్న పిల్లల తలలను తెగ్గోసే చిత్రాలను చూస్తానని జీవితంలో ఎన్నడూ ఊహించలేదన్నారు.దీన్ని అత్యంత పాశవికమైన చర్యగా అభివర్ణించిన ఆయన...
40మంది మిలిటెంట్ల కాల్చివేత..
ఇంఫాల్ : మణిపూర్లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేపట్టిన ఆపరేషన్లో దాదాపు 40 మంది తిరుగుబాటుదార్లు హతులయ్యారు. ఇటీవలి కుల ఘర్షణల నడుమనే మణిపూర్లో తిరుగుబాటుదార్లు కలియతిరుగుతున్నారు. పౌరులపై కాల్పులతో రెచ్చిపోతున్నారు....
జర్నలిజానికి ముప్పు స్పైవేర్
మనకు తెలియకుండానే మన ఫోన్లను తమ స్వాధీనం చేసుకోగల హైటెక్ ‘జీరో-క్లిక్’ స్పైవేర్ అభివృద్ధి ప్రజాస్వామ్య మౌలిక విలువలకు, వ్యక్తిగత గోప్యతకు ప్రమాదకారిగా మారుతుండగా, మరోవంక ఇది ప్రపంచంలో జర్నలిజం అస్తిత్వానికి పెను...
సోమాలియా హోటల్పై ఉగ్రదాడి: 12మంది మృతి
మొగదిషు(సోమాలియా): సోమాలియా రాజధాని మొగదిషులో ఓ హోటల్పై శుక్రవారం సాయంత్రం ఆల్ఖైదాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు దాడి చేయడంతో 12 మంది మృతి చెందారు. హయత్ హోటల్ లోకి చొరబడి కాల్పులు జరపడానికి...
స్థానికేతరులపై ఉగ్రతూటాలు
కశ్మీర్లో ఇద్దరు కూలీల బలి
శ్రీనగర్ : కశ్మీర్లో స్థానికేతరులను గురిచేసుకుని ఉగ్రవాదుల ఘాతకాలు సాగుతూనే ఉన్నాయి. కుల్గాం జిల్లాలో ఆదివారం ఉగ్రవాదులు ఇద్దరు స్థానికేతర కూలీలపై కాల్పులు జరిపారు. దీనితో వారు మృతి...
తాలిబన్ల ‘రక్తదాహం’
జర్మనీ జర్నలిస్టు బంధువును కాల్చిచంపిన దారుణ ఉదంతం
ప్రముఖ జర్మనీ టివి చానల్ జర్నలిస్టు కోసం ఇల్లిల్లూ సోదాలు
కాల్పుల్లో మరో బంధువుకు కూడా గాయాలు
ఈ సంస్థకు చెందిన మరి ముగ్గురు జర్నలిస్టలపైనా
తాలిబన్ల దాడి...
కశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్
జైషే చీఫ్ మసూద్ బంధువు లంబూ హతం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో భద్రతా దళాలు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్...
పుల్వామాలో కాల్పులు: ఎస్పిఒ, భార్య మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగపడడంతో ఎస్పిఒ చనిపోయాడు. తీవ్రవాదులు ఎస్పిఒ ఫయాజ్ అహ్మద్ ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఫయాజ్, భార్య, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే...
ఓటేశారనే కోపంతో బోకో హరామ్ ఘాతుకం
నైజీరియాలో 40 మంది రైతుల కాల్చివేత
మైడ్గురి : నైజీరియాలో అనుమానిత ఉగ్రవాదులు నరమేధానికి దిగారు. బోకో హరామ్ ఇస్లామిక్ మిలిటెంట్ బృందానికి చెందిన వారిగా అనుమానిస్తున్న మిలిటెంట్లు కనీసం 40 మంది రైతులను...
గత 6నెలల్లో చైనా నుంచి చొరబాట్లు జరగలేదు..
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల వెంబడి గడచిన ఆరు నెలల్లో ఎటువంటి చొరబాట్లు జరగలేదని కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో సభ్యుడు...
ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చిన వీర బాలిక
మజ్ని : దుండగులు ఎవరైనా తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు జరుపుతుంటే భయంతో పారిపోవడం తప్ప ఎవరూ ఏం చేయలేరు. కానీ అప్ఘానిస్థాన్ లోని సెంట్రల్ ఘర్ ప్రావిన్స్ లోని ఒక గ్రామంలో కమర్గుల్...
భారత్లో విధ్వంసానికి ఉగ్రవాదుల ప్రయత్నాలు: నిఘా వర్గాల హెచ్చరిక
శ్రీనగర్ః రంజాన్ వేళ భారత్లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్మూకశ్మీర్లోకి చొరబడేందుకు 300 మంది ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని నియంత్రణ...