Home Search
ఉమెన్స్ కాలేజీ - search results
If you're not happy with the results, please do another search
సావిత్రిబాయి ఆశయాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి
విద్య ద్వారానే మహిళల వికాసం జరుగుతుందని నమ్మి, తొలి ఉపాధ్యాయురాలుగా విద్యను బోధించింన మహిళ సావిత్రిబాయ పూలే అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి...
తెలంగాణ మాండలికానికి జీవం పోసిన యశోదారెడ్డి
నాటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక జనజీవనాన్ని సంస్కృతి సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను వాటి వైవిధ్యాలను తెలిపే విధంగా ఆమె అనేక కథలు రాశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ప్రజల్లో రగలకముందే యాస...
ఓటు వేసిన వారే అభివృద్ధిపై మాట్లాడాలి
ప్రజాస్వామ్యంలో ఓటుకు అత్యంతప్రాధాన్యత ఉంది
రాష్ట్ర మంత్రి,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
ఓటు హక్కు వినియోగించుకున్న కెటిఆర్, సంతోష్,కవిత, మంత్రులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకున్న వారికే అభివృద్ధిని ప్రశ్నించే హక్కు ఉంటుందని రాష్ట్ర...
నేను సాధారణ మహిళనే
నా పనితీరు అసాధారణంగా ఉంటుంది
నాపై చాలామంది కామెంట్లు చేశారు
వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాను
కోఠి ఉమెన్స్ కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మన తెలంగాణ/సిటీబ్యూరో: తాను కూడా సాధారణ మహిళనేనని, తన...
నాంపల్లి ఎగ్జిబిషన్ను ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్కా నిషాన్....నుమాయిష్
మన తెలంగాణ / హైదరాబాద్: ''హైదరాబాద్ కా నిషాన్ నుమాయిష్'' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్.. ట్యాంక్ బండ్ తరువాత గుర్తొచ్చేది నుమాయిష్ అని పేర్కొన్నారు....
ఆసియా క్రీడల్లో మెరిసిన తెలంగాణ గురుకుల విద్యార్థిని
కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న అగసర నందిని
అభినందనలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో తెలంగాణ గురుకుల విద్యార్థిని కాంస్య పతకం కైవసం చేసుకుంది. తెలంగాణ...
కర్నాటకలో ముగిసిన ప్రచారం
224 స్థానాల అసెంబ్లీ స్థానాలకు రేపే పోలింగ్, ఇసి ఏర్పాట్లు
బిజెపితో కాంగ్రెస్ హోరాహోరీ
ఫలితం ఈ నెల 13న
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన హోరాహోరీ ప్రచారానికి సోమవారం తెరపడింది. ఈ నెల...
మరో 10మందికి ఐటి నోటీసులు
మంత్రి మల్లారెడ్డి ఐటి దాడుల వ్యవహారంలో ముగిసిన ఐటి విచారణ
మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డితో సహా మొత్తం 12 మందిని విచారించిన ఐటి అధికారులు
అడిగిన ప్రశ్నలన్నింటీకీ సమాధానమిచ్చామన్న మల్లారెడ్డి కుటుంబసభ్యులు
మరో పది...
హైకోర్ట్ హిజాబ్ నిషేధ ఉత్తర్వులపై కర్ణాటకకు సుప్రీంకోర్టు నోటీసు
న్యూఢిల్లీ: ప్రీ-యూనివర్శిటీ కాలేజీల్లో (పీయూసీ) హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది.అయితే ఈ విషయంలో వాయిదా వేయాలని కోరుతూ ఫాతిమా బుష్రా...
మన కళలు, సాహిత్యం తెలంగాణ పంచ ప్రాణాలు: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మరుగునపడ్డ మన సాహిత్యం కోటిప్రభలతో వెలుగొందుతుందని, మన చరిత్రను మనమే రాసుకుంటున్న చారిత్రక సందర్భం ఆవిష్కృతమైందని జాగృతి వ్యవస్థాపక అద్యక్షులు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత...