Home Search
కర్ణాటక - search results
If you're not happy with the results, please do another search
కర్ణాటక ప్రీమియర్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు ప్రారంభం
హైదరాబాద్: గత ఐదు దశాబ్దాలుగా ఉన్నత విద్యలో అగ్రగామిగా కర్ణాటక నిలుస్తోంది. విభిన్న కళాశాలల శ్రేణి, అత్యుత్తమ రీతిలో విద్యాపరమైన అవకాశాలు, గ్రాడ్యుయేషన్ అనంతరం అధిక ఉద్యోగ నియామకాలు యొక్క విశేషమైన ట్రాక్...
సిఎం రేవంత్ను కలిసిన కర్ణాటక మంత్రి
కర్ణాటక గృహ నిర్మాణం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జామీర్ అహ్మద్ శనివారం సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరు, పథకాల అమలుతీరుపై...
కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల సీన్ హాట్ హాట్…
బీజేపీజేడీ(ఎస్)నుంచి మరో అభ్యర్థి పోటీ
బెంగళూరు : రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు కర్ణాటక నుంచి నాలుగు స్థానాలు భర్తీ కావలసి ఉండగా మూడు స్థానాలు పోను మిగిలిన ఒకే ఒక్క స్థానానికి బీజేపీ...
కర్ణాటకలో హుక్కాపై నిషేధం
బెంగళూరు: ప్రజారోగ్యాన్ని రక్షించేందుకు హుక్కా విక్రయాలు, వినియోగంపై రాష్ట్రవ్యాప్తంగా కర్ణాటక ప్రభుత్వం గురువారం నిషేధం విధించింది. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా గురువారం...
కర్ణాటక సిఎం సిద్ధరామయ్యకు హైకోర్టు రూ .10 వేలు జరిమానా
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు 2022 లో నమోదైన కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది. రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ ఈ...
కర్ణాటకలో 15 నుంచి 20 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం
చిత్రదుర్గ : రానున్న లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో 15 నుంచి 20 స్థానాల్లో విజయం సాధించగలమని కాంగ్రెస్ అంచనా వేస్తున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదివారం వెల్లడించారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ...
కొడుకును చంపిన సిఇఒ… బ్యాగ్లో శవంతో గోవా నుంచి కర్ణాటకకు
కర్ణాటకలో నిందితురాలిని అరెస్ట్ చేసిన గోవా పోలీస్లు
ఆరు రోజులపాటు రిమాండ్ విధించిన కోర్టు
పనాజి( గోవా ): బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ మహిళా సీఈవో తన నాలుగేళ్ల కుమారుడిని నిర్దాక్షిణ్యంగా హత్య...
రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్ణాటక మంత్రి బోసురాజు
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కర్ణాటక మంత్రి బోసు రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన మంత్రి బోసురాజు రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం వారిద్దరూ పలు...
కర్ణాటక హిందూ కార్యకర్త శ్రీకాంత్ పూజారికి బెయిల్
హుబ్బళ్లి : మూడు దశాబ్దాల క్రితం రామమందిర ఉద్యమంలో పాలుపంచుకున్న కేసులో అరెస్టయిన హిందూ కార్యకర్త శ్రీకాంత్ పూజారికి శనివారం బెయిల్ లభించింది. జైలు నుంచి రాగానే తాను ఆనాడు రామమందిరం కోసం...
ఎన్నికల ఐదో గ్యారంటీకి రిజిస్ట్రేషన్ ప్రారంభించిన కర్ణాటక సిఎం
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల్లో ఐదో గ్యారంటీ ‘యువనిధి’ రిజిస్ట్రేషన్ను ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం ప్రారంభించారు. గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారికి...
కర్ణాటకలో కరోనాతో ముగ్గురి మృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 412 కేసులు నమోదు కావడంతో క్రియాశీల కేసుల సంఖ్య 4170 కి చేరింది. కొత్త వేరియంట్ జెఎన్.1 కారణంగానే కేసులు అధికంగా...
కర్ణాటకలో విషాదం.. గోదాం కుప్పకూలి ఏడుగురు కార్మికులు మృతి
కర్ణాటకలో విషాద సంఘటన చోటుచేసుకుంది. సోమవారం అర్థరాత్రి విజయపురలో ఉన్న రాజ్ గురు ఇండస్ట్రీస్ లోని ఫుడ్ ప్రాసెసింగ్ స్టోరేజీ యూనిట్ కుప్పకూలడంతో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ప్రమాద సమయంలో గోదాములో 10మంది...
కర్ణాటక మోడల్ అంటే కష్టాల మోడల్
ఫిష్ఫెడ్ చైర్మన్ పిట్టల
మనతెలంగాణ/హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రంలో అక్కడి సిఎం సిద్దారమయ్య, మంత్రి డికె శివ కుమార్ అక్కడ అమలు చేస్తున్నట్లు తెలంగాణలో చేస్తామని ఊదరగొడుతున్నారని.. కర్ణాటక మోడల్ అంటే కష్టాల మోడల్ అని...
ప్రచారంలోకి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్ఘడ్ కాంగ్రెస్ నాయకులు …
స్టార్ క్యాంపెయిన్లతో కాంగ్రెస్ జోరుగా ప్రచారం
మొత్తం 200 పైచిలుకు వివిధ రాష్ట్రాల సీనియర్ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి...
కర్ణాటక ప్రభుత్వంతో టయోటా కిర్లోస్కర్ మోటర్ అవగాహన ఒప్పందం
బెంగళూరు: “మేక్ ఇన్ ఇండియా” నిబద్ధతకు కట్టుబడి, “అందరికీ మాస్ హ్యాపీనెస్” తీసుకురావాలనే లక్ష్యంతో, టయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) ఈ రోజు కర్ణాటక ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MOU) పై...
కర్ణాటక ప్రభుత్వంతో టయోటా కిర్లోస్కర్ ఒప్పందం
బెంగళూరు : టయోటా కిర్లోస్కర్ మోటర్(టికెఎం) దేశంలో ప్రస్తుత కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. విస్తరణలో భాగంగా కర్ణాటక ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మసకాజు యోషిమురా సంతకాలు...
కర్ణాటక రైతులపై కాంగ్రెస్ నేతల దాడి
హైదరాబాద్: ఇందిరా పార్కు లో ధర్నా చేస్తున్న కర్ణాటక రైతులపై కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. మీరు ఇక్కడ ఎలా ధర్నా చేస్తారు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు భూతులు తిట్టారు. ఇక్కడ ధర్నా చేయడానికి మీరు...
కర్ణాటక సిఎం సిద్ధరామయ్యతో మాజీ సిఎం తనయుడి భేటీ
బెంగళూరు : మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రోజే మరో కుమారుడు, లోక్సభ సభ్యుడు బీవై రాఘవేంద్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ...
స్విచ్ వేస్తే వచ్చే కరెంటు కావాలా, కర్ణాటక కరెంట్ కావాలా?
స్విచ్ వేస్తే వచ్చే కరెంటు కావాలా? కర్ణాటక తరహా కరెంటు కావాలా? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కర్ణాటకలో రైతులు పడరాని కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు. జహీరాబాద్ లో జరిగిన...
కర్ణాటక బిజెపి అధ్యక్షునిగా యెడియూరప్ప కుమారుడు బాధ్యతల స్వీకారం
హైదరాబాద్: : కర్ణాటక బిజెపి అధ్యక్షునిగా నియామకమైన మాజీ సిఎం యెడియూరప్ప కుమారుడు బివై విజయేంద్ర బుధవారం బాధ్యతలను స్వీకరించారు. మాజీ ముఖ్యమంత్రులు బిఎస్ యెడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, డివి సదానందగౌడ, పార్టీ...