Home Search
కేంద్ర రైల్వే - search results
If you're not happy with the results, please do another search
కరీంనగర్-హసన్పర్తి రైల్వేలైన్ సర్వేకు కేంద్ర రైల్వే బోర్డు ఆమోదం
మనతెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త మోసుకొచ్చింది. చాలాకాలంగా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న కరీంనగర్- టు హసన్ పర్తి రైల్వేలైన్ సర్వేకు కేంద్ర రైల్వే బోర్డు ముందుకొచ్చింది....
కరీంనగర్-టు హసన్ పర్తి రైల్వేలైన్ సర్వేకు కేంద్ర రైల్వే బోర్డు ఆమోదం
హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త మోసుకొచ్చింది. చాలాకాలంగా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న కరీంనగర్- టు హసన్ పర్తి రైల్వేలైన్ సర్వేకు కేంద్ర రైల్వే బోర్డు ముందుకొచ్చింది....
కేంద్ర రైల్వే మంత్రికి కెటిఆర్ సలహా!
హైదరాబాద్: కరోనా వైరస్ 2020 మారిలో వ్యాపించడంతో రైల్వేస్ దాదాపు 4 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఇచ్చే కన్సెషన్లను రద్దు చేసి వారు టిక్కెటు పూర్తి ఫేర్ను చెల్లించేలా చేసింది. ఈ...
రైల్వే ప్రమాద బాధిత కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలి
బిఆర్ఎస్ ఎపి అధ్యక్షుడు తోట చంద్రశేఖర్
మనతెలంగాణ/హైదరాబాద్ : విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి అలమండ సమీపంలో రైలు ప్రమాదం జరగటం దురదృష్టకరమని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు....
రైల్వే ఉత్పత్తి కేంద్రంతో ఉపాధి మెరుగు : ప్రధాని
హైదరాబాద్ : భారతీయ రైల్వేలు ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో కాజీపేట గర్వించదగిన భాగస్వామిగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. శనివారం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ...
రైల్వే శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్: మహబూబ్నగర్, షాద్నగర్ రైల్వే స్టేషన్లలో రైళ్ల స్టాప్నకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనలో భాగంగా రూ.1,410...
కరీంనగర్ -హసన్పర్తి రైల్వేలైన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ జిల్లాల వాసులకు శుభవార్త. దశాబ్దాలకు పైగా పెండింగ్లో ఉన్న కరీంనగర్ - హసన్పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అందులో...
రైల్వే భూముల విధానాలపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే భూముల విధానాన్ని సవరించి, రైల్వేభూమి లైసెన్స్ ఫీజును భారీగా తగ్గించారు. కౌలు కాలాన్ని కూడా...
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మత కలహాలు
కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్
కాంగ్రెస్, ఎంఐఎం కలిసి కుట్రలు చేస్తున్నాయి
సికింద్రాబాద్ రోడ్షోలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మతకలహాలు, అవినీతి కుంభకోణాలేనని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన...
2026లో బుల్లెట్ రైలు పరుగులు: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: దేశంలో బుల్లెట్ రైలు 2026 నాటికి పట్టాలపై పరుగులు పెడుతుందని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటు లోకి వస్తుందన్న ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో...
చర్లపల్లి రైల్వేస్టేషన్కు పి.వి పేరు పెట్టాలి
ప్రస్తుతం దేశంలోని నగరాలకు, విశ్వవిద్యాలయాలకు, రైల్వేస్టేషన్లకు, విమానాశ్రయాలకు స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకుల పేర్లు పెట్టడం జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్లోని నగరాలు అలహాబాద్కు ప్రాచీన నామం ప్రయాగరాజ్ అని, ఇతర నగరాలకు కూడా...
రానున్న కాలంలో వెయ్యి అమృత్ భారత్ రైళ్ల తయారీ : రైల్వే మంత్రి వైష్ణవ్
న్యూఢిల్లీ : రానున్న సంవత్సరాల్లో భారత్ వెయ్యి అమృత్ భారత్ రైళ్లను తయారు చేయగలుగుతుందని , గంటకు 250 కిమీ వేగంతో ఇవి నడుస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం...
మోడీ ఆదేశంతోనే కొమురవెల్లి రైల్వే స్టేషన్
కొమురవెల్లి రైల్వే స్టేషన్ హాల్ట్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయంతో రైల్వే అభివృద్ధి...
తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్
హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు తక్కువ సమయంలో చేరుకోవడానికి రైల్వే ట్రాక్ మొదలు కానుంది. తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానున్నందున రెండు...
రైల్వే, విమాన సర్వీసుల పేరిట ఘరానా మోసం
హైదరాబాద్ : రైల్వే, విమాన సర్వీసుల పేరిట ఘరానా మోసానికి పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్ల ముఠా గుట్టు రట్టయింది. రైల్వే, విమాన సేవలతో పాటు 300 రకాల సర్వీస్లను అందిస్తామని ఆన్లైన్ యాడ్స్తో...
దమ రైల్వేకు రూ.14,232.84 కోట్ల బడ్జెట్ కేటాయింపు
దమ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ముందుకు
2024 - -25లో ద.మ. రైల్వేకు గరిష్ట స్థాయిలో కేటాయింపులు
గత ఏడాది బడ్జెట్ కేటాయింపుతో పోల్చితే ఈ సారి అత్యధిక బడ్జెట్ కేటాయింపు
రైల్వే...
బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వేకు మొండిచేయి
బడ్జెట్లో అరకొర కేటాయింపులు
పెండింగ్ పనులు మోక్షం ఇవ్వలేదు
ఉద్యోగ సంఘాల ధ్వజం
మనతెలంగాణ/హైదరాబాద్ : రైల్వే బడ్జెట్ 2024- 25 బడ్జెట్ తెలంగాణకు రూ.5 వేల పైచిలుకు కోట్లను మాత్రమే కేటాయించిందని దీంతోపాటు ఉద్యోగులు,...
తెలంగాణలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి: అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ: కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్ను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ మీడియా సమావేశం నిర్వహించారు. 2009 నుంచి 2014...
బిజెపి నాయకులు, కార్యకర్తలు కసితో పని చేయాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: నాయకులు, కార్యకర్తలంతా తమ తమ బూత్లలో తాము గెలవాలి అనే కసితో పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో శనివారం మాజీ ఎంపీ కొండా...
రైల్వే కార్మికుల రిలే నిరాహార దీక్షలు
కాజీపేట : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్తో రైల్వే కార్మికులు నిరాహార దీక్షలకు పూనుకున్నారు. నాలుగు రోజుల రిలే నిరాహార...