Home Search
కేబినెట్ సమావేశం - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఈ భేటీలో తెలంగాణలో లాక్డౌన్ పై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా లాక్డౌన్ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది....
సిఎం కెసిఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గం...
ముగిసిన కేబినెట్ సమావేశం.. బడ్జెట్కి ఆమోదం
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్ర బడ్జెట్కి ఆమోదం కేబినెట్ తెలిపింది. అసెంబ్లీలో 'ఓట్ ఆన్ అకౌంట్' బడ్జెట్ ను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఉభయసభల్లో బడ్జెట్...
నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం
మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం
మొత్తం 20 నుంచి 25 అంశాల అజెండాపై చర్చ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ సిఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నాం మూడు గంటలకు సమావేశం కానుంది....
కాసేపట్లో తొలి కేబినెట్ సమావేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలిసారిగా సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ కొత్త మంత్రులతో కలసి సచివాలయానికి వెళ్లారు. రేవంత్ ఆరో అంతస్తులోని తన...
కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. వరి కొనుగోళ్లపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ధాన్యం కొనుగోళ్లే ప్రధాన అజెండగా మంత్రివర్గ సమావేశం...
లాక్ డౌన్ అమలుపై మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం
హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపుపై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్...
సచివాలయంలో కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం
తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించే పథకాలపై కేబినెట్ చర్చిస్తోంది. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం పునరుద్ధరణ, కాళేశ్వరంపై జ్యుడీషియల్ విచారణ, రైతు భరోసా పతకం మార్పు...
నేడు కేబినెట్
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ కేబినెట్లో పలు కీలకమైన అంశాలపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. సచివాలయంలో మంగళవారం ఉదయం 12 గంటలకు సమావేశం జరిగేలా ప్రాథమికంగా...
ఈనెల 12వ తేదీన సిఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈ నెల 12వ తేదీన జరుగనుంది. ఈ కేబినెట్లో పలు కీలకమైన అంశాలపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. సచివాలయంలో మంగళవారం ఉదయం 12 గంటలకు...
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమై కొనసాగుతోంది. అసెంబ్లీ కమిటీహాల్ లో మంత్రివర్గం సమావేశమైంది. మంత్రి మండలి బడ్జెట్ను ఆమోదం తెలపనుంది. ఇరిగేషన్శాఖపై శ్వేతపత్రం, విజిలెన్స్ నివేదికపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం....
నేడు కేబినెట్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం మధ్యాహ్నం తర్వాత సమావేశం కానుంది. గవర్నర్కు ధన్య వాదాలు తెలిపే ప్రక్రియ ముగిసి అసెంబ్లీ వాయిదా పడగానే కమిటీ హాల్ నెంబర్ 1లో భేటీ...
ఆరు గ్యారెంటీలపై కేబినెట్ సబ్ కమిటీ
చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి భట్టి, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజాపాలన కార్యక్రమంలో ఐదు పథకాల దరఖాస్తులు స్వీకరించిన కాం గ్రెస్ ప్రభుత్వం వాటి అమలు కోసం కేబినెట్ సబ్...
అయోధ్య విమానాశ్రయానికి వాల్మీకి నామం..కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ : అయోధ్యలోని విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు , అయోధ్యధామం పేరు ఖరారు అయింది. సంబంధిత నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి శుక్రవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ...
ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 4వ తేదీన జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కానున్నది. ఈ...
బ్రిటన్ కేబినెట్లో కుదుపు
హోం మంత్రి బ్రేవర్మన్ ఔట్
ఆమె స్థానంలో జేమ్స్ క్లెవెర్లీ
విదేశాంగ మంత్రిగా మాజీ ప్రధాని కామెరాన్ను నియమించిన రిషి సునాక్
లండన్ : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తమ కేబినెట్లోని హోం మంత్రి...
అయోధ్యలో యుపి కేబినెట్ భేటీ
అయోధ్య : ఉత్తరప్రదేశ్ మంత్రి మండలి సమావేశం గురువారం అయోధ్యలో జరిగింది. ఈ భేటీకి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అధ్యక్షత వహించారు. ఈ భేటీలో పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయోధ్యలో...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణకు పసుపుబోర్డు ..గిరిజన వర్శిటీ
కృష్ణా జలాల వివాదంపై విధివిధానాలు?
ఉజ్వల పరిధి సిలిండర్ల సబ్సిడీ పెంపు
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి మండలి బుధవారం నాటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవి...
జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: పసుపు వినియోగాన్ని పెంచడంతోపాటు ఎగుమతులను పెంచేందుకు అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం...