Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
కేరళ సిఎం కుమార్తెపై మనీ లాండరింగ్ కేసు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ తోపాటు మరి కొందరిపైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అక్రమ నగదు చలామణి చట్టం (పిఎంఎల్ఎ ) కింద కేసు నమోదు చేసింది. ఆమెకు...
స్కామ్ నుంచి దృష్టి మరలించడానికే కేజ్రీవాల్ అరెస్టు: కేరళ సిఎం
కన్నూర్(కేరళ): ఎలక్టోరల్ బాండ్స్ అవినీతి నుంచి దృష్టి మరలించడానికే బిజెపి ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయించిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం పేర్కొన్నారు. పౌరసత్వ(సవరణ) చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా...
సిఎఎ రాజ్యాంగ వ్యతిరేకమైంది: కేరళ సిఎం విజయన్
పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) రాజ్యాంగ వ్యతిరేకం, పౌరుల హక్కులకు వ్యతిరేకమైందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఇది భారత దేశ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ విజయన్...
సిఎఎని కేరళలో అమలు చేయం: సిఎం పినరయి విజయన్
పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) ప్రజలను మతపరంగా చీల్చే చట్టంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభివర్ణించారు. కేరళలో ఈ చట్టాన్ని అమలు చేయబోమని ఆయన ప్రకటించారు. ముస్లిం మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా...
కేరళకు యువకుడి భౌతికకాయం
ఇజ్రాయెల్లో క్షిపణిదాడిలో చనిపోయిన భారతీయ యువకుడు పత్నిబిన్ మాక్స్వెల్ భౌతికకాయం కేరళకు చేర్చారు. ఎయిరిండియా విమానం ద్వారా ముందుగా ఢిల్లీకి అక్కడి నుంచి తిరువనంతపురానికి తీసుకువచ్చారు. లెబనాన్ నుంచి ప్రయోగించిన క్షిపణి ఇజ్రాయెల్...
కేరళ ఇంటిలో ఐదు శవాలు లభ్యం
కొట్టాయం: కేరళ కొట్టాయంలోని పాలా ప్రాంతం సమీపంలో తమ అద్దె ఇంటిలో ఐదుగురు కుటుంబ సభ్యులు విగత జీవులుగా కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను జైసన్ థామస్ (44), అతని భార్య, ముగ్గురు...
కేరళకు బయల్దేరుతున్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘సమరాగ్ని యాత్ర’ ముగింపు సభలో ఆయన పాల్గొనబోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జీ దీపాదాస్ మున్షీ ఇప్పటికే తిరువనంతపురం...
అమెరికాలో కేరళ కుటుంబం విషాదాంతం… భర్తే హంతకుడు!
కాలిఫోర్నియాలోని శాన్ మటియో పట్టణంలో స్థిరపడిన కేరళకు చెందిన భార్యాభర్తలు, వారి కవల పిల్లలు అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూసిన ఉదంతంలో భర్తే హంతకుడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేరళకు చెందిన ఆనంద్ హెన్రీ (37),...
రేషన్ షాపుల్లో మోడీ పోస్టర్లు..ఆ ఆదేశాలు సరికాదు : కేరళ సిఎం
తిరువనంతపురం : రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్రమోడీ పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని, దాన్ని అమలు చేయడం కష్టమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. రాష్ట్ర...
రూ.33 కోట్లు జాక్పాట్ కొట్టిన కేరళీయుడు
న్యూఢిల్లీ : కేరళకు చెందిన 40 ఏళ్ల రాజీవ్ అరిక్కట్ దుబాయ్ లోని లాటరీ టికెట్లో రూ. 33 కోట్లు ( 15 మిలియన్ దిర్హామ్లు) జాక్పాట్ సాధించగలిగాడు. బిగ్ టికెట్ అబుధాబీ...
దుబాయ్లో రూ.33 కోట్లు జాక్పాట్ కొట్టిన కేరళీయుడు
న్యూఢిల్లీ: కేరళకు చెందిన 40 ఏళ్ల రాజీవ్ అరిక్కట్ దుబాయ్ లోని లాటరీ టికెట్లో రూ.33 కోట్లు (15 మిలియన్ దిర్హామ్లు) జాక్పాట్ సాధించగలిగాడు. బిగ్ టికెట్ అబుధాబీ వీక్లీ డ్రాలోఆయనకు అదృష్టం...
కేరళను ఆర్థిక సంక్షోభంలో నెట్టేసిన మోడీ సర్కార్
ఢిల్లీలో పినరయి సారథ్యంలో లెఫ్ట్ ఫ్రంట్ నిరసన
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవహారాలలో దక్షిణాది రాష్ట్రాల పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలో అధికార ఎల్డిఎఫ్ గురువారం...
ముగ్గురి హత్య కేసులో దోషికి కేరళ హైకోర్టు మరణ శిక్ష
కొచి ( కేరళ ): ముగ్గురిని హత్య చేసిన హంతకునికి కేరళ హైకోర్టు బుధవారం మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడు తన పెద్ద సోదరుడిని, అతని 33 ఏళ్ల కుమార్తెను, కోడలిని...
కేరళ బిజెపి నేత హత్య కేసులో 15 మంది పిఎఫ్ఐ కార్యకర్తలకు మరణ శిక్ష
అలప్పూజ: కేరళ బిజెపి ఒబిసి విభాగం నాయకుడు, న్యాయవాది రంజిత్ శ్రీనివాస్ హత్య కేసులో మావెల్లికర అదనపు జిల్లా సెషన్స్ కోర్టు 15 మందికి మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది....
కొల్లాం జిల్లాలో రోడ్డుపై కేరళ గవర్నర్ ధర్నా..
తిరువనంతపురం: సిపిఎం అనుబంధ సంస్థ ఎస్ఎఫ్ఐకు చెందిన కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ శనివారం రోడ్డు పక్కన ధర్నాకు దిగారు. కొల్లాం జిల్లాలో నిలమెల్లో ఈ...
కేరళలో ప్రధాని మోడీ సందడి
త్రిసూర్ : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం గురువాయూర్కు వెళ్లారు. అక్కడ మలయాళ నటుడు, రాజకీయనేత సురేష్ గోపి కూతురు వివాహానికి హాజరయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. అంతకు ముందు ప్రధాని మోడీ కొచ్చిలో...
కేరళ ప్రొఫెసర్ చేయి నరికివేత.. 13 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: కేరళ ప్రొఫెసర్ చేతిని నరికివేసిన కేసులో ఆఖరి నిందితుడిని ఎట్టకేలకు నేరం జరిగిన 13 సంవత్సరాల తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) బుధవారం అరెస్టు చేసింది. కేరళలోని ఇదుక్కి జిల్లా తొడుపుళాలో...
కేరళవాసికి జాక్ పాట్!
కేరళకు చెందిన ఓ వ్యక్తికి అదృష్టం కలసివచ్చింది. కోట్ల రూపాయల జాక్ పాట్ అతని వశమైంది. భారతీయ సేల్స్ మేన్ నలుపురక్కళ్ షంసేర్ అనే కేరళకు చెందిన యువకుడు అబూధాబిలో స్థిరపడ్డాడు. క్రిస్మస్...
కేరళ గవర్నర్ సంఘీయ పోకడలు
దేశంలో ఆర్ఎస్ఎస్ అజెండాను పక్కాగా అమలు చేసే ప్రయత్నం బిజెపి చేస్తున్నది. ప్రధానంగా బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో ఇప్పటికే విద్యా రంగాన్ని పాఠ్యాంశాలను పూర్తిగా కాషాయమయంగా మార్చారు. రాష్ట్రాలలోనే కాదు దేశంలోను సిబిఎస్ఇ...
కేరళలో 300 కొవిడ్ కొత్త కేసులు: ముగ్గురి మృతి
తిరువనంతపురం: కేరళలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 300 కొవిడ్-19 కొత్త కేసులు నమోదు కాగా, వైరస్ కారణంగా మూడు మరణాలు చోటుచేసుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ...