Home Search
గంగానది - search results
If you're not happy with the results, please do another search
పతకాలను గంగానదిలో పడేస్తాం: రెజ్లర్లు
ఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లర్ల ఆందోళన కొనసాగుతోంది. తాము సాధించిన పతకాలు గంగానదిలో పడేస్తామన్నారు. మంగళవారం సాయంత్రం హరిద్వార్లోని గంగలో తమ పతకాలు పడేస్తామని హెచ్చరించారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు...
గంగానదిలో మునిగిన పడవ: పది మంది గల్లంతు
పాట్నా: గంగానదిలో పడవ మునిగి పది మంది గల్లంతైన సంఘటన బీహార్ రాష్ట్రం దనపూర్ ప్రాంతం షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గంగా నదిలో ఓ పడవ 55 మందితో ప్రయాణిస్తుండగా...
గంగానదిలో మోటార్ బోట్లకే అనుమతి
వారణాసి : గంగానదిలో పడవ ప్రమాదల నివారణకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నదిలో తెడ్డులతో నడిచే పడవలపై నిషేధం విధించారు. కేవలం మోటార్ బోట్ ఆపరేషన్లకు మాత్రమే అనుమతించారు. అలాగే గంగా...
గంగానదిలో కొట్టుకొచ్చిన 37 పశువుల మృత కళేబరాలు!
కన్నౌజ్: ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ నగరంలోని కాళీ నది, గంగా నది సంగమం వద్ద వీధి కుక్కలు, పశువుల మృత కళేబరాలు కొట్టుకుపోతున్నాయని ఓ ప్రభుత్వ అధికారి శనివారం తెలిపారు. కాళీ నది, గంగానది...
గంగానదిలో ప్రధాని మోడీ పవిత్ర స్నానం..
లక్నో: వారణాసిలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉదయం కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జల మార్గం గుండా లలిత ఘాట్కు చేరుకుని గంగానదిలో ప్రధాని మోడీ...
బిపిన్రావత్ దంపతుల అస్థికలకు గంగానదిలో నిమజ్జనం
డెహ్రాడూన్: హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన జనరల్ బిపిన్రావత్, ఆయన భార్య మధులికల అస్థికల్ని హరిద్వార్లోని గంగానదిలో నిమజ్జనం చేశారు. వారి కుమార్తెలు తరిణి, కృతికలు సంప్రదాయికంగా ఈ క్రతువును నిర్వహించారు. శనివారం...
గంగానదిని శుద్ధిగా ఉంచితే ఎక్కడైనా ఆ నీరు తాగొచ్చు: బిజెపి నేత గోవిందాచార్య
న్యూఢిల్లీ: శుద్ధిగా ఉంటే గంగానదిలోని నీరు ఎక్కడైనా తాగడానికి పనికివస్తుందని ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారకుడు,బిజెపి నేత కెఎన్ గోవిందాచార్య అన్నారు. గంగానది ప్రాంతంలోని పర్యావరణాన్ని కాపాడాల్సి ఉన్నదని ఆయన సూచించారు. నదిని శుభ్రంగా...
గంగానదిలో శవాలను పీక్కతిన్న కుక్కలు….
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం గంగానదిలో ఉప నది భాగీరథి నదీ తీరాన కేదార్ఘాట్లో శవాలను వీధి కుక్కలు పీక్కుతిన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో నది...
గంగానదిలో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లా దేవరఖ్ ఘాట్ వద్ద మృతదేహాలు కుప్పలు తెప్పలుగా కనిపించాయి. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను ఇసుకలో పాతిపెడుతున్నారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వాధికారులు...
యుపిలో గంగానదిలో మరో 7 మృతదేహాలు లభ్యం
నదిలో కొట్టుకొచ్చిన మొత్తం 52 మృతదేహాలు
బలియా(యుపి): మరో ఏడు మృతదేహాలు గంగానదిలో బుధవారం కొట్టుకురావడంతో ఇప్పటివరకు ఉత్తర్ ప్రదేశ్ బలియా జిల్లాలోని గంగానదిలో లభించిన మృతదేహాల సంఖ్య 52కి చేరుకుంది. కొవిడ్-19 కారణంగానే...
గంగానదిలో శవాలు అంబులెన్స్లు గుమ్మరించినవే
బీహార్, యుపి రాష్ట్రాల ప్రజల ఆందోళన
పాట్నా :ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల సరిహద్దులో గంగానదిలో సోమవారం కుప్పలు తెప్పలుగా కొవిడ్ రోగుల శవాలు తేలియాడడం రెండు రాష్ట్రాల ప్రజల్లో ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే....
గంగానదిలో మృతదేహాల కలకలం..
పాట్నా: బీహార్ లోని బక్సర్ జిల్లాలో మృతదేహాల కలకలం రేగింది. గంగానదిలో కిలోమీటర్ పరిధిలో 150 మృతదేహాలను గుర్తించారు. కరోనాతో చనిపోయినవారి మృతదేహాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో కొన్ని మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకురాగా,...
ఐదు సీట్లపై చీకటి ఒప్పందం
మన తెలంగాణ/మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు వేసి ఢిల్లీలో మోడీ.. తెలంగాణలో కేడీలను తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల...
పంచాంగ శ్రవణం వింటే ఎన్ని లాభాలో తెలుసా?
నిత్య వ్యవహారాల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన ‘గ్రిగేరియన్ క్యాలెండరు‘ ను ఉపయోగిస్తూ వున్నాగానీ.. శుభకార్యాలు, పూజాపునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగాన్ని ఉపయోగించడం మన పంచాంగ...
నీటి నిర్వహణలో ఘోర వైఫల్యం
15లక్షల ఎకరాలను ఎండబెట్టారు
209 మంది రైతులు ఉసురు
తీశారు జలధారలను ఎడారులుగా
మార్చారు చవటలు, దద్దమ్మలు,
అసమర్థ్ధులు పొలంబాటలో
ప్రభుత్వంపై నిప్పులు కురిపించిన
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్/సిరిసిల్ల : ఈ...
కాశీలో తమన్నా హల్ చల్
ప్రముఖ నటి తమన్నా కాశీలో హల్ చల్ చేస్తున్నారు. ఒక సినిమా షూటింగ్ లో భాగంగా వారణాసికి వెళ్లిన తమన్నా, పనిలో పనిగా కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని, భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆలయ...
గమ్యంలేని మోడీ హామీల నావ
ప్రధాని నరేంద్ర మోడీ గత పదేళ్ళలో 142 పథకాలను ప్రకటించారు. మోడీపై ఆరాధనను పెంచడానికి ఏదో ఒక పథకాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమాలకు లెక్కే లేదు. ‘వికసిత్ భారత్’, ‘సంకల్ప్ యాత్ర’...
ఆరోగ్యమంత్రిత్వశాఖకు రూ 90,658 కోట్లు
న్యూఢిల్లీ : కేంద్ర తాత్కాలిక బడ్జెట్లో ఆరోగ్యమంత్రిత్వశాఖకు ఈసారి రూ 90,658.63 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం తెలిపారు. ఇంతకు ముందటి బడ్జెట్...
ఆటోను ఢీకొట్టిన కంటైనర్: 12 మంది దుర్మరణం
షాహజాన్పూర్: ఉత్తరప్రదేశ్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ ట్రక్కు ఓ ఆటోరిక్షాను ఢీకొన్న దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. దట్టమైన పొగమంచుతో ట్రక్కు రోడ్డుపై రాంగ్సైడ్లో వెళ్లుతూ ఉండగా...
ఎండుకొబ్బరికి మద్దతు రూ 300
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఎండు కొబ్బరి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ 250 నుంచి రూ 300 మేర పెంచింది. దీనితో ఇప్పుడు 2024 పంటకాలానికి ఈ మద్దతు ధర...