Wednesday, April 24, 2024
Home Search

చారిత్రక పట్టణం - search results

If you're not happy with the results, please do another search

తెలంగాణ చారిత్రక అవసరమని కెసిఆర్ చెప్పిన మాట నిజమైంది

గజ్వేల్ జోన్: తెలంగాణ రాష్ట్ర సాధన ఒక చారిత్రక అవసరం అని నాడు ఉద్యమ నేత కెసిఆర్ చెప్పిన మాట నేడు నిజమని జరుగుతున్న అభివృద్దిని చూస్తే స్పష్టమవుతోందని రాష్ట్ర ఆర్థిక వైద్య...
Get rid of the moosy dirt

మూసీ మురికి వదిలించండి

మనతెలంగాణ/హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళనను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల ను ఆదేశించారు. మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని, నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ వెళ్లేలా మూసీ అభివృద్ధికి...

పాక్ భూభాగంలో ఇరాన్ దాడులు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని కల్లోలిత బలూచిస్థాన్ ప్రాంతంపై ఇరాన్ అనూహ్యరీతిలో , అసాధారణ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది. క్షిపణి, డ్రోన్లతో విరుచుకుపడింది. బుధవారం తెల్లవారుజామున అక్కడి ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్‌జరిపిన దాడులలో...
PM Modi Inaugurates World's Largest Meditation Centre

ఉజ్వల భవితకు వారసత్వ పరిరక్షణ

సోమనాథ్‌తో ఆరంభమైన సాంస్కృతిక పునర్నిర్మాణం,  బానిసత్వ భావజాలం నుంచి విముక్తి పొందాం స్వరవేద్ మహామందిర్ ఆరంభంలో ప్రధాని మోడీ,  ఏడంతస్తుల అతి పెద్ద ధ్యాన మందిర కేంద్రం వారణాసి : దేశం దాస్య మనస్తతత్వం నుంచి...

పక్షితనాన్ని కలగనే కవిత్వం

కటకం గజపతులలో మొదటివారు కపిలేశ్వర గజపతి. ఇతను శ్రీకృష్ణదేవరాయల కంటే ముందువాడు. ఇతని భార్య పేరు పార్వతి. ఐదు వందల యేళ్లకు మునుపే గజపతి తన భార్య పేరు మీద పార్వతీపురాన్ని కట్టించాడు....
Rs. 100 crore gift for Autowalas

ఆటోవాలాకు రూ. 100 కోట్ల కానుక

మళ్లీ అధికారంలోకి రాగానే రూ.1200 ఫిట్‌నెస్, పర్మిట్ ఛార్జీలు రద్దు మన తెలంగాణ/స్టేషన్ ఘన్‌పూర్/జనగామ,నకిరేకల్, నల్గొండ ప్రతినిధి: రాష్ట్రంలోని ఆటోవాలాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభవార్త చెప్పారు. రేయింబవళ్ళూ కష్టపడి ఆటోలు నడుపుతూ ఎన్నో ఇబ్బందులతో...

అవ్యక్త గళాల గళం

కొందరు రచయితలు ప్రమాద సంఘటనలను అక్షరీకరిస్తారు. ప్రమాద సంఘటనను ఒక సృజనాత్మక రూపంగా చెక్కుతారు. ఆవిష్కరిస్తారు. కానీ ప్రమాద సంఘటనలు కూడా కొందరిలోని సృజనాత్మకతను బయటకి తీసుకువస్తాయనేందుకు నిదర్శనం ఈ ఏడాది నోబెల్...
Harish Rao speech in Independence day

మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు: హరీష్ రావు

సిద్దిపేట: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేఛ్చావాయువులు పీల్చుకున్న మన భారతదేశానికి 76 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి...

జగిత్యాల అభివృద్దికి నిరంతర కృషి

జగిత్యాల: జగిత్యాల పట్టణాభివృద్దికి నిరంతర కృషి చేస్తున్నామని, జగిత్యాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. రూ. 30 లక్షలతో ఖిల్లా ప్రహారీ గోడ నిర్మాణం,...

మణిపూర్ బాధితులకు రాహుల్ పరామర్శ

ఇంఫాల్: మణిసూర్‌లోని బిష్ణుపూర్ జిల్లా మొయిరంగ్‌లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం సందర్శించినట్లు కాంగ్రెస వర్గాలు తెలిపాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంఫాల్ నుంచి హెలికాప్టర్‌లో...

తెలంగాణ దళిత బాంధవుడు కెసిఆర్

నర్సంపేట: తెలంగాణ దళిత బాంధవుడు సిఎం కెసిఆర్ అని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సాధు నర్సింగరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మాల మహానాడు జిల్లా కమిటీ అత్యవసర...
Jagannath Rath Yatra 2023

బ్రహ్మాండం పదిలక్షల జనంతో పూరీ రథయాత్ర

పూరీ : ఒడిషాలోని విశ్వవిఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర మంగళవారం స్థానిక పురవీధుల్లో కనులపండువగా సాగింది. ప్రతి ఏటా జగన్నాథుడు ఈ సముద్ర తీర పట్టణంలోని 12వ శతాబ్ధపు రాతి ఆలయం బలభద్రుడు,...

రాహుల్‌కు అమిత్‌షా సలహా

పటాన్ (గుజరాత్): విదేశాలకు వెళ్లి స్వదేశాన్ని విమర్శించడం ఏ రాజకీయ నేతకూ తగదని, దేశభక్తుడైన ఏ వ్యక్తి అయినా, దేశ రాజకీయాలు తన దేశం లోనే మాట్లాడాలి తప్ప విదేశాలకు వెళ్లి విమర్శించడం...
CM KCR Speech at Inauguration of New Secretariat

స్వరాష్ట్రంలో ఆరోగ్య సౌభాగ్యం

మనం చేసిన పనులే చరిత్రను సృష్టిస్తయి, చరిత్రను తిరగరాస్తయి. మనం చేసే మంచి పనులే మన భవితకు బాట చూపుతయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో చరిత్రను సృష్టించే నిర్మాణాత్మక విధానాలనే ముఖ్యమంత్రి కెసిఆర్...
Mahashivratri celebrations in Hyderabad

హరహర శంభో

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు భక్తులతో కి టకిటలాడాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాల వద్ద శివుడిని దర్శించుకోవడానికి పె ద్దసంఖ్యలో...
Cable Bridge Collapses in Gujarat

గుజరాత్‌లో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి.. 91మంది జల సమాధి

గుజరాత్‌లో కుప్పకూలిన మోర్బీ కేబుల్ బ్రిడ్జి 40 మంది దుర్మరణం.. నదిలో పడ్డ 500 మంది 100 మందివరకూ జలసమాధి? ఆదివారం సందర్శకుల తాకిడిలో దుర్ఘటన ప్రధాని మోడీ వడోదరా పర్యటన రోజే ప్రమాదం అహ్మదాబాద్:...
5G Will Change School Education: PM Modi

5జితో స్కూళ్ల రూపురేఖలు మారుతాయి: ప్రధాని మోడీ

5జితో స్కూలు విద్యా రూపం మారుతుంది కొత్త విద్యావిధానంతో ఆంగ్ల ఆధిపత్యానికి చెక్ గుజరాత్ విద్యా లక్షం ఆరంభంలో ప్రధాని మోడీ ప్రతిభకు ప్రాంతీయ భాషల అడ్డంకి అనుచితం అదాలజ్(గుజరాత్): దేశంలో 5జి సాంకేతికత...
Polavaram backwater flooding problem

నిజాలు ‘జల’ సమాధి

పోలవరం బ్యాక్ వాటర్‌లో అసత్యాల వరద జులైలో భద్రాచంలం వద్ద 71అడుగులకు 1986 ఆగస్టు 75.6అడుగుల నీటిమట్టం కనికట్టేనా? సిడబ్ల్యుసి సాంకేతిక అధ్యయనంలోనే లోపమా? కేంద్రం చెవికెక్కని ముంపు రాష్ట్రాల గోడు మన...
Bharat Jodo Yatra

కర్నాటకలోకి ’భారత్ జోడో యాత్ర‘

గుండ్లుపేట:   తమిళనాడు, కేరళలో పర్యటించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శుక్రవారం కర్ణాటకలో ప్రవేశించడంతో నీలగిరి రోడ్డులో తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట పట్టణం పండుగ శోభ...
Supreme Court Serious on AP Govt over Polavaram Project

పోలవరంలో… ‘నిజాలకు’ పాతర

నదిలో ప్రవహించే గరిష్ట వరదనీటికి రెట్టింపు సామర్ధంతో డ్యాం నిర్మాణాలు జరగాలని, ఆ విధంగా లెక్కిస్తే పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే ను 72 లక్షల క్యూసెక్కుల వరదనీటి డిశ్చార్జి సామ ర్ధంతో నిర్మించాలని,...

Latest News