Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
యూపీలో ఎన్నికల బరి లో తెలంగాణ మహిళ
యూపీ లోని జోన్పూర్ అభ్యర్థిగా బిఎస్పి నుండి తెలంగాణకి చెందిన శ్రీకళారెడ్డి పోటీ చేస్తున్నారు, ఈమె ప్రస్తుతం ఇక్కడి మాజీ ఎంపి ధనుంజయ సింగ్ మూడో భార్య కాగా సింగ్ వివిధ కేసుల్లో...
15 సీట్లకే బిజెపి పరిమితం.. తెలంగాణలో 14 స్థానాలు మావే
ఇండియా కూటమికి 115-120 సీట్లు
తెలంగాణలో 14 స్థానాలు మావే
ఎన్డి టివి ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డి ధీమా
న్యూఢిల్లీ: దక్షిణాది ఓటర్ల మద్దతు కూడగట్టడం బిజెపికి అసాధ్యమని, రానున్న లోక్సభ ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలలోని మొత్తం...
తెలంగాణలో రానున్న రోజులు మనవే: కెసిఆర్
పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగానలో రాజకీయ గందరగోళం నెలకొంటుందని మాజీ సిఎం కెసిఆర్ అన్నారు. ఎన్నికల తర్వాత ఏం జరిగినా బిఆర్ఎస్ కే మేలు జరుగుతుందన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్...
తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో కెసిఆర్ సమావేశం
తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ నేతలతో కెసిఆర్ సమావేశమయ్యారు. లోక్ సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో పార్టీ...
తెలంగాణలో పది మంది ఓటర్ల కోసం రెండు పోలింగ్ బూత్ లు
హైదరాబాద్: ప్రతి ఓటుకు విలువ ఇవ్వాలన్న లక్ష్యంతో ఎన్నిలక సంఘం అతి పిన్న అనుబంధ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసింది....
శ్రీరామ నవమి నాడు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: శ్రీరామ నవమి నాడు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాగా శ్రీరామ నవమి శోభాయాత్రకు బిజెపి ఎంఎల్ఏ రాజా సింగ్ నేతృత్వం వహించబోతున్నారు. అధికారిక క్యాలండర్ ప్రకారం ఏప్రిల్ 17న(బుధవారం) ప్రభుత్వం...
తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ క్రమేన రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు...
తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: సిఎం
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని ఆకాంక్షించారు. కాలం కలిసి రావాలని, సమృద్ధిగా...
తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య
కరీంనగర్: తెలంగాణలో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశానికే అన్నం పెట్టే ముగ్గురు అన్నదాతలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్...
తెలంగాణలో బిజెపి మెరుగుపడొచ్చు : ప్రశాంత్ కిశోర్
న్యూఢిల్లీ: దక్షిణాదిన, తూర్పు భారత దేశంలో బిజెపి కాస్త బలహీనంగా ఉంది. కర్నాటకలో కాస్తమెరుగ్గా ఉంది. రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్, పిటిఐ ఎడిటర్లతో మాటామంతీ జరుపుతూ బిజెపి ఆదిపత్యం, అజేయ ప్రధాని...
దేశమంతా తెలంగాణ మోడల్
మన తెలంగాణ/హైదరాబాద్ :దేశమంతా తెలంగాణ మోడల్ను అమలు చేస్తామని, తెలంగాణ స్ఫూర్తిని దేశమంతా తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. తెలంగాణలో హామీలు నెరవేర్చినట్టుగానే జాతీయ స్థాయిలో కూడా మాట నిలబెట్టుకుంటామని ఆయన...
తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని వచ్చారు?
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు ఏ మొహం పెట్టుకుని వచ్చారో సమాధానం చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్...
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభం: కిషన్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో బిజెపి...
తెలంగాణకు చల్లటి కబురు!
హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజులపాటు వాన కురియనున్నదని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ(ఐఎండి) తెలిపింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వానలు పడకపోవచ్చు. కాకపోతే మండుతున్న ఎండల వేడిమి నుంచి కాస్త ఉపశమనం...
తెలంగాణకు ‘టెస్లా’ను తీసుకురాడానికి ప్రయత్నిస్తున్నాము
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వెహికిల్ దిగ్గజం ‘టెస్లా’ను తెలంగాణకు తీసుకురాడానికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తోందని తెలంగాణ ఐటి, పారిశ్రామిక మంత్రి డి. శ్రీధర్ బాబు గురువారం తెలిపారు. 2023 డిసెంబర్ నుంచే తెలంగాణ...
తెలంగాణ భవన్లో ఇఫ్తార్ విందు.. పాల్గొన్న కెటిఆర్
తెలంగాణ భవన్ బుధవారం ఇఫ్తార్ విందు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్,మాజీ హోం మంత్రి మహమూద్ అలీ,సికింద్రాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్, మాజీ ఎంఎల్సి ఫరూక్...
తెలంగాణలో మళ్లీ పాత రోజులొచ్చాయి: కెసిఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పాత రోజులు కనిపిస్తున్నాయని మాజీ సీఎం కెసిఆర్ అన్నారు. నీళ్లు, కరెంట్ లేక లక్షల ఎకరాల పంటలు ఎండిపోయానని ఆయన చెప్పారు. ఆదివారం జనగామ, సూర్యపేట జిల్లాలో...
ఉపాధి ఆధారిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు మూడో స్థానం
హైదరాబాద్: అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) భారత ఉపాధి నివేదిక 2024ను విడుదల చేసింది. ఇది ఉపాధి పరిస్థితుల ఆధారంగా భారతీయ రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది. నివేదిక ప్రకారం, 2022లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్...
తెలంగాణ కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన
హైదరాబాద్: రాజేంద్రనగర్ లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సిజెఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు....
తెలంగాణలో 41 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రత
హైదరాబాద్:తెలంగాణ వాసులు ఉష్ణోగ్రత వేడిమిని చవిచూస్తున్నారు. సోమవారం ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ దాటింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం(టిఎస్ డిపిఎస్) ప్రకారం అత్యధిక ఉష్ణోగ్రత నల్గొండలో 41.1 డిగ్రీల సెల్సియస్...