Friday, March 29, 2024
Home Search

దివ్యాంగుల - search results

If you're not happy with the results, please do another search

స్లాట్ బుకింగ్ సమయం పెంచాలని దివ్యాంగుల ధర్నా

కారేపల్లి : కారేపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో శనివారం దివ్యాంగులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సదరం సర్టిఫికెట్లు పొందుటకు మీసేవా కేంద్రంలో స్లాట్ బుకింగ్ సమయాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ...
Govt to set up Soon 100 centers for the disabled

దివ్యాంగుల కోసం త్వరలో 100 కేంద్రాలు

అందుబాటు ధరలకు సహాయ పరికరాల అందచేత గోవా: దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు సహాయక పరికరాలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ఏడాది జూన్ నాటికి దేశంలో 100 కేంత్రాలను ఏర్పాటు చేయనున్నటుప్సీనియర్ అధికారి ఒకరు...
All facilities for disabled in polling stations: Collector Anudeep

దివ్యాంగులకు సకల సౌకర్యాలు: కలెక్టర్ అనుదీప్

మన తెలంగాణ/సిటీ బ్యూరో:  పోలింగ్‌కు సంబంధించి దివ్యాంగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని జిల్లా ఎన్నికల ఉప అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లాలో 22 వేల మంది దివ్యాంగ...

వయోవృద్దులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్

హైదరాబాద్ : ఇంటి వద్ద నుంచే ఓటు వేయాలనుకునే వయోవృద్ధులు, దివ్యాంగుల ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్దేశిత ఫారంను ముందుగానే అందజేయాలని కేంద్ర ఎన్నికల అధికారులు ఆదేశించారు. రాష్ట్ర శాసనసభకు సాధారణ...

వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు హక్కు

జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా కరీంనగర్ ప్రతినిధి: వయోవృద్ధులు, దివ్యంగులు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకొనుటకు నిబంధనల మేరకు ఎన్నికల కమీషన్ అను మతించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్...
Harish Rao Press Meet in Telangana Bhavan

దివ్యాంగులను గౌరవించిన ఒకే నాయకుడు కెసిఆర్..

దేశంలో దివ్యాంగులను గౌరవించిన ఒకే నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని, ఒక్కొక్క వికలాంగుడు ఒక్కొక్క కేసీఆర్ కావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్ మీద...
Harish Rao

దివ్యాంగులకు అత్యధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ

233 మందికి ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/ హైదరాబాద్: దేశంలోనే దివ్యాంగులకు అత్యధికంగా రూ. 4016 పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని దివ్యాంగుల పట్ల మానవతా...
Harish Rao distributes free vehicles to disabled

దివ్యాంగులకు రూ.4,016 పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..

సిద్ధిపేట: భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ, సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో టిటిసి భవన్లో దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై 233 మంది దివ్యాంగులకు 17 లక్షల...

దివ్యాంగుల పాలిట దీనబంధువు సిఎం కెసిఆర్ : కెపి వివేకానంద్

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడిపిఎల్‌లోని వైఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో గురువారం దివ్యాంగులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిధిగా పాల్గొని దివ్యాంగులకు రూ.3016/- పెన్షన్‌ను రూ.4016/-కు పెంచిన సందర్భంగా...

తెలంగాణలో దివ్యాంగులకు స్వర్ణయుగం

ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి  నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు స్వర్ణయుగమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అభివర్ణించారు. దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4016 రూపాయలకు పెన్షన్ పెంచిన...

తెలంగాణలో దివ్యాంగులకు స్వర్ణ యుగం

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు స్వర్ణయుగమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అభివర్ణించారు. దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4016 రూపాయలకు పెన్షన్ పెంచిన సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని...

దివ్యాంగుల జీవితాలలో మరింత భరోసా కల్పించిన నాయకుడు సిఎం కెసిఆర్

గద్వాల ప్రతినిధి: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు పెన్షన్లు అందజేస్తోందని, సిఎం కెసిఆర్ దివ్యాంగుల పెన్షన్‌లతో వారి జీవితాల్లో వెలుగులు నింపి, భరోసా కల్పించారని గద్వాల మున్సిపల్ చైర్మన్...

దివ్యాంగుల ఆత్మగౌరవం పెంచిన సీఎం కేసీఆర్

ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్: దివ్యాంగుల పింఛన్‌ను పెంచి వారి ఆత్మ గౌరవాన్ని సీఎం కేసీఆర్ పెంచారని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలోని...

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

అచ్చంపేట : దివ్యాంగుల సంక్షేమానికి ప్ర భుత్వం పెద్దపీట వేసిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దివ్యాంగుల కోసం పెంచిన రూ. 4016 పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని...

నేడు దివ్యాంగులకు ఉద్యోగ మేళా

హైదరాబాద్ : నిరుద్యోగ దివ్యాంగుల కోసం ఈ నెల 17న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు రాష్ట్ర దివ్యాంగుల సాధికారత శాఖ కమిషన్ శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైన్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగే...
Priority for the disabled in government schemes: Minister Koppula

ప్రభుత్వ పథకాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత : మంత్రి కొప్పుల

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థలో దివ్యాంగులకు సముచిత ప్రాధాన్యం, రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని దివ్యాంగులు, వయో వృద్ధుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్...
Govt's aim is to help disabled people grow up: Koppula

దివ్యాంగులు ఎదగాలన్నదే ప్రుభుత్వ లక్ష్యం : కొప్పుల

మంత్రిని కలిసిన చైర్మన్ వాసుదేవరెడ్డి హైదరాబాద్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేశారని వికలాంగులు, వయోవృద్ధుల శాఖ...

దివ్యాంగుల జీవితాల్లో సంతోషం నింపిన కెసిఆర్

నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు మరో వెయ్యి రూపాయలు పెంచి వారి జీవితాల్లో సంతోషం నింపారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. దివ్యాంగులకు వెయ్యి రూపాయలు పెంచడాన్ని హర్షిస్తూ ఆదివారం నకిరేకల్‌స్థానిక...

దివ్యాంగులకు సిఎం కెసిఆర్ భరోసా

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: ఏ రాష్ట్రంలో లేని విధంగా సిఎం కెసిఆర్ వికలాంగులకు పెద్ద భరోసా కల్పించారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే జిఎంఆర్ ఓ ప్రకటనలో...
Disabled people Palabhishekam for CM KCR's Photo

దివ్యాంగుల పింఛన్ పెంపుకు ఉత్తర్వులు జారీ.. సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం

మహబూబాబాద్: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. దివ్యాంగుల పింఛన్ ను రూ.1,000 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రతి నెలా రూ.3,016 పెన్షన్ ను అందుకుంటున్న...

Latest News