Home Search
పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
పెరుగుతున్న పోషకాహార లోపం
ఆధునిక ప్రపంచం వివిధ రంగాల్లో శరవేగంగా ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఒకవైపు అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నా, మరోవైపు ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. జనాభాలో చాలా మంది తగిన పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు....
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ స్థావరాలపై దాడులు కొనసాగింపు
న్యూఢిల్లీ : కరడు గట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కి చెందిన రహస్య స్థావరాలపై ఎన్ఐఎ దాడులు చేసి ఈ నెల 6న ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో...
దేశవ్యాప్తంగా రెండో రోజూ ట్రక్కు డ్రైవర్ల నిరసన
దేశవ్యాప్తంగా రెండో రోజూ ట్రక్కు డ్రైవర్ల నిరసన
మూతపడిన 2 వేలకు పైగా పెట్రోలు బంకులు
ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రంగా ఉన్న సమ్మె ప్రభావం
పెట్రోలు బంకులకు క్యూ కట్టిన వాహనదారులు
నిత్యావసర సరకులు, కూరగాయల సరఫరాకూ అంతరాయం
పలు...
డ్రగ్స్ కలకలం
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పటిష్ట నిఘా
మన తెలంగాణ/హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేపాయి. జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు ఆదివారం అరెస్ట్...
ఉత్తరాదిని వణికిస్తున్న చలి
ఢిల్లీలో పొగమంచుతో ఆలస్యంగా 134 విమాన, 22 రైళ్ల సర్వీస్లు
6 డిగ్రీలకు దిగజారిన ఉష్ణోగ్రత
న్యూఢిల్లీ : ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ల్లో పొగమంచుతోపాటు చలిపులి గజగజలాడిస్తోంది. ఢిల్లీ నగరంలో...
లాజిస్టిక్స్ ‘అచీవర్స్’ కేటగిరీలో మరోసారి ఎపి, తెలంగాణ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, చండీగఢ్ సహా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 2023 లాజిస్టిక్స్ ఇండెక్స్ జాబితాలో మరోసారి ‘అచీవర్స్ ’ కేటగిరీలో చోటు సంపాదించుకున్నాయి. ఎగుమతులను ప్రోత్సహించడానికి, ఆర్థికాభివృద్ధికి...
గుజరాత్లో భారీ వర్షాలు… పిడుగులు పడి 20 మంది మృతి
అహ్మదాబాద్ : గుజరాత్ లోని అనేక ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. గుజరాత్ లోని మొత్తం 251 తాలూకాల్లో 220 చోట్ల ఆదివారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. అకాల...
ప్రాణాలు కబళిస్తున్న ప్రమాదాలు
ఇటీవలే రెండు రోజుల క్రితం జాతీయ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారు 2022 సం.గాను రోడ్డు ప్రమాదాలపై నివేదికను విడుదల చేశారు. మన దేశం జాతీయ, రాష్ట్ర, ఇతర...
ఈ ఎన్నికల్లో కనిపించని ‘ఇండియా’
కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలో గల ఎన్డిఎ ప్రభుత్వాన్ని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ‘ఇండియా’ పేరుతో ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ఉనికి ఆ తర్వాత మొదటిసారిగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలతోనే ఉనికి...
బ్యాంకులకు సెలవులు.. నవంబర్లో ఎన్ని రోజులంటే…
న్యూఢిల్లీ: బ్యాంకులకు నవంబర్, 2023లో భారీగా సెలవులు రానున్నాయి. ఇందులో వారాంతపు సెలవులు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను తాజాగా ప్రకటించింది. ఈ...
107 మంది ఎంపీలు, ఎమ్ఎల్ఎలపై ద్వేష ప్రసంగాల కేసులు
న్యూఢిల్లీ : మొత్తం 107 మంది ఎంపీలు, ఎమ్ఎల్ఎలపై ద్వేష ప్రసంగాల కేసులు ఉన్నాయని, అలాంటి కేసులతో ఉన్న 480 మంది అభ్యర్థులు గత ఐదేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఎన్నికల హక్కుల...
ఖలిస్థానీ గ్యాంగ్స్టర్లపై విరుచుకుపడ్డ ఎన్ఐఎ..
న్యూఢిల్లీ : భారత్కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తీసుకొచ్చిన ఖలిస్థానీ అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఎ) దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్ సానుభూతిపరులుగ్యాంగ్స్టర్ల మధ్య ఉన్న బంధాన్ని తెంచే...
84 మంది కళాకారులకు సంగీత్ నాటక్ అకాడమీ అమృత్ అవార్డులు
న్యూఢిల్లీ : కళలకు సంబంధించిన వివిధ రంగాల్లో నిష్ణాతులైన 84 మంది కళాకారులకు ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ శనివారం వన్టైమ్ సంగీత్ నాటక్ అకాడమీ అమృత్ అవార్డులను ప్రదానం చేశారు. ఇంతవరకు ఎలాంటి...
లోక్సభ ఎన్నికల సమయంలోనే పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ అవకాశాలను పరిశీలించేందుకు కేంద్రం కమిటీని నియమించడంతో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే నిర్వహించడానికి వీలుగా లోక్సభ ఎన్నికలను ముందుకు జరపవచ్చనే ఊహాగానాలకు తెరదీసింది. 1967...
తెలంగాణలో తగ్గిన పేదరికం
వివిధ అంశాల ప్రాతిపదికన ప్రజల జీవన నాణ్యతను లెకిస్తున్న నీతి ఆయోగ్ 2015-16 నుంచి 2019-2021 వరకు దేశంలో వచ్చిన మార్పులు, తగ్గిన పేదరికాన్ని తెలియజేస్తూ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ చాప్టర్-...
యమున విలయతాండవం
పవిత్రమైన పుణ్యనదులకు పుట్టినిల్లు భారత దేశం. ఈ నదులతోనే ప్రజల, జీవరాసుల జీవనాధారం ఆధారపడినది. ఈ నదులను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వీటి ఒడ్డున అనేక దైవ పుణ్యక్షేత్రాలు పురాణ కాలంలోనే...
దుబాయిలో 5 నెలల్లో 23% పెరిగిన సందర్శకుల సంఖ్య
వేసవి ట్రావెల్ సీజన్కు ముందు, దుబాయ్ ఎకానమీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ (DET) మెట్రో నగరాలు, టైర్ II, III మార్కెట్లతో సహా భారతదేశం అంతటా వాణిజ్య వర్క్షాప్లు, మెగా ఫామిలియరైజేషన్ ట్రిప్లు,...
కన్వర్ యాత్రికుల వాహనానికి విద్యుత్ షాక్.. ఐదుగురి మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్లో కన్వర్ యాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కన్వర్ యాత్ర చేపట్టిన యాత్రికుల వాహనానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు...
ఉత్తరాదిన కొనసాగుతున్న వర్ష విలయం
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలకు దేశ రాజధాని ఢిల్లీ సహా రాజస్థాన్, పంజాబ్ , హర్యానా, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్...
50ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు.. హిమాచల్ అతలాకుతలం
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వానలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. ప్రత్యేకించి పర్యాటక కేంద్రం అయిన హిమాచల్...