Home Search
పరువు - search results
If you're not happy with the results, please do another search
పరువు నష్టం కేసు వేసిన త్రిష
తమిళనాట అగ్రతారల్లో త్రిష ఒకరు. అందం, అభినయం కలబోసిన వ్యక్తిత్వం ఆమె సొంతం. వయసు నలభైకి చేరువవుతున్నా, తనదైన ప్రతిభతో వరుస సినిమాల్లో నటిస్తోందామె. ఈ ఏడాది ఐదు సినిమాల్లో నటిస్తోంది. అయితే...
పూనమ్ పాండేపై 100 కోట్లకు పరువు నష్టం కేసు
ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండేపై పరువు నష్టం కేసు దాఖలైంది. సర్వైకల్ కాన్సర్ వంటి ఒక తీవ్రమైన వ్యాధిపై పూనమ్ పబ్లిసిటీ స్టంట్ కు పాల్పడిందని ఆరోపిస్తూ ఆమెపై 100 కోట్ల...
పరువునష్టం కేసులో ట్రంప్కు భారీ జరిమానా
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ వేసిన పరువు నష్టం కేసులో న్యూయార్క్ లోని మాన్హటన్ ఫెడరల్ కోర్టు కీలక...
ధోనిపై పరువు నష్టం కేసు
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై పరువు నష్టం కేసు దాఖలైంది. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ సంస్థ తనను 15 కోట్ల రూపాయల మేర మోసగించిందంటూ ధోనీ ఇటీవల కేసు...
ధోనీపై పరువు నష్టం దావా..
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై పరువు నష్టం కేసు నమోదైంది. తప్పుడు ఆరోపణలు చేస్తూ..తమ పురువుకు భంగం కలిగించేలా ప్రకటనలు చేస్తున్నారంటూ ధోనీపై అతని మాజీ వ్యాపార భాగస్వాములు దేశ రాజధాని...
పరువునష్టం కేసులో కేజ్రీవాల్కు ఊరట
మోడీ డిగ్రీపై వ్యాఖ్యల కేసు విచారణపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ విద్యార్హతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ఎంపి సంజయ్...
తంజావూర్లో పరువు హత్య.. ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురిని ఇంటికి తీసుకెళ్లి..
ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురిని ఇంటికి తీసుకెళ్లి.. దారుణంగా హత్య చేశారు. తమ పరువు తీసిందనే కోపంతో కన్న తల్లిదండ్రులే... కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. ఈ దారుణ సంఘటన...
తీన్మార్ మల్లన్నపై పరువు నష్టం దావా వేస్తా
తన సతీమణి నీలిమకు బిఆర్ఎస్ ప్రభుత్వం దొంగతనంగా ఉద్యోగం ఇచ్చినట్లు
తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారు
ప్రజావాణి తీన్మార్ మల్లన్న అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయి, కానీ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు
బిఆర్ఎస్...
మంచోళ్ళ కోసం అన్వేషణ.. వారిపైనే మంత్రులపై పరువు ప్రతిష్టలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంలోని కింది నుంచి ఉన్నతస్థాయి హోదాల్లో పనిచేస్తున్న అధికారులు, మంత్రుల వరకూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజా పాలనను అందిస్తామని ఎన్నికల సమయంలో...
పరువు హత్య: కూతుర్ని గడ్డివాములో తగులబెట్టిన కిరాతకుడు
పరువుహత్యల పేరిట పిల్లల పట్ల తల్లిదండ్రుల అమానుష కాండ కొనసాగుతూనే ఉంది. వేరే కులానికి లేదా మతానికి చెందిన వ్యక్తిని తమ కుమార్తె పెళ్ళాడిన పాపానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులే వారి ఉసురు తీస్తున్నారు....
ధోనీ పరువు నష్టం కేసు: రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ కు జైలు శిక్ష
మాజీ టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ పరువు నష్టం కేసులో ఓ ఐపిఎస్ అధికారికి కోర్టు జైలుశిక్ష విధించింది. 2013 ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ.. మ్యాచ్ ఫిక్సింగ్కు...
పరువు తీసిందని కూతురు గొంతు కోసిన తండ్రి
లక్నో: కూతురు ప్రేమ వ్యవహారం బయటపడడంతో కుటుంబం పరువుపోతుందని తండ్రి తన కూతురు గొంతో కోసి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
పాకిస్థాన్లో మరో పరువు హత్య
లాహోర్ : పరువు పేరుతో పాకిస్థాన్లో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. ఏటా 1000 మంది మహిళలు ఈ విధంగా హత్యలకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ పంజాబ్ ప్రావిన్స్ ముజఫర్నగర్ జిల్లా అలిపుర్...
పవన్ పరువు నిలిపేనా !
అభ్యర్ధుల ఆశలన్ని అధినేత పైనే
8 చోట్లా స్థబ్దతగా జనసేన ప్రచారం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ పరువు ప్రతిష్టలన్నీ ఆ పార్టీ అధినేత సినీనటులు కొణిదెల...
బిజెపి పరువు పోయింది: విజయశాంతి
తెరపై విమర్శలు.. తెర వెనుక ఒప్పందాలు
హైదరాబాద్: మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందని ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. గాంధీభవన్ లో విజయశాంతి శనివారం మీడియా సమావేశం...
ఈసారైనా పరువు దక్కేనా?.. సవాల్ వంటిదే
నేడు నెదర్లాండ్స్తో ఇంగ్లండ్ ఢీ
పుణె: ప్రపంచకప్లో అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్కు బుధవారం పసికూన నెదర్లాండ్స్తో జరిగే మ్యాచ్ సవాలుగా మారింది. ఇప్పటి వరకు ఆడిన ఏడు...
పరువు హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
మనతెలంగాణ, సిటిబ్యూరోః తన సోదరి మతాంతర ప్రేమ వివాహం చేసుకుందని ఆగ్రహం చెందిన యువకుడు చెల్లి భర్తను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు జడ్జి ఎండి...
మేనకపై రూ 100 కోట్ల పరువు నష్టం దావా..
కోల్కతా : కేంద్ర మాజీ మంత్రి, బిజెపి ఎంపీ మేనకా గాంధీపై ఇస్కాన్ సంస్థ రూ 100 కోట్లకు పరువు నష్టం దావాకు సిద్ధం అయింది. ఈ మేరకు ఆమెకు నోటీసు పంపించినట్లు...
మేనకా గాంధీపై ఇస్కాన్ రూ.100 కోట్ల పరువునష్టం దావా
న్యూఢిల్లీ: తన గోశాలలోని వట్టిపోయిన ఆవులను వధశాలలకు అమ్మివేస్తున్న అత్యంత మోసకారి ఇస్కాన్ అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన బిజెపి ఎంపి, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీపై ఇస్కాన్ రూ. 100...
ఆంధ్రజ్యోతికి హైకోర్టులో చుక్కెదురు… రూ.100 కోట్ల పరువు నష్టం దావా
అమరావతి: ఆంధ్రజ్యోతికి హైకోర్టులో చుక్కెదురైంది. టిటిడి ప్రతిష్ట దిగజార్చడంతో సహా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అన్యమత ప్రచారం జరిగిందంటూ 2019లో ఆంధ్రజ్యోతి తప్పుడు కథనం రాసింది. దీంతో ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై తిరుపతి కోర్టులో...