Friday, March 29, 2024
Home Search

పెన్షన్‌ల - search results

If you're not happy with the results, please do another search
Grant of pensions to all eligible: Talasani

అర్హులైన వారందరికి పెన్షన్‌లు మంజూరు: తలసాని

హైదరాబాద్ : నగరంలో అర్హులైన ప్రతి ఒకరికి ఆసరా పెన్షన్‌లను అందించడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్దక, మత్స, పాడిపరిశ్రమల అభివృద్ది శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో...
Pension

పెన్షన్‌ల కోతపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌లను 25 శాతం ప్రభుత్వం కోత విధించడంపై పెన్షనర్స్ జెఎసి నాయకులు లక్ష్మయ్య హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా విచారణ జరిగింది. రాష్ట్ర...
Etela Rajender

సిఎం రేవంత్ రూ. 2 లక్షలు రుణ మాఫీ చేస్తే, రాజకీయాలను నుంచి తప్పుకుంటా

రామాయం పేట విజయ సంకల్ప యాత్రలో ఈటెల రాజేందర్ మన తెలంగాణ / హైదరాబాద్: రేవంత్ హామీ మేరకు ఒకే ఏడాది ఒకే దఫా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే రాజకీయాల నుండి...
CM Revanth Reddy comments on employees salaries

ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చాం

ప్రజలు ఇబ్బందులు పడితే బాగుండని విపక్షం కోరుకుంటోందని సిఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదని ఆయన అన్నారు. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని...

మార్పులేని బ్యాంకర్ల పెన్షన్

సాధారణంగా అయిదేళ్లకోమారు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల సవరణతో పాటు విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ల పెంపు కూడా జరిగిపోతూ ఉంటుంది. పే రివిజన్ అనగానే కొలువుల్లో ఉన్నవాళ్ళ మాదిరే పదవీ విరమణ పొందినవాళ్లు కూడా...

న్యాయం దక్కని రెజ్లర్లు

నాలుగు రోజుల క్రితమే ఎన్నికైన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నూతన కార్యవర్గాన్ని సస్పెండ్ చేయడం ఎన్నికల ఎత్తుగడా, కంటి తుడుపు చర్యా? ఇది అసలు దోషి పూర్వాధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై...

పార్లమెంటులో మరో ముగ్గురు ఎంపిల సస్పెన్షన్

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్ష ఎంపిల సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం మరో ముగ్గురు లోక్‌సభ కాంగ్రెస్ ఎంపిలు ఎంపిలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ ఎంపిలు డికె సురేశ్, దీపక్...
The people who poured into public radio..land problems are high

ప్రజావాణికి పోటెత్తిన జనం..భూ సమస్యలే అధికం

మొత్తం 5126 దరఖాస్తులు ఆటో డ్రైవర్ల మొర ఆలకంచిన సర్కారు : మంత్రి పొన్నం గుడ్ న్యూస్ మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజాసమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం...
78 opposition MPs suspended

78 మందిపై వేటు

పార్లమెంట్ ఉభయ సభల నుంచి విపక్షాల ఎంపిల బహిష్కరణ ఇంతపెద్ద సంఖ్యలో సస్పెండ్ చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి విపక్షాల సభ్యుల దురుసు ప్రవర్తనపై సభాధ్యక్షుల ఆగ్రహం రాజ్యసభలో 45.....
Bandhan Bank to disburse pension to Railway Employees

రైల్వే ఉద్యోగులకు పెన్షన్ పంపిణీకి బంధన్ బ్యాంక్కు ఆర్బిఐ అనుమతి

భారతదేశ వ్యాప్తంగా యూనివర్సల్ బ్యాంక్ గా గుర్తింపు పొందిన బంధన్ బ్యాంక్, ఇండియన్ రైల్వే తరపున e-PPOల ద్వారా పెన్షన్‌ను పంపిణీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)చే ధ్రువీకరణ పొందినట్లు...
India pension

పెన్షన్ నిరాకరణ పౌరద్రోహమే!

సుప్రీం కోర్టు నేటి ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ తండ్రి నాటి ప్రధాన న్యాయమూర్తి యశ్వంతరావు విష్ణు చంద్రచూడ్ తీర్పునిస్తూ పెన్షన్ యజమాని సద్భావంతో ఇచ్చే భిక్ష, బహుమతి, దయతో ఇచ్చే...

అభివృద్ధిని చూసి ఆదరించండి

భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి టౌన్: భూపాలపల్లిలో జరిగిన అభివృద్ధిని చూసి రాబోయే ఎన్నికలలో ఆదరించాలని భూపాలపల్లి ఎంఎల్‌ఏ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం భూపాలపల్లి...
If you vote congress...you may loose electricity

కాంగ్రెస్ కు ఓటు.. కరెంటుకు పోటే!

తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం.. ఇచ్చినమనేందుకు సిగ్గుండాలె 5 గంటలోడు వచ్చి 24గంటలు ఇస్తున్న మాకు సుద్దులు చెప్తుండు మన తెలంగాణ/కోదాడ/సూర్యాపేట/యాదాద్రి భువనగిరి: గులాబీ జెండా లేకముందు తెలంగాణ పేరు ఎత్తినోడే లేకుండెనని, ఎవడన్నా మాట్లాడితే వాన్ని...
Rajasingh affair is our internal matter: Kishan Reddy

రాజాసింగ్ వ్యవహారం మా అంతర్గతం : కిషన్‌రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం మా అంతర్గత విషయం, సస్పెన్స్ ఎత్తివేస్తే ఆయన పోటీలో ఉంటారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. గురువారం మీడియా అడిగిన...

ప్రజా వాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

సంగారెడ్డి: ప్రజా వాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని డిఆర్‌ఓ నగేష అన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా వాణిలో జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల...

తెలంగాణలో దివ్యాంగులకు స్వర్ణయుగం

ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి  నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు స్వర్ణయుగమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అభివర్ణించారు. దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4016 రూపాయలకు పెన్షన్ పెంచిన...

తెలంగాణలో దివ్యాంగులకు స్వర్ణ యుగం

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు స్వర్ణయుగమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అభివర్ణించారు. దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4016 రూపాయలకు పెన్షన్ పెంచిన సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని...

పేద ప్రజలను ఆర్ధికంగా బలోపేతం చేయడమే సిఎం కెసిఆర్ ధ్యేయం

మహబూబ్‌నగర్ బ్యూరో : పేద ప్రజలను ఆర్ధికంగా బలోపేతం చేయటమే లక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పని చేస్తునారని దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన భూత్పూర్ మండల కేంద్రంలో...

దివ్యాంగుల జీవితాలలో మరింత భరోసా కల్పించిన నాయకుడు సిఎం కెసిఆర్

గద్వాల ప్రతినిధి: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు పెన్షన్లు అందజేస్తోందని, సిఎం కెసిఆర్ దివ్యాంగుల పెన్షన్‌లతో వారి జీవితాల్లో వెలుగులు నింపి, భరోసా కల్పించారని గద్వాల మున్సిపల్ చైర్మన్...

పెన్షన్లతో వికలాంగుల జీవితాల్లో వెలుగులు

దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే.. భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి కలెక్టరేట్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వికలాంగుల పెన్షన్‌లతో వారి జీవితాల్లో వెలుగులు నింపారని భూపాలపల్లి ఎంఎల్‌ఏ...

Latest News