Home Search
పెయింట్ - search results
If you're not happy with the results, please do another search
జెఎస్డబ్ల్యు పెయింట్స్ ప్రచారాన్ని ప్రారంభించిన అలియా భట్, ఆయుష్మాన్..
దేశంలో పర్యావరణ అనుకూల రంగుల కంపెనీ, 22 బిలియన్ డాలర్ల జెఎస్డబ్ల్యు గ్రూప్లో భాగమైన జెఎస్డబ్ల్యు పెయింట్స్ తమ విలాసవంతమైన శ్రేణి హలో వాల్ ఫినీషెస్ కోసం నూతన ఉత్పత్తి ప్రచారాన్ని ప్రారంభించింది....
ఇటలీ కంపెనీతో టెక్నో పెయింట్స్ డీల్
హైదరాబాద్: పెయింట్స్ తయారీ కంపెనీ టెక్నో పెయింట్స్ ఇటలీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్కు చెందిన టెక్నో పెయింట్స్ ఇటలీ సంస్థ సాంకేతిక సహకారంతో సూపర్ ప్రీమియం పెయింట్ల...
ఏసియన్ పెయింట్స్ అదుర్స్
క్యూ4లో లాభం రూ.852 కోట్లతో 84% వృద్ధి
న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరం (2020-21) నాలుగో త్రైమాసిక (జనవరి-మార్చి) ఫలితాల్లో ఏసియన్ పెయింట్స్ రాణించింది. కంపెనీ నికర లాభం రూ.852 కోట్లతో 84...
సెన్సెక్స్ @ 75,000
తొలిసారిగా కీలక మైలురాయి దాటిన సూచీ
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మరో రికార్డును నెలకొల్పాయి. సెన్సెక్స్ తొలిసారిగా 75,000 పా యింట్ల పైన ముగిసింది. ఆఖరికి 354 పాయింట్ల లాభంతో 75,038 పాయింట్ల...
చెవి దిద్దులు కొనివ్వలేదని భర్తకు నిప్పంటించిన భార్య
ఖమ్మం జిల్లా కేంద్రంలో భార్యకు భర్త చెవిదిద్దులు కొనివ్వలేదని అతడిని ఆమె తగలబెట్టింది. ప్రస్తుతం భర్త తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... నిజాంపేటలో షేక్ యాకూబ్ పాషా,...
కొనుగోళ్ల జోరుతో లాభాలు
587 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. గురువారం ఉదయం తీవ్ర ఒడిదుడుకులను చూసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు తర్వాత లాభాలతో ముగిశాయి. ఇంధనం, బ్యాంకింగ్ స్టాక్లలో...
ధోని అభిమాని ఆత్మహత్య
చెన్నై: మహేంద్ర సింగ్ ధోనీ వీరాభిమాని గోపికృష్ణన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అరంగూర్లో గోపి కృష్ణన్(35), అన్భరసి అనే దంపతులు...
స్వల్ప లాభాలు
31 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మార్కెట్లో ట్రేడింగ్ జోరు కొనసాగింది. కానీ ట్రేడింగ్ చివరి గంటలో లాభాల...
వరుస లాభాలకు బ్రేక్
168 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న జోరు కు సోమవారం బ్రేక్ పడింది. మార్కెట్లో లాభాల స్వీకరణ ఎక్కువగా కనిపించింది. బ్యాంకింగ్ స్టాక్స్లో అమ్మకాల కారణంగా మార్కెట్లో క్షీణత...
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ప్రారంభమైన నిఫ్టీ, సెన్సెక్స్ లు గత అన్ని రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతున్నాయి. ఈరోజు ట్రేడింగ్ 128 పాయింట్లు లాభపడి సెన్సెక్స్ 69,954కు చేరుకుంది....
ఓటు వేశారా… వేలిపై రంగు పడినట్టే
వేలిపై రోజులు తరబడి చెరిగిపోని సిరా చుక్క
మన తెలంగాణ / హైదరాబాద్ : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్య ప్రజానీకం మొదలు సెలబ్రిటీలు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొందరు...
ఇంట్లో గంజాయి మొక్కను పెంచిన వ్యక్తి అరెస్టు
బెంగళూరు: తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో గంజాయి ముక్కను పెంచుతున్న ఒక వ్యక్తిని బెంగళూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
ఉత్తర్ ప్రదేశ్కు చెందిన 33 ఏళ్ల రాం ఆశిష్ పెయింటర్గా పనిచేస్తున్నాడు.
...
FE పర్యావరణ వ్యవస్థను విస్తరించిన Samsung
న్యూఢిల్లీ: భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ Samsung Galaxy పర్యావరణ వ్యవస్థకు తాజా FE సిరీస్ చేరికలను ఈ రోజు ప్రకటించింది. ఐతిహాసిక Galaxy S23 FE మాత్రమే కాకుండా, Galaxy Tab...
వరుసగా 11వ రోజు లాభాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ, విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. వరుసగా 11వ రోజు మార్కెట్ల ర్యాలీ...
వరుసగా 11వ రోజు లాభాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ, విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. వరుసగా 11వ రోజు మార్కెట్ల ర్యాలీ...
నష్టాల నుంచి కోలుకుని లాభాల్లోకి
ముంబై : స్టాక్మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకుని స్వల్వ లాభాలతో ముగిశాయి. సోమవారం ప్రారంభంలోనే మార్కెట్లు భారీగా పతనం కాగా, ఆ తర్వాత ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు లాభాల బాటపట్టాయి....
స్టీల్ బ్రేస్ రేడియల్ టైర్లను ప్రవేశపెట్టిన ఎంఆర్ఎఫ్
అతిపెద్ద టైర్ల తయారీదారైన ఎంఆర్ఎఫ్, అత్యధిక పనితీరు కలిగిన మోటారు సైకిల్స్ కోసం ఇటీవల కొత్త స్టీల్ బ్రేస్ రేడియల్స్ ని ప్రవేశపెట్టింది. తీవ్ర పరిస్థితుల్లో అసాధారణ పనితీరు కనబరచాల్సిన హై-ఎండ్ మోటారుసైకిల్స్...
ఫెడ్ వడ్డీ రేట్లపైనే దృష్టి
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్ గత రెండు-మూడు వారాలుగా అద్భుతమైన ర్యాలీని కనబరుస్తోంది. సూచీలు కొత్త రికార్డును నెలకొల్పాయి. అయితే వారం చివరి రోజున సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా...
హైదరాబాద్లో నూతన కార్ కేర్స్టూడియోలు ప్రారంభించిన టర్టెల్ వ్యాక్స్
హైదరాబాద్: చికాగో కేంద్రంగా కార్ కేర్ సేవలనందిస్తున్న, అవార్డులు గెలుచుకున్న కంపెనీ టర్టెల్ వ్యాక్స్, ఇంక్ నేడు తమ మూడు సరికొత్త కో బ్రాండెడ్ కార్ కేర్ స్టూడియోలను హైదరాబాద్లో జెనెక్స్, ఎక్స్ప్లోడర్,...
బిఆర్ఎస్ను గ్రామస్థాయిలో మరింత పటిష్టం చేయాలి
బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్ కుమార్రెడ్డి
మంచాల: గ్రామస్థాయిలో బిఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేయాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశాల...