Home Search
బెంగళూరు - search results
If you're not happy with the results, please do another search
టిఎఫ్సిసి నంది అవార్డులపై తప్పుడు ప్రచారం: టిఎఫ్సిసి ఛైర్మన్
తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) నిర్వహిస్తున్న టిఎఫ్సిసి నంది అవార్డులకు దామోదర్ ప్రసాద్ మరియు సునీల్ నారంగ్కు ఎలాంటి సంబంధం లేదని టిఎఫ్సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ వివరించారు. టిఎఫ్సిసి...
IPL 2023: కోహ్లీ, డు ప్లెసిస్, మాక్స్ వెల్ అర్థ శతకాలు.. బెంగళూరు 212/2
హైదరాబాద్: ఐపిఎల్ 16వ సీజన్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన...
IPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
హైదరాబాద్ : ఐపిఎల్ 16వ సీజన్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోరుకు సర్వం సిధ్దమైంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్...
డబ్య్లూపిఎల్ వేలం.. జాక్ పాట్ కొట్టేసిన స్మృతి మంధాన
హైదరాబాద్ : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో భారత ఓపెనర్ స్మృతి మంధానకు భారీ ధర దక్కింది. అందరూ ఊహించినట్టుగానే ఈ స్టార్ ప్లేయర్ వేలంలో కళ్లు చెదిరే ధర పలికింది....
భారత బౌలర్ల విజృంభన.. ఐదో వికెట్ కోల్పోయిన లంక
బెంగళూరు: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు(డే/నైట్) మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సమీలు చెలరేగడంతో శ్రీలంక బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్...
డే/నైట్ టెస్టు: చెలరేగిన లంక బౌలర్లు.. టీమిండియా 252 ఆలౌట్
బెంగళూరు: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు(డే/నైట్) మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు శభారంభం దక్కలేదు. ఓపెనర్లు మయాంక్...
చెలరేగుతున్న లంక స్పిన్నర్లు.. స్వల్ప వ్యవధిలో విహారి, కోహ్లీ ఔట్
బెంగళూరు: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు(డే/నైట్) మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్ మెన్స్ తడబడుతున్నారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు శభారంభం దక్కలేదు. ఓపెనర్లు మయాంక్...
శ్రీలంకతో రెండో టెస్టు: రెండో వికెట్ కోల్పోయిన భారత్..
బెంగళూరు: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు(డే/నైట్) మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు శభారంభం దక్కలేదు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(4), రోహిత్ శర్మ(15)లు మరోసారి నిరాశపర్చారు. దీంతో...
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి సతీమణి, కూతురు
బెంగళూరు: టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి సతీమణి, కూతురు పాల్గొని మొక్కలు నాటారు. మంగళవారం బెంగుళూరులో దేవనహళ్లిలోని...
మంగళూరులో 38 మంది శ్రీలంకన్ల అరెస్ట్
బెంగళూరు: కర్నాటక రాష్ట్రం మంగళూరులోని దక్షిణ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నివసిస్తున్న ముప్పై ఎనిమిది మంది శ్రీలంకన్లను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళూరు నగరంలోకి వీరు అక్రమంగా ప్రవేశించారని పోలీసులు...
వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రణీత.. ఫోటోలు వైరల్
హైదరాబాద్: అందాల కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ అభిమానులకు షాకిచ్చింది. తన పెళ్లిపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సడెన్ గా పెళ్లిచేసుకుని అభిమానులతోపాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి...
తగ్గేదే లే అంటున్న బిసిసిఐ..
ముంబై: ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) విషయంలో తగ్గేదే లే అంటోంది బిసిసిఐ. భారత్ లో ఓ పక్క కరోనా విజృంభిస్తున్నా ఐపిఎల్ 14వ సీజన్ మాత్రం విజయవంతంగా కొనసాగుతోంది....
ఐపిఎల్ 14వ సీజన్ షెడ్యూల్ ఖరారు..
ముంబయి: ఐపిఎల్ 14వ సీజన్కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. కరోనా నేపథ్యంలో ఈ సారి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా నగరాల్లో మాత్రమే ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ఏప్రిల్ 9న...
డ్రగ్స్ కేసులో సినీనటి సంజనకు బెయిల్
బెంగళూరు: శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న సినీనటి సంజనకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ 8న సెంట్రల్ క్రైమ్ బ్యూరో ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే....
కర్నాటక మంత్రికి కరోనా
బెంగళూరు: భారత్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా రోజు రోజుకు విస్తరిస్తోంది. ప్రజాప్రతినిధులు ఎవరిని వదలకుండా కాటేస్తోంది. తాజాగా కర్నాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె ఎస్ ఈశ్వరప్పకు...