Home Search
భారత రత్న - search results
If you're not happy with the results, please do another search
అద్వానీ ఇంటికెళ్లి భారత రత్న ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ: బిజెపి సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఇంటికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లి ‘భారత రత్న’పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖర్, మాజీ ఉపరాష్ట్రపతి...
భారత రత్న అవార్డీలు మోడీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం
రైతులు, అణగారిన వర్గాల పట్ల ప్రభుత్వ అంకితభావం
హోమ్ మంత్రి అమిత్ షా ప్రశంస
న్యూఢిల్లీ : మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, రెండు...
భారత రత్నలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము
పివి నరసింహారావు తనయుడు ప్రభాకర్ రావు స్వీకరణ
పివికి భారత రత్న దేశ ప్రజలందరికీ గర్వకారణం: మోడీ
న్యూఢిల్లీ: మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నకు ఎంపికైన మాజీ ప్రధాన మంత్రులు పివి నరసింహారావు,...
చరణ్ సింగ్కు భారత రత్న
కర్షకులకు ‘అన్యాయం’
కేంద్రాన్ని ఎండగట్టిన జైరామ్ రమేష్
రైతుల ‘ఢిల్లీ చలో’ యాత్ర నేపథ్యంలో వ్యాఖ్యలు
అంబికాపూర్ : రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం విశేష కృషి సల్పిన చౌదరి చరణ్ సింగ్కు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్...
పివికి భారత రత్న ప్రకటనపై ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన కెసిఆర్
మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్రెడ్డి కూడా...
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల బిఆర్ఎస్ అధినేత కెసిఆర్,ఎక్స్ వేదికగా( ట్విట్టర్) ప్రధాని...
ముగ్గురు ప్రముఖులకు భారత రత్న ఇవ్వడం దేశానికి గర్వకారణం
భారత్కు ఆర్థిక సంస్కరణలు పునాది వేసిన మహానీయడు పివి: బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు కేంద్రప్రభుత్వం...
పివికి భారత రత్న ప్రకటించడం హర్షణీయం : కోలేటి దామోదర్
మన తెలంగాణ/ హైదరాబాద్: గొప్ప రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా ప్రవీణుడు, మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావుకు భారత ప్రభుత్వం భారత రత్న ప్రకటించడం పట్ల తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్...
వారు ఎప్పటికీ భారత రత్నాలే: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లు నాడు, నేడు ఎప్పటికీ భారత రత్నాలేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. దేశానికి వారు అందించిన సేవలు...
ఈ ఏడాది ఐదుగురికి భారత రత్న..
న్యూఢిల్లీ : మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు భారత రత్న పురస్కారం ప్రదానం చేయాలన్న నిర్ణయంతో దేశంలో అత్యున్నత పౌర పురస్కార విజేతల...
పివికి భారత రత్న…… జీవిత విశేషాలు
హైదరాబాద్: తెలుగుబిడ్డ, మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారత రత్న అత్యున్నత పురష్కారం రావడం పట్ల రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పివి నరసింహారావు, చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు ...
పివి, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ కు భారత రత్న
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి భారత రత్న పురస్కారాలను ప్రకటించింది. హరిత విప్లవ నిపుణులు ఎంఎస్ స్వామినాథన్, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్లకు భారత రత్న వరించింది....
అద్వానీకి భారత రత్న ఎందుకిచ్చినట్టు?
ఎల్.కె. అద్వానీ, కర్పూరీ ఠాకూర్లకు భారత రత్న అవార్డు ఇవ్వనున్నట్టు రాష్ర్టపతి భవన్ ప్రకటించక ముందే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించేశారు. అద్వానీకి 2015లోనే పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. గడిచిన ఈ తొమ్మిదేళ్ళలో...
భారత రత్నం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ భీష్మ పితామహుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీని భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న వరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ...
ఎల్కె అద్వానీకి భారత రత్న..
న్యూఢిల్లీ: తనకు ప్రకటించిన భారత రత్న అవార్డు వ్యక్తిగా తనకు లభించిన గౌరవమేగాక తన జీవితమంతా తన శక్తిమేరకు పాటించిన ఆదర్శాలకు, సిద్ధాంతాలకు దక్కిన గౌరవమని బిజెపి కురువృద్ధ నాయకుడు లాల్ కృ్షష్ణ...
భారత రత్నం
దేశ శిఖరోన్నత నాయకుల్లో ఒకరు, సామాజిక న్యాయజ్యోతి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్కు అత్యున్నత భారతరత్న అవార్డును ప్రకటించడం జాతి గర్వించదగిన పరిణామం. ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీని అభినందించాలి. రాజ్యాంగ...
సాఠేకు భారత రత్న ఇవ్వాలి
అణగారిన వర్గాల కోసం ఆయన పోరాటం అజరామరం
మహాకవి సాహిత్యాన్ని దేశ, విదేశీ భాషాల్లోకి అనువదించాలి
ఆయన రచనలు విశ్వజనీనం, దేశం గర్వంచిదగ్గ ప్రజా కవి
రష్యాలాంటి దేశం గుర్తించినా సాఠేను దేశం గుర్తించలేదు
మాతంగి సమాజానికి బీఆర్ఎస్...
దలైలామాకు భారత రత్న: కేంద్రాన్ని అభ్యర్థించాలని టిబెట్ ఎంపీల నిర్ణయం
న్యూఢిల్లీ: బౌద్ధమత గురువు దలైలామాకు భారత రత్న బిరుదు ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడానికి టిబెట్కు చెందిన ఎంపీల అనధికారిక సమూహం నిర్ణయించింది. ఈమేరకు టిబెట్కు చెందిన ఆల్ పార్టీ ఇండియన్...
ఎన్టిఆర్కు భారత రత్న ఇవ్వాలి: నామా
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్కు భారత రత్న ఇవ్వాలని టిఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారని ఎంపి నామా నాగేశ్వర్ రావు తెలిపారు. ఎన్టిఆర్ ఘాటుకు చెరుకొని నివాళులర్పించారు....
కరోనాతో పోరాడిన వైద్యులకు ఈ ఏడాది భారత రత్న ఇవ్వాలి
ప్రధాని లేఖ రాసిన ఢిల్లీ సిఎం కేజ్రివాల్
న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో ప్రజలకు నిరంతరాయంగా సేవలు చేసిన వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి ఈ ఏడాది అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను...
రాష్ట్రపతి చేతుల మీదుగా భారతరత్న అవార్డు అందుకున్న పివి కుమారుడు
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారతర్న అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు తరుపున ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...