Home Search
మద్యం - search results
If you're not happy with the results, please do another search
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. నేడు మద్యం షాపులు బంద్
హైదరాబాద్: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం మద్యం షాపులు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని...
రేపు మద్యం షాపులు బంద్
హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మద్యం షాపులు, కల్లుదుకాణాలు, బార్లు, రెస్టారెంట్లను బంద్ చేయాలని పోలీస్ కమిషనర్లు శ్రీనివాస రెడ్డి, అవినాష్ మహంతి, తరుణ్జోషి ఆదేశాలు...
మద్యం కేసులో కోట్లు చేతులు మారాయి
మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ సిఎం కెసిఆర్ తన కూతురు కవితను అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడలేదని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినప్పుడు బ్లాక్ డే అంటున్నారని దీని వెనుక మర్మం...
కల్తీమద్యం కేసులో 20 కి చేరిన మృతుల సంఖ్య
లోక్సభ ఎన్నికలను లక్షంగా చేసుకుని ఓటర్లను మత్తులో ముంచి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్న ముఠాను పంజాబ్ పోలీస్లు పట్టుకోగలిగారు. ఇంతవరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా ప్రమేయంతో కల్తీ మద్యం...
ఈ నెల 25న మద్యం షాపులు బంద్
హోలీ సందర్భంగా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను బంద్ చేస్తూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. హోలీ సందర్భంగా ఈ...
మద్యం కుంభకోణంలో మధ్యవర్తి కేజ్రీవాలే!.. కోర్టులో ఈడీ వాదన
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ది కీలకపాత్ర అని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది. నిందితులకూ, సౌత్ గ్రూపునకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని, ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి...
ఢిల్లీ మద్యం కేసులో ఎంఎల్సి కవిత బాధితురాలు మాత్రమే…నిందితురాలు కాదు!
మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ దురుద్దేశంతోనే ఎంఎల్సి కవితను ఇడి అధికారులు అరెస్టు చేశారని మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆరోపించారు. ఈ కేసులో కవిత బాధితురాలు మాత్రమేనని, నిందితురాలు...
ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్ల కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం దేశ రాజధానిలోని కోర్టుకు హాజరయ్యారు. నగరంలోని...
మద్యం మత్తులో భార్యను చంపిన కసాయి అరెస్టు
జక్రాన్పల్లి : మద్యం మత్తులో భార్యను చంపిన కసాయిని అరెస్టు చేసినట్టు తెలిపారు. మండలంలోని నూర్సింగ్ తండాలో చోటుచేసుకున్న ఘటనపై డిచ్పల్లి సిఐ మల్లేష్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. నూర్సింగ్ తండాకు చెందిన ...
ఓఆర్ఆర్పై ప్రమాదం.. అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్
యువకుడి మృతి, అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్
కేసు దర్యాప్తు చేస్తున్న నార్సింగి పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః మద్యం మత్తులో కారును అతివేగంగా నడిపడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని...
పల్నాడులో మద్యం తాగించి బాలికలపై అత్యాచారం
అమరావతి: బాలికలకు కూల్ డ్రింక్లో మద్యం కలిపి తాగించి అనంతరం వారిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
మద్యం మత్తులో కన్నతల్లిని కడతేర్చిన కొడుకు
అనంతగిరి: మద్యం మత్తులో కన్నతల్లిని కుమారుడు కడతేర్చిన సంఘటన సూ ర్యాపేట జిల్లా, అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధి, తమ్మర బండపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని సుందరయ్య...
మద్యం కుంభకోణం కేసు.. కేజ్రీవాల్కు ఐదోసారి ఈడీ సమన్లు
న్యూఢిల్లీ : ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఫిబ్రవరి 2 న విచారణకు...
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు, బార్లు, పబ్ల మూసివేత
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు, బార్లు మూసివేయనున్నారు. జనవరి 26వ తేదీన వైన్ షాపు బంద్ అనే బోర్డులు మద్యం షాపుల ఎదుట దర్శనం ఇవ్వటంతో గురువారం...
రూ.30 వేల కోసం మద్యం మత్తులో వ్యక్తి హత్య
జగదేవ్పూర్ : బేరానికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి మూడు రోజుల తర్వాత చెరువులో శవమై తెలిన సంఘటన జగదేవ్పూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. జగదేవ్పూర్ మండల పరిధిలోని...
మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవు: విజయ్
అమరావతి: బటన్ నొక్కడంలో సగం డబ్బును మద్యం ద్వారానే లాగేస్తున్నారని టిడిపి నేత ఎన్ విజయ్ మండిపడ్డారు. టిడిపి అధికార ప్రతినిధి ఎన్ విజయ్ ఉమార్ మీడియాతో ప్రసంగించారు. మద్యం విక్రయాల్లో డిజిటల్...
31న మామూలుగా తాగలేదు…. రూ.658 కోట్లు మద్యం హాంఫట్
హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలు అంటే మామూలుగా ఉండదు. డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు సుక్క, ముక్కతో గడుపుతారు. సాయంత్రం కూర్చుంటే రాత్రి మొత్తం మందులోనే మునిగిపోతారు జనాలు. ఆదివారం ఏ వైన్స్...
మద్యం మత్తులో కారుతో మహిళను ఢీకొట్టిన యువకుడు.. మహిళ మృతి
మహాదేవ్పూర్: మద్యం మత్తులో కారు నడుపుతూ మహిళను ఢీకొట్టడంతో మహిళ మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మహాదేవ్పూర్...
రేపు మద్యం దుకాణాలు బంద్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు విధిస్తూ ముగ్గురు పోలీస్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 144...
48 గంటల పాటు మద్యం షాపులు బంద్
కమిషనర్ ఆదేశాల మేరకు షాపులపై నిఘా పెంచిన ఎక్సైజ్ బృందాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత అన్ని మద్యం షాపులు, బార్లు, పబ్లను మూసివేశారు. ఎక్సైజ్ కమిషనర్ బుద్ధ...