Home Search
మలేరియా - search results
If you're not happy with the results, please do another search
మలేరియాతో ఎక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ… జాగ్రత్త
ఏటా సరాసరిన ప్రపంచం మొత్తం మీద 247 మిలియన్ మలేరియా కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా. వీటిలో చాలా కేసులు తేలికపాటి లక్షణాలను కలిగి ఉండగా, అతిస్వల్ప కేసులు ప్రాణాంతకమౌతున్నాయి. 2021లో...
మలేరియాను మట్టుబెట్టేదెప్పుడు!
ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు 2007 నుంచి ప్రపంచ మలేరియా దినం నిర్వహించుట ఆనవాయితీగా వస్తున్నది. 2000 సంవత్సరం నుంచి మలేరియా నిర్మూలన, రోగ నిర్ధారణ, వైద్య రంగాల్లో ప్రపంచ దేశాలు...
పాక్లో ప్రబలిన మలేరియా
భారత్ నుంచి 6మిలియన్ దోమతెరల కొనుగోలు
ఇస్లామాబాద్: ఇటీవల వరదలు ముంచెత్తడంతో మలేరియా ప్రబలింది. కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో 6మిలియన్ దోమతెరలను భారత్ నుంచి పాకిస్థాన్ కొనుగోలు చేసింది. ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపిందని...
భారత్లో 2015 నుంచి 86 శాతం తగ్గిన మలేరియా కేసులు
79 శాతం తగ్గిన మలేరియా మరణాలు : మలేరియా నోమోర్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : భారత్లో 2015 నుంచి మలేరియా కేసులు 86 శాతం వరకు తగ్గాయని , అలాగే 2015 నుంచి...
పిల్లల మలేరియా వ్యాక్సిన్కు డబ్లుహెచ్ఒ సిఫార్సు
ఈ వ్యాక్సిన్ తయారీ గొప్ప విజయంగా ప్రపంచ ఆరోగ్య నిపుణుని ప్రశంస
బాల్టిమోర్ (అమెరికా): పిల్లలకు మొదటి మలేరియా వ్యాక్సిన్ వినియోగించడానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ అక్టోబర్ 6 న సిఫార్సు చేసింది. చారిత్రక...
డెంగీ, మలేరియా
ఏది ఏ జ్వరమో తెలుసుకునేందుకు ప్రయాస
కలవరపెడుతున్న డెంగీ, మలేరియా కేసులు
ఒకవైపు కోవిడ్ భయం.. మరోవైపు విషజ్వరాలు
రాష్ట్రంలో ప్రబలుతున్న విషజ్వరాలు, కొవిడ్ భయంతో వణుకుతున్న ప్రజలను కలవరపెడుతున్న సీజనల్ వ్యాధులు
మనతెలంగాణ/హైదరాబాద్...
మలేరియా టీకా తయారీకి బయోఎన్టెక్ యత్నం
బెర్లిన్ : జర్మనీ ఫార్మా కంపెనీ బయోఎన్టెక్ కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన తరువాత ఇప్పుడు మలేరియా టీకా తయారీకి ప్రయత్నాలు ప్రారంభించింది. ఎంఆర్ఎన్ఎ టెక్నిక్ను దీనికోసం ఉపయోగించనున్నది. బయోఎన్టెక్ సంస్థ 2022...
ఉదయనిధిపై పిటిషన్ను కొట్టివేసిన మద్రాసు హైకోర్టు
చెన్నై: డిఎంకెకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చిన సమావేశంలో పాల్గొన్నందుకు తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, పికె శేఖర్బాబు, నీలగిరీస్ ఎంపి ఎ రాజాపై కో వారంటో(అనర్హులుగా...
యూఎస్ఏఐడీలో భారత సంతతి మహిళకు కీలక పదవి
వాషింగ్టన్ : యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ ఏఐడీ)అనుబంధ ‘బ్యూరో ఫర్ హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్” అడ్మినిస్ట్రేటర్కి అసిస్టెంట్గా భారతీయ అమెరికన్ సోనాలి కోర్డే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా...
సరళమైన, సహజమైన కవిత్వం
తెలుగులో కవిత్వం రాసేవాళ్ల సంఖ్య గత రెండు మూడు దశాబ్దాలలో బాగా పెరిగింది. కొత్తతరం కవులు కొందరు మంచి కవిత్వం రాస్తున్నారనటంలో సందేహం లేదు. ఇక ఐదారు దశాబ్దాలుగా రాస్తూ వచ్చినవారిలో కొందరు...
ప్రభుత్వ ఆస్పత్రులకు చేరాల్సిన మందులు గోడౌన్లో దొరికాయి!
తెలంగాణకు చెందిన ఔషధ నియంత్రణ అధికారులు జరిపిన దాడుల్లో లక్షల విలువ చేసే ఔషధాలు లభ్యమయ్యాయి. వీటిపై ‘ప్రభుత్వం సరఫరా చేసే మందులు’ అనే ముద్ర ఉండటం విశేషం. వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు...
మురుగునీటి పరీక్ష ద్వారా వైరస్ అంచనా!
కరోనా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. థాయ్లాండ్ గుహ లోని గబ్బిలాల్లో కరోనాకు చెందిన కొత్తవైరస్ ఉన్నట్టు ఇటీవలనే బయటపడగా, చైనాలో మలేషియన్ పాంగోలిన్స్ (అలుగు)లో జిఎక్స్ పి2వి...
ప్రైమరీ హెల్త్ సెంటర్లను బలోపేతం చేయాలి
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగేలా అధికారులు సమర్ధవంతంగా కృషి చేయాలి
పల్లె దవాఖాన, బస్తీ దవాఖానల పనితీరు మెరుగుపరుచుకోవాలి
మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేయాలి
రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర...
అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలు
లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం
అసైన్డ్ భూముల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాం
కాంగ్రెస్ అనవసర దుష్ప్రచారం
నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/నర్సాపూర్/ఆదిలాబాద్ప్రతినిధి/బోథ్/నిజామాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో మళ్లీ...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
మలేరియా, డెంగ్యూ కేసుల విషయంలో ఆందోళన వద్దు
ఉన్నతస్థాయి సమీక్షలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి అప్రమత్తతో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖమం త్రి టి.హరీశ్ రావు స్పష్టం చేశారు....
సనాతనంతోనే రాష్ట్రపతిని పిలవలేదా?: ఉదయనిధి
చెన్నై : మూఢ నమ్మకాల ఆయువుపట్టు అయిన సనాతన ఆచారాల మేరకే భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూను కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి పిలవలేదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్...
మారని ఉదయనిధి వైఖరి: ఈసారి మస్కిటో కాయిల్ ఫోటో
వెబ్ డెస్క్: సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చిన డిఎంకె నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం తాను తన వైఖరి నుంచి తగ్గడం లేదనడానికి సూచనగా సోషల్...
వర్షాకాలం.. వ్యాధుల గాలం
విష జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వారం రోజుల్లోనే వైరల్ జ్వరాలు అకస్మాత్తుగా పెరిగాయి. వర్షాలకు ఇళ్ల చుట్టూ నీ రు చేరడం,...
సనాతన ధర్మం – సమానత్వం
తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, సినీ నటుడు, స్వయానా మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, కలరా, మలేరియా లాంటి వ్యాధులతో పోల్చి దాన్ని నిర్మూలించాలని, దాని స్థానం లో రాజ్యాంగ...
కుష్టు, ఎయిడ్స్వంటిదే సనాతన ధర్మం: డిఎంకె ఎంపి రాజా
చెన్నై : దేశంలో సనాతన ధర్మం కుష్టువ్యాధి వంటిదై, మాయని మచ్చను ఆపాదించిందని డిఎంకె ఎంపి , ఉప ప్రధాన కార్యదర్శి ఎ రాజా వ్యాఖ్యానించారు. కుష్టు వ్యాధి గ్రస్తులను వెలివేయడం జరుగుతుందని...