Home Search
మహా గణపతి - search results
If you're not happy with the results, please do another search
ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: వినాయక చివితి పర్వదినం సందర్భంగా సోమవారం 63 అడుగుల ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించు కోవటానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంత జన సంద్రంగా మారింది. ఖైరతాబాద్...
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి..
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణేషుడు గంగమ్మ ఒడికి చేరాడు. నగరంలోని హుస్సేన్ సాగర్ లో మంచమఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం పూర్తైంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా వేలది భక్తులు తరలి రావడంతో ట్యంక్ బండ్...
ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేక పూజలు చేశారు. మహాగణపతిని పలువురు ప్రముఖులు హర్యానా దత్తాత్రేయ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్ఎ దానం నాగేందర్ తదితరులు దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలకు...
షిండే ,ఫడ్నవీస్ నివాసాల గణపతి పూజల్లో అమిత్షా
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ నివాసాల్లో శనివారం నిర్వహించిన గణపతి పూజల్లో కేంద్రహోం మంత్రి అమిత్షా పాల్గొని ప్రార్థనలు చేశారు. షిండే నివాసం వర్ష, ఫడ్నవీస్ నివాసం...
అంబేడ్కర్ మహావిగ్రహం
కొత్త సచివాలయం సమీపంలో 11.4 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల ఎత్తున దేశంలోనే అతిపెద్ద బాబా సాహెబ్ విగ్రహం ఏర్పాటు చేయనున్నాం : మంత్రి కొప్పుల
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత భారతరత్న...
చంద్రబాబు సిఎం కావాలని యాగం!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీకి చెందిన నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు యాగం చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే ఈ యాగం...
బైబై గణేశా…
ట్యాంక్ బండ్... భక్తజన బంధు
ప్రశాంతంగా నిమజ్జనం
అశేషభక్తజనం కోలాహలం మధ్య గంగమ్మ ఒడికి గణనాథులు
మధ్యాహ్నం ఒంటి గంటకు సాగర్ ఒడిలోకి ఖైరతాబాద్ మహా గణపతి
పకడ్బందీ ఏర్పాట్లను చేసిన ప్రభుత్వం
ట్రాఫిక్కు...
రూ. 360.40 కోట్లకు ముంబై గణేశుడి బీమా
ముంబై: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వినాయక విగ్రహంగా ప్రసిద్ధి పొందిన ముంబైలోని జిఎస్బి సేవా మండల్కు చెందిన మహా గణపతి ఉత్సవానికి ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ. 360.40 కోట్ల బీమా...
‘భక్త జనం జేజేల నడుమ’.. గంగమ్మ ఒడికి గణపయ్య
ప్రశాంతంగా ఖైరతాబాద్
మహా వినాయకుడి నిమజ్జనం
భక్తజనంతో కిక్కిరిసిన
ట్యాంక్బండ్ పరిసరాలు
రాష్ట్రవ్యాప్తంగా
ఎటుచూసినా నిమజ్జన
సందడి రికార్డు
స్థాయిలో రూ.24,60
లక్షలు పలికిన
బాలాపూర్ లడ్డు
మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో నవరాత్రులు అంగరంగ...
కన్నుల పండువగా వినాయక నిమజ్జనం
వర్షంలోనూ అవిఘ్నంగా సాగిన హైదరాబాద్ శోభాయాత్ర
రాష్ట్రమంతటా ఘనంగా గణనాథుల ఊరేగింపు
ఉ.8.18గం.కు ప్రారంభమై, మ.3గం. ప్రాంతంలో హుస్సేన్సాగర్ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి, రూ.18.90లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు, దక్కించుకున్న ఎపి...
గంగమ్మ ఒడికి గణపయ్యలు
రాష్ట్రవ్యాప్తంగా భక్తుల కోలాహలం మధ్య గణేశ్ నిమజ్జనాలు
ఆరుగంటల పాటు కొనసాగిన మహా గణపతి శోభాయాత్ర
ట్యాంక్బండ్కు వేలాదిగా తరలివచ్చిన భక్తులు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నవరాత్రి పూజలందుకున్న బొజ్జ గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. హైదరాబాద్తో పాటు...
నేడే నిమజ్జనం
శనివారం నాడు ప్రగతి భవన్లో గణపతి హోమం నిర్వహిస్తున్న సిఎం కె.చంద్రశేఖర్రావు శోభమ్మ దంపతులు. మంత్రి కెటిఆర్ శైలిమ దంపతులు, సిఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య తదితరులున్నారు.
సర్వం సిద్ధం చేసిన అధికారులు
హైదరాబాద్...
వినాయక ప్రసిద్ధ క్షేత్రాలు
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక క్షేత్రం
చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలసిన వరసిద్ధి వినాయక క్షేత్రం ఎంతో సుప్రసిద్ధమైంది. ఈ క్షేత్రాన్ని పూర్వం విహారపురి అని పిలిచేవారు. 11 వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళుడు బ్రహహత్యాపాతక...
పూర్తయిన ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాం తయారీ
సెల్పీల కోసం పోటీపడుతున్న భక్తులు
ఈ ఏడాది 40 అడుగుల ఎత్తులో పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనం
మనతెలంగాణ/హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశుడు ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. కొవిడ్ ప్రభావంతో గతేడాది...
ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం తయారీ పనులను శుక్రవారం నుంచి ప్రారంభించామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ వెల్లడించారు. ఈసారి 45 అడుగులు కుదిరితే అంతకంటే...
శ్రీకోధి నామ సంవత్సర రాశి ఫలాలు… ఆ రాశి వారికి పట్టిందల్లా బంగారమే
మేష రాశి
ఆదాయం : 08 వ్యయం : 14
రాజ : 04 అవమానం : 03
అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక...
సేన నేతపై కాల్పులు
పోలీసు స్టేషన్లోనే దారుణం
థాణె: మహారాష్ట్రలోని ధాణె జిల్లాలో ఒక భూ వివాదంపై ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నాయకుడిపై పోలీసు స్టేషన్లోనే కాల్పులు జరిపి గాయపరిచారన్న ఆరోపణలపై మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే...
శివసేన నేతపై బిజెపి ఎమ్మెల్యే కాల్పులు..
థాణె: మహారాష్ట్రలోని ధాణె జిల్లాలో ఒక భూ వివాదంపై ఏక్నాథ్షిండే వర్గానికి చెందిన శివసేన నాయకుడిపై పోలీసు స్టేషన్లోనే కాల్పులు జరిపి గాయపరిచారన్న ఆరోపణలపై మహారాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే ఒకరిని పోలీసులు అరెస్టు...
‘గీతా శంకరం’ ఫస్ట్లుక్ లాంచ్
ఎస్.ఎస్.ఎం.జి ప్రొడక్షన్స్ పతాకంపై ముఖేష్గౌడ`ప్రియాంక శర్మ జంటగా నూతన దర్శకుడు రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్ నిర్మిస్తున్న ప్రేమకథా కావ్యం ‘గీతా శంకరం’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ...
సిఎం కెసిఆర్ రాజశ్యామల యాగం
హైదరాబాద్ : విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో బిఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్రావు రాజశ్యామల యాగం చేపట్టారు. ఎర్రవల్లిలోని సిఎం కెసిఆర్ వ్యవసాయక్షేత్రంలో బుధవారం ఉదయం యాగం ప్రారంభమైంది....