Wednesday, April 17, 2024
Home Search

మాజీ ప్రధాని వాజ్ పేయి - search results

If you're not happy with the results, please do another search
President and PM pays floral tribute to Atal Bihari Vajpayee

దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయికి రాష్ట్రపతి, ప్రధాని నివాళి

న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధంకర్‌,...
President Kovind pays tribute to Ex PM Vajpayee

మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

  న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి 3వ వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ నివాళులర్పించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి...

వాజ్‌పేయి సంస్మరణలో తరలివచ్చిన బిజెపి, ఎన్‌డిఎ నేతలు

న్యూఢిల్లీ : దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్థంతి సందర్భంగా బుధవారం ఇక్కడ ఆయన స్మారకస్థలి సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ,...
Vajpayee history

గొప్ప రాజకీయవేత్త వాజ్‌పేయీ!

మాజీ భారత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పట్టణంలో కృష్ణదేవి, కృష్ణ బిహారి దంపతులకు జన్మించారు. వాజ్‌పేయీ తండ్రి పాఠశాల ఉపాధ్యాయులు. వాజ్‌పేయీ విద్యాభ్యాసం గ్వాలియర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది....

దేశం గొప్పదని నమ్మిన వ్యక్తి వాజ్‌పేయి: ఎంపి లక్ష్మణ్

హైదరాబాద్ : ఏ పని చేసినా నిబద్ధతతో వ్యవహరించే మాజీ ప్రధాని వాజ్‌పేయి దేశం గొప్పది అనే సిద్ధాంతాన్ని నమ్మి నిర్ణయాలు తీసుకునేవారని బిజెపి ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ఆదివారం...
Pankaj Tripathi as Vajpayee in biopic

బయోపిక్‌లో వాజ్‌పేయిగా పంకజ్ త్రిపాఠీ

  ముంబై : మాజీ ప్రధాని , కవిగా కూడా పేరొందిన అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా సినిమా రాబోతోంది. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠీ ఈ బయోపిక్‌లో వాజ్‌పేయి పాత్ర పోషిస్తున్నారు....
Atal Bridge

అటల్ వంతెనను ప్రారంభించిన ప్రధాని మోడీ

  అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి నదిపై పాదచారుల కోసం మాత్రమే నిర్మించిన అటల్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు తర్వాత ప్రారంభించారు. దాదాపు 300 మీటర్ల పొడవు మరియు 14 మీటర్ల...
Former Supreme Court judge Nanavati dies

సుప్రీంకోర్టు మాజీజడ్జి నానావతి మృతి

ఢిల్లీ, గుజరాత్ అల్లర్లపై దర్యాప్తు జరిపిన న్యాయమూర్తి న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీజడ్జి జస్టిస్ గిరీశ్‌థకోర్‌లాల్ నానావతి(86) మరణించారు. శనివారం మధ్యాహ్నం 115కు అహ్మదాబాద్‌లోని తన నివాసంలో నానావతి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని ఆయన...
Vajpayee Private Secretary Shakti Sinha passes away

వాజ్‌పేయి ప్రైవేట్ కార్యదర్శి శక్తి సిన్హా కన్నుమూత

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రైవేట్ కార్యదర్శికి పనిచేసిన మాజీ బ్యూరోక్రాట్, విద్యావేత్త శక్తి సిన్హా సోమవారం కన్నుమూశారు. అయితే ఆయన మరణానికి కారణం తెలియరాలేదు. సిన్హా అకాల మరణం...
Yashwant Sinha Joins Trinamool Congress

టిఎంసిలో చేరిన యశ్వంత్ సిన్హా

న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 83 ఏళ్ల ఆయన రెండేళ్ల క్రితం బిజెపికి గుడ్ బై చెప్పి నేడు టిఎంసి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా...

దూరాలను తగ్గించే అటల్ సీ బ్రిడ్జి..

ముంబై : దేశంలోని అతి పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతువు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(ఎంటిహెచ్‌ఎల్)ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రాకపోకలకు ఆరంభించారు. ముంబై నవీ ముంబైలను కలిపే ఈ...

ఆరు హామీలకు దరఖాస్తులు సరే.. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఏదీ?

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హామీలను అమలు చేసేందుకు దరఖాస్తులను స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడాన్ని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ స్వాగతించారు....
Applications for new ration cards should be given

కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ఇవ్వాలి

రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ ఇంకా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించాలి ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతేకు నిధులెట్లా ఇస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన...
Krishna brings water to Shivannagudem says CM KCR

శివన్నగూడెంకు కృష్ణా జలాలు తెస్తా

డబ్బుతో వచ్చే బేహారీలను నమ్మొద్దు మునుగోడు సభలో కెసిఆర్ ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించింది ఒక్క మా ప్రభుత్వమే ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ మన తెలంగాణ/మనుగోడు: మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునే ప్రజలు...

నాకేం వయసు మీరింది..నేనెందుకు రిటైర్ కావాలి: శరద్ పవార్

ముంబై: క్రియాశీల రాజకీయాల నుంచి తాను తప్పుకోవాలంటూ అజిత్ పవార్ చేసిన సలహాకు ఆయన బాబాయ్, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సార్టీ అధ్యక్షుడిగా తను కొనసాగుతానని, పార్టీ...

బిజెపికి బుగులు.. అందుకే ముందస్తు: సిఎం నితీశ్

పాట్నా: బిజెపికి దేశంలో విపక్ష ఐక్యత భయం పట్టుకుందని, దీనితో లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లుతుందని బీహార్ సిఎం, జెడియూ నేత నితీశ్ కుమార్ తెలిపారు. క్రమేపీ ప్రతిపక్షాలు ఒకేతాటికి రావడంతో బిజెపికి...

అవినీతికి తావులేకుండా మోడీ పాలన

రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి 140 కోట్ల మంది భారతీయులే మోడీ కుటుంబం కాంగ్రెస్ హయంలో రోడ్ల నిర్మాణం నాణ్యత తక్కువ... అవినీతి ఎక్కువ కేంద్ర మాజీ మంత్రి, ఎంపి,...
Giridhar Gamang met with CM KCR

కెసిఆర్‌ను కలిసిన గమాంగ్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ బిజెపి నాయకుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత, గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...
2022 Indian presidential election

తగలబడుతున్న భవనాలు -బిజెపి, కాంగ్రెస్

భారత రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మును గెలిపించాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఎంపిలు, ఎంఎల్‌ఎలకు ఇచ్చిన పిలుపు ప్రకటనలో కమలానికి లేని సుగుణాలను ఆపాదించే ప్రయత్నం చేశారు. చాలా గమ్మత్తుగా దీనదయాళ్...
CM KCR Slams BJP Party and PM Modi

భారత్ ఫైల్స్ బయటపెట్టిన కెసిఆర్

దిగజారుడు భాషతో, అర్థంలేని నిందలతో కెసిఆర్ ఎజెండాను నిలువరించగలమని రాష్ట్రంలోని విపక్ష పార్టీల నేతలు భావిస్తే వారి గోతి వారు తొవ్వుకున్నట్లే అవుతుంది. విషయ పరిజ్ఞానం లేకుండా చేసే సత్యదూరమైన ప్రసంగాలు అభాసు...

Latest News