Home Search
రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ - search results
If you're not happy with the results, please do another search
దశ, దిశాలేని కేంద్ర బడ్జెట్: మంత్రి తలసాని
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్ దశ, దిశా లేనిదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు నిరాశ ను మిగిల్చిందని ఆయన...
రక్షణ బడ్జెట్కు రూ.5.25 లక్షల కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ : రక్షణ బడ్జెట్కు 2022 23 ఆర్థిక సంవత్సరానికి రూ. 5.25 లక్షల కోట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.4.78 లక్షల కోట్ల కంటే 9.82...
రూ. 2.87 లక్షల కోట్లతో జల్జీవన్ పథకం: నిర్మలా
ఢిల్లీ: 2021 బడ్జెట్లో వైద్యరంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా నిర్మలా మాట్లాడారు. వైద్య రంగంలో రూ. 64,...
రక్షణ వ్యయం!
రక్షణ రంగం పై పెడుతున్న ఖర్చులో భారత దేశం ప్రపంచంలో మూడవ అగ్రస్థానానికి చేరుకున్నదన్న సమాచారం తెలిసి సంబరపడాలా, బాధపడాలా? పొరుగునున్న చైనా, పాకిస్థాన్లతో చిరకాలంగా కొనసాగుతున్న అమిత్ర వాతావరణం మన సైనిక...
వికసిత భారత్ కు దిశానిర్దేశం
ఆర్థిక ప్రగతే లక్ష్యంగా సాగిన మధ్యంతర బడ్జెట్
యువత, పేదలు, మహిళలు, కర్షకులకు పెద్దపీట
పరిశోధన కోసం రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి
ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పులేదు
మౌలిక రంగానికి...
గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం బాలికలకు వ్యాక్సిన్
న్యూఢిల్లీ: గర్భాశయ(సర్వైకల్) క్యాన్సర్ను నివారించేందుకు 9-14 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేషన్ అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తన తాత్కాలిక బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. దేశంలో...
నేటి నుంచి పార్లమెంట్
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సెషన్ బుధవారం ప్రారంభం కానున్నది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. సభా కార్యక్రమా లు సాఫీగా సాగేలా సహకరించవలసిందిగా ప్రతిపక్షాలకు...
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ఎలా?
మనతెలంగాణ/హైదరాబాద్ : రెండు రోజులు గా ఢిల్లీలో ముఖ్యమంత్రి బిజీబిజీగా గడిపారు. తొలి రోజు రాష్ట్ర పునర్విభజన చట్టం సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన...
మోడీ పాలనలో తగ్గిన ఎగుమతులు
ప్రపంచంలో మాంద్యం కారణంగా భారత ఎగుమతులు తగ్గాయి అన్నది ఒక విశ్లేషణ. మన ఎగుమతులు సంగతి ఎలా ఉన్నా దిగుమతులు పెరగటం మన ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉంది అనేందుకు నిదర్శనం కాదా అని...
వచ్చే ఎన్నికలలో బిసిలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి
బీసీల డిమాండ్లకు మద్దతు ఇవ్వని పార్టీలను ఓడిస్తాం: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: వచ్చే ఎన్నికలలో బిసిలకు 50 శాతం అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని, దేశ జనాభాలో 56 శాతం జనాభా గల బీసీలకు చట్టసభలలో...
దేశ పరిస్థితిపై ప్రధాని మోడీ సమీక్ష
న్యూఢిల్లీ : అమెరికా, ఈజిప్టు దేశాల్లో ఆరు రోజుల పాటు అధికారిక పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రధాని మోడీ తన మంత్రి వర్గ సహచరులతో సోమవారం సమావేశమై దేశం లోని...
అప్పులపై విష ప్రచారం
గజ్వేల్:తెలంగాణ రాష్ట్ర అప్పులు, మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవాలు, పచ్చి అబద్దాలు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి....
గుజరాత్లో డేటా ఎంబసీలు భద్రతకు ముప్పు
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం డాటా ఎంబసీలను కేవలం గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో మాత్రమే ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు తీవ్ర...
75 వేల మంది యువతకు మోడీ “దీపావళి” గిఫ్ట్
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వేలాది మంది యువతకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీపావళి కానుకలు అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ శనివారం (అక్టోబరు 22) ప్రధాని మోడీ 75 వేల మంది యువతతో...
హిందీ రుద్దొద్దు
అది జాతీయ భాష కాదు.. 22 అధికారిక భాషల్లో ఒకటి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల
పరీక్షలను హిందీ,
ఇంగ్లీష్లోనే
నిర్వహించడం దుర్మార్గం
తీవ్రంగా నష్టపోతున్న
ప్రాంతీయ భాషల
ఉద్యోగార్థులు
మాతృభాషాల్లోనే
ఈ పరీక్షలు నిర్వహించాలి
ఐఐటి,...
పరిశ్రమను పట్టించుకోండి
ఫార్మా సిటీకి రూ.5003 కోట్లు కేటాయించాలి
హైదరాబాద్---బెంగళూరు,
హైదరాబాద్ విజయవాడ
పారిశ్రామిక కారిడార్లను
చేపట్టేందుకు రాష్ట్ర
ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది
ఈ రెండు కారిడార్లకు కనీసం
రానున్న బడ్జెట్లో రూ.3వేల
కోట్లు కేటాయించండి
త్వరలో కారిడార్ల...
ఇది వ్యాపారాత్మక బడ్జెట్
“2021 సంవత్సరం చరిత్రలో అనేకవిధాలుగా ఒక మైలురాయి. ఇది స్వాతంత్య్రం సాధించిన 75వ సంవత్సరం. గోవా ఇండియాలో కలిసిన 60వ సంవత్సరం. 1971లో ఇండి యా, పాకిస్థాన్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్ ఏర్పడిన...
ప్రగతి మాట ప్రైవేటు బాట
పసలేని నిర్మల టీకా...
మొదటిసారి కాగితం లేని...
మొదటిసారి కాగితరహిత బడ్జెట్
టాబ్లెట్ చూస్తూ నిర్మలా సీతారామన్ ప్రసంగం
సభ్యులందరికీ సాప్ట్కాపీలు అందచేత
నిర్మల ప్రవేశపెట్టిన మూడవ వార్షిక బడ్జెట్
బడ్జెట్ ప్రసంగంలో రవీంద్రుడు, తిరుక్కురళ్ ప్రస్తావన
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక...
‘మన్రేగా’ ద్వారా మరిన్ని పనులు!
ఆపదలు దాపురిస్తేగాని ఆపద్బాంధవులెవరో తేటతెల్లం కాదు. సంక్షోభాల్లోనే ఆదుకునే హస్తాల జాడ తెలుస్తుంది. ఎడ, తెరిపి లేకుండా దాదాపు రెండు మాసాలుగా కొనసాగుతున్న పట్టపగటి చిమ్మ చీకటి వంటి కరోనా లాక్డౌన్ దేశమంతటా...