Thursday, March 28, 2024
Home Search

రామన్ మెగసెసే అవార్డు - search results

If you're not happy with the results, please do another search
Cancelled of Ramon Magsaysay Award with Corona Effect

కరోనా ప్రభావంతో రామన్ మెగసెసే అవార్డుల ప్రదానం రద్దు

  బ్యాంకాక్ : ఈ ఏడాది ఫిలిప్పైన్ శాంతి బహుమతి రామన్ మెగసెసే అవార్డుల ప్రదానం కరోనా వైరస్ కారణంగా రద్దయింది. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం రద్దు కావడం మూడోసారి. 1970లో ఆర్థిక...
Dalai Lama gets Raman Megasis Award after 64 years

64ఏళ్ల తర్వాత దలైలామాకు రామన్ మెగసెసే పురస్కారం అందజేత

ధర్మశాల: టిబెటన్ ఆధ్యాత్మిక నేత దలైలామాకు 1959లో ప్రకటించిన రామన్ మెగసెసే పురస్కారం 64ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా బుధవారం అందుకున్నారు. ఫౌండేషన్ సభ్యులు వ్యక్తిగతంగా పురస్కారాన్ని దలైలామా నివాసంలో అందజేసినట్లు ఆయన కార్యాలయం...
KK Shailaja who rejected the Magsaysay award

మెగసెసే అవార్డును తిరస్కరించిన కెకె శైలజ

సమిష్టి కృషికి ఇచ్చిన అవార్డును వ్యక్తిగతంగా తిరస్కరించలేనని వెల్లడి సిపిఎం నేతలతో చర్చించాక నిర్ణయం కమ్యూనిస్టులను క్రూరంగా అణచివేసిన వ్యక్తి పేరిట ఏర్పాటుచేసిన అవార్డు అది: సీతారాం ఏచూరి తిరువనంతపురం/ న్యూఢిల్లీ: సిపిఎం పార్టీ సీనియర్ నాయకురాలు,...
'Sagu'nathan passed away

సాగునాథన్ కన్నుమూత

భారత హరిత విప్లవ పితామహుడు ఇక లేరు చైన్నెలోని నివాసంలో తుదిశ్వాస స్వల్పకాలంలో అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పనలో కీలక పాత్ర భారత్‌లో కరువు పరిస్థితులను రూపుమాపడంలో స్వామినాథన్ తనదైన కృషి రాష్ట్రపతి, ప్రధాని...

హరిత విప్లవ పితామహుడు

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత ‘భారత వ్యవసాయ రంగంలో ఓ శకం ముగిసింది. భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎంఎస్ స్వామినాథన్ (98) కన్నుమూశారు. గత కొంత కాలంగా...

ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత..

చెన్నై: భారత హరిత విప్లవ పితామహుడు , ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ( 98) వృద్ధాప్య సమస్యలతో గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో తన నివాసంలో కన్నుమూశారు. దేశంలో ఆహార...
MS Swaminathan father of Indias Green Revolution passes away

ఎంఎస్ స్వామినాథన్ ఇకలేరు….

చెన్నై: హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. స్వామినాథన్ ఆనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. స్వామినాథన్‌కు భార్య మీనా,...

ఎస్‌ఐ-కానిస్టేబుల్ పరీక్షలో.. ముఖ్యమైన టాపిక్స్

ఎస్‌ఐ/కానిస్టేబుల్ పరీక్ష రాసే వారికి ఈ కొద్దీ రోజుల ప్రిపరేషన్ చాలా కీలకం. ఎందుకంటే ఆగస్టు 7న ఎస్‌ఐ పరీక్ష, ఆగస్టు 21న కానిస్టేబుల్ పరీక్ష జరుగనుంది. ఈ పరిక్షలకు కేవలం కొద్దీ...

Latest News