Tuesday, April 16, 2024
Home Search

రాష్ట్ర ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Etela Rajender

హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: బిజెపి నేత ఈటెల

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక శ్వేతపత్రం ప్రవేశపెట్టిందంటే మా దగ్గర ఏమీ లేదనే అంశం ఆపార్టీ నాయకులు చెప్పారని బిజెపి సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం ఎల్బీనగర్‌లో...
Pernod Ricard India MoU with Maharashtra Govt

మహారాష్ట్ర ప్రభుత్వంతో పెర్నాడ్ రికార్డ్ ఇండియా ఒప్పందం

వైన్, స్పిరిట్స్ పరిశ్రమలో గ్లోబల్ లీడర్ అయిన Pernod Ricard India, ఈ రోజు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాల్ట్ స్పిరిట్స్ డిస్టిలరీని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం...
Koonamneni Sambashiv Rao

ఆర్‌టిసిని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసిన తీర్మానం పట్ల కూనంనేని హర్షం

హైదరాబాద్ : ఆర్‌టిసిని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం , ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర క్యాబినెట్ చేసిన తీర్మానం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం...

గిరిజనాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

సదాశివనగర్ : ఎన్నో ఏళ్లుగా పంటలు సాగు చేసుకుంటుంన్న పోడు భూములకు పట్టాల కోసం ఎదురు చూసిన గిరిజనులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టాలను అందజేసి వారి జీవితాల్లో వెలుగు నింపారని ఎల్లారెడ్డి...

గౌడ కులస్తులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

తొర్రూరు : గౌడ కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కౌండిన్య సహకార పరపతి సంఘం నూతన అధ్యక్షులుగా నాగపురి అశోక్‌గౌడ్ అన్నారు. కౌండిన్య సహకార పరపతి సంఘం పదవ వార్షికోత్సవ సమావేశాన్ని...

పాడి రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి

హయత్‌నగర్: పాడి రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం హయత్‌నగర్ మదర్ డైయిరీ సంస్థ కార్యాలయంలో సుమారు...

రాష్ట్ర ప్రభుత్వం చొరవతో శరవేగంగా మున్సిపాలిటీల అభివృద్ధి

మరిపెడ : తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, పాలన సౌలభ్యం కోసం సిఎం కెసిఆర్ ఏర్పాటు చేసిన నూతన మున్సిపాలిటీలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్...
State Government trying to solve employees issues: Mammilla Rajender

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి: మామిళ్ల రాజేందర్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని, ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి పేరు తీసుకురావడానికి తమవంతు కృషి చేస్తున్నారని టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు....

రాష్ట్ర ప్రభుత్వం  పిఆర్‌సి కమిటీని నియమించాలి

వడ్డేపల్లి : జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రంలో ఆదివారం యుటిఎఫ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలపై స్పందించాలన్నారు. ఉపాధ్యాయులకు...

గిరిజన జీవితాల్లో వెలుగులు నింపిన రాష్ట్ర ప్రభుత్వం

గూడూరు : దేశంలోనే ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో గిరిజన జీవితాల్లో వెలుగులు నింపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత అన్నారు. శనివారం తెలంగాణ...

పట్టణ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

పెద్దపల్లి: పట్టణాల ప్రగతికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దశాబ్ధి వేడుకల్లో భాగంగా పట్టణ ప్రగతి ఉత్సవాలను పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా...

రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట

వేములవాడ : రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట వేస్తుందని శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ అన్నారు. సోమవారం డా. సి. నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా, వారి స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ...

సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

మణుగూరు : నిబద్ధత నిరంతరం శ్రమ చేస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం వారి భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ...
Sanjay Raut

మరో15-20 రోజుల్లో కూలనున్న మహారాష్ట్ర ప్రభుత్వం: సంజయ్ రౌత్

సంకీర్ణ ప్రభుత్వానికి ‘డెత్ వారెంట్ ’ జారీ! న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం మహారాష్ట్రలో మరో 1520 రోజుల్లో కూలిపోనున్నదని శివసేన(యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ ఆదివారం జోస్యం చెప్పారు....
CM KCR review on untimely rains in Telangana

రైతులకు తీపికబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యుద్ధప్రాతిపదికన యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని...
1 Lakh prize if you do Reels on Hyderabad specials

రీల్స్ చేస్తే రూ. లక్ష బహుమతి.. రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్

హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్, ఎఫ్‌బీ రీల్స్, యూట్యూబ్ షార్ట్‌లు, చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వం చెప్పిన కంటెంట్ పై హైదరాబాద్ ప్రత్యేకతలపై వినూత్నంగా రీల్స్ చేసి మెప్పిస్తే లక్షరూపాయలు...
Bharosa center

అత్యాచారానికి గురైన మహిళలకు, చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ‘భరోసా’

రాష్ట్రవ్యాప్తంగా 12 సెంటర్‌లతో చిన్నారులకు, మహిళలకు సత్వరన్యాయం ఇప్పటివరకు 4 వేల పైచిలుకు చిన్నారులపై, 700ల మంది మహిళలపై అత్యాచారం కేసులు నమోదు బాధితులకు పరిహారంతో పాటు నిందితులకు శిక్షపడేలా ‘భరోసా’ సిబ్బంది నిరంతరం కృషి మరిన్ని ఫాస్ట్‌కోర్టుల...
The state government stands by the disabled

రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు అండగా నిలుస్తుంది

మనతెలంగాణ/హనుమకొండటౌన్: హైదరాబాద్‌లోని ఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో తనను కలవాలని వచ్చిన వికలాంగులను చూసి కిందికి వచ్చి వారితో పాటు మెట్ల మీద కూర్చోని వారికి నేనున్నానని చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ శనివారం ధైర్యాన్ని...
TS Govt special focus on providing better education and healthcare

మెరుగైన విద్య, వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

మనతెలంగాణ/సత్తుపల్లి: ఆదివాసీల సమగ్ర అభివృద్దికై మెరుగైన విద్య, వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మండల పరిధిలోని రేగళ్ళపాడు గ్రామంలో డిఎంఎఫ్‌టు,...
Swearing in of two more Supreme Court judges

ఎంఎల్‌ఎల ఎర కేసు: సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌ఎల కొనుగోలు కేసుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును హైకోర్టు సిబిఐకి అప్పగించాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ...

Latest News