Home Search
రైతు సమన్వయ సమితి - search results
If you're not happy with the results, please do another search
గ్రామ రైతు సమన్వయ సమితి డైరెక్టర్ల నియామకం
రాజంపేట్ : రాజంపేట్ మండల కేంద్ర గ్రామ రైతు సమన్వయ సమితి డైరెక్టర్లను ప్రభుత్వ విఫ్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మంగళవారం నియమించారు. గతంలో పని చేసిన డైరెక్టర్లు అనారోగ్యా కారణంగా...
రైతును రాజుగా మార్చడమే కెసిఆర్ ధ్యేయం
సూర్యాపేట: రైతును రాజుగా మార్చడంమే కెసిఆర్ ధ్యేయంమని కోదాడనియోజవర్గ ఎమ్మెల్యే బొల్లంమల్లయ్య యాదవ్,అన్నారు.శుక్రవారంచిలుకూరు మండలంలోని బేతవోల్ గ్రామంలో ఫంక్షన్హాల్లో జరిగిన రైతుల సమావేశానికి వారు పాల్గొనిమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు చాలా సంతోషంగా...
దొంగలు ఏకమవుతున్నారు.. రైతులారా జాగ్రత్త
సూర్యాపేట: తెలంగాణరాష్ట్రంలో ప్రజలకు,రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేయాలనే కపట బుద్దితో దొంగలంతా ఏకమవుతున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం నేరెడుచర్ల క్లస్టర్ రైతు వేదికలో రైతు సదస్సులో పాల్గొని ప్రసగించారు....
కాంగ్రెస్ పాలనలోనే రైతుల వలసలు
నల్లగొండ: కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగానికి సక్రమంగా కరెంటు సరఫరా చేయకపోవడంతో బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు రైతులు వలసలు వెళ్లేవారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం కట్టంగూర్ మ...
రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం వలిగొండ మండలం ప్రొద్దుటూరు క్లస్టర్ రైతు వేదికలో నిర్వహించిన రైతుల ప్రత్యేక...
రైతులకు నిండుగా కరెంటు ఇచ్చే ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
చేర్యాల: దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు నిండుగా కరెంటు ఇచ్చే ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు....
రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కెసిఆర్
పరిగిలో రేవంత్రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన తెలిపిన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి
పరిగి: రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజలకు నిరంతర విద్యుత్ను అందిస్తుంటే పిసిసి అధ్యక్షులు రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు...
సబ్సిడీ విత్తనాలతో రైతులు అధిక దిగుబడి పొందాలి
సదాశివపేట రూరల్: రైతులు ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు, పనిముట్లను వినియోగించుకొని పంటల సాగులో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ చేనేత కార్పోరేషన్ సంస్థ చైర్మెన్ చింత ప్రభాకర్ అన్నారు....
రైతులు సేంద్రియ పద్దతిపై దృష్టిసారించాలి
సూర్యాపేట : రైతులు సేంద్రియ పద్దతుల ద్వారా వ్యవసాయంపై దృష్టిసారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నాగారం మండల కేంద్రంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక కార్యక్రమాన్ని ఆదివారం...
రైతులు ఆందోళన చెందవద్దు: కెటిఆర్
సిరిసిల్ల ః రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేఫథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలిపారు. దుర దృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల...
రైతు కేంద్రంగా సాగే ఏకైక రాష్ట్రం తెలంగాణ: నిరంజన్ రెడ్డి
వ్యవసాయంలో తెలంగాణకు ప్రపంచంలోని ఆధునిక దేశాలతో మాత్రమే పోటీ
తెలంగాణ వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది
రైతు కేంద్రంగా సాగే ఏకైక రాష్ట్రం తెలంగాణ -రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మహబూబ్...
కెసిఆర్ రైతుల పక్షపాతి: మల్లారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం
సిఎం కెసిఆర్ రైతుల పక్షపాతి
ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి
రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి
మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు...
పరకాలలో రైతులను ఓదార్చిన మంత్రులు..
హనుమకొండ: జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని పరకాల, నడికూడ మండలాల్లోని నాగారం, మల్లక్కపేట, నడికూడ గ్రామాలలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, నిరంజన్ రెడ్డిలు పర్యటించారు. వడగండ్ల వానల ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రులు...
రైతు శ్రేయేస్సే తెలంగాణ సర్కార్ లక్ష్యం
మనతెలంగాణ/పాలకుర్తి: దేశంలో ఏ రాష్ట్రంలో ప్ర వేశపెట్టి అమలు చేయని విధంగా తెలంగాణ రా ష్ట్రంలో రైతుబంధు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా తె లంగాణ రాష్ట్రం నిలిచిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్...
కెసిఆర్ పాలనలో రైతుల అభివృద్ధి
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి
జిల్లాలో 1,68,375 రైతులకు రైతుబంధు ద్వారా యాసంగికి రూ. 226 కోట్లు
దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
మన తెలంగాణ/నర్సాపూర్ (జి): రైతుల సంక్షే మం కోసం...
రైతుల మేలు కోసమే నియంత్రిత పంటలు
అందరూ ఒకే పంట వేసే విధానం పోయి తీరాలి. ఏది పడితే అది పండించి... దాన్ని మార్కెట్కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరు. అంగట్ల సరుకు పోసి ఆగం కావొద్దు. డిమాండ్ ఉన్న...
రైతుకు మద్దతు.. ప్రజలకు చౌకగా
మద్ధతు ధరకు సమగ్ర వ్యూహం ఖరారు
పౌరసరఫరాల సంస్థ ద్వారా ఆహార శుద్ధి
అదనంగా 40 లక్షల టన్నుల నిల్వలతో గోడౌన్లు, 2500 రైతు వేదికలు
మే లోనే రైతులు ఎరువుల కొనుగోలు చేయాలి
మున్ముందు మూడు కోట్ల...
రైతులు ఆందోళన పడొద్దు: పల్లా రాజేశ్వర్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని, ప్రతి పైసా కూడా చెల్లిస్తామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి 20 కోట్ల గన్నీ...
నేలాఖరులోగా పదవుల పందేరం?
నామినేటెడ్ పోస్టుల భర్తీకి సిఎం కసరత్తు
పతి ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు లేదా నలుగురికి పదవులు
ఇన్చార్జి మంత్రుల నేతృత్వంలో అభ్యర్థుల జాబితా రూపకల్పన
సంక్రాంతిలోపు కొన్ని పదవులు భర్తీచేసే అవకాశం?
మన తెలంగాణ/ హైదరాబాద్: ఈ...
మాకు తిక్కరేగితే…దుమ్ము కూడా మిగలదు
కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు గెలవడం చేతకాక కత్తులతో తెగబడుతున్నారు
మన తెలంగాణ/కామారెడ్డి/బాన్సువాడ/ సంగారెడ్డి బ్యూరో/నారాయణఖేడ్: ‘చేతకా ని దద్దమ్మలు, వెధవలు దాడులకు దిగబడు తున్నారు. కత్తులు పట్టి బిఆర్ఎస్ అభ్యర్థుల పై దాడులు చేస్తున్నారు....