Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
మంత్రాలయంలో రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
అమరావతి: ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... మంత్రాలయంలో ఆంజనేయులు, జయమ్మ అనే దంపతులు టిస్టాల్ నడిపిస్తూ...
2026లో బుల్లెట్ రైలు పరుగులు: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: దేశంలో బుల్లెట్ రైలు 2026 నాటికి పట్టాలపై పరుగులు పెడుతుందని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటు లోకి వస్తుందన్న ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో...
పట్టాలు తప్పిన సబర్మతి రైలు
రాజస్థాన్ లోని అజ్మీర్ స్టేషన్ సమీపంలో సోమవారం సబర్మతిఆగ్రా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఆగ్రా వైపు వెళ్తున్న...
ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం పట్టాలపై నిలిచిపోయిన రైలు
సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్కు వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ రైలు వరంగల్ జిల్లా పరిధిలోని హాసన్పర్తి వద్ద నిలిచిపోయింది. మార్గమధ్యలో ఈ రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర...
సికింద్రాబాద్- విశాఖ మధ్య రెండో వందే భారత్ రైలు
రైలును వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ
సికింద్రాబాద్ స్టేషన్లో పచ్చ జెండా ఊపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇది మూడో వందే భారత్ రైలు
మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్...
సికింద్రాబాద్-వైజాగ్ మధ్య మరో వందేభారత్ రైలు ప్రారంభం
సికింద్రాబాద్- వైజాగ్ మధ్య మరో వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ మంగళవారంనాడు 10 వందేభారత్ రైళ్లను పచ్చజెండా ఊపి వర్చువల్ గా ప్రారంభించారు. ఇప్పటికే సికింద్రాబాద్-వైజాగ్ ల మధ్య ఒక...
సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు రద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును (నం.20834) అధికారులు రద్దు చేశారు. సాంకేతిక లోపం వల్ల ఆ రైలు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇందులోని ప్రయాణికులకు పూర్తి...
రైలు ఢీకొని వ్యక్తి మృతి
సిర్పూర్ టిః రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సిర్పూర్ మండలంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం 7.30 గంటలకు ముందు గాదం భీమయ్య (53)...
1993 రైలు బాంబు పేలుళ్ల కేసు.. ఉగ్రవాది తుండా నిర్దోషి
న్యూఢిల్లీ : లష్కరే తొయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్ లోని ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. 1993 లో దేశంలో జరిగిన వరుసరైలు బాంబు పేలుళ్ల కేసులో ఈ తీర్పు...
ముంబయి లోకల్ రైలులో నిర్మల సీతారామన్ ప్రయాణం
ముంబయి : ముంబయిలో ఒక లోకల్ రైలులో ప్రయాణికులు శనివారం ఉదయం ఒక అసాధారణ ప్రయాణికురాలిని చూసి విస్మయం చెందారు. ఆ విస్మయం వారిని ప్రత్యేక అనుభవాన్ని ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ...
ఖమ్మం జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు వద్ద ఓ గూడ్స్ రైలు శనివారం ఉదయం పట్టాలు తప్పింది. రైలు వెళ్తుండగా పట్టాలపై భారీ శబ్దాలు రావడంతో లోకో పైలట్ అనుమానం వచ్చి రైలును...
పంజాబ్లో రైలురోకో
మూడోరోజూ ఢిల్లీచలో ఉద్రిక్తత
చండీగఢ్ : తమ డిమాండ్ల సాధనకు రైతులు ఓ వైపు కేంద్ర మంత్రుల బృందంతో చర్చలు జరుపుతూనే మరో వైపు తమ ఢిల్లీచలోను పట్టువీడకుండా సాగిస్తున్నారు. దీనితో వరుసగా...
ఈ రైలు యమా ఫాస్ట్ గురూ
బీజింగ్: చైనా దేశం కొత్త కొత్త అవిష్కరణలు, టెక్నాలజీ విషయంలో ముందు వరసలో ఉంటుంది. సరికొత్త పరిశోధనలు చేస్తూ అతివేగంగా దూసుకపోతుంది. గంటకు 623 కిలో మీటర్ల పైగా వేగంతో ప్రయాణించే మోగ్లెవ్...
ఢిల్లీ మెట్రో రైలులో రాష్ట్రపతి ముర్ము ప్రయాణం
భద్రత కాన్వాయ్ను విడిచిపెట్టి సామాన్య ప్రయాణికురాలిలా ...
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ఢిల్లీ మెట్రో రైలు, షటిల్ బస్ సర్వీస్ ల్లో ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. ఢిల్లీ...
హంస చేసిన పనికి రైలు ఆగిపోయింది…. (వీడియో వైరల్ )
లండన్ లో బిషప్ స్టాన్ ఫోర్ట్ రైల్వే స్టేషన్ లో ఓ రైలు ఆగిపోయింది. ఎంతకూ కదలట్లేదు. కొందరు ప్రయాణికులు రైలు దిగి చూస్తే.. రైలు ముందు పట్టాలపై ఓ హంస నిలుచుకుని...
వికారాబాద్లో రైలు-ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కున్న ప్రయాణికుడు
వికారాబాద్: కదులుతున్న రైలు ఎక్కుతున్న క్రమంలో రైలు-ప్లాట్ఫామ్ మధ్య ఓ ప్రయాణికుడు ఇరుక్కున్న సంఘటన వికారాబాద్ రైల్వే స్టేషన్లో జరిగింది. రాయ్చూర్ చెందిన ప్రయాణికుడు రైల్వే ఎక్కే క్రమంలో రైలు-ప్లాట్ఫామ్ మధ్య పడిపోయాడు....
వింత కాపురం: రైలు పట్టాలపైనే వంటలూ, చదువులూ! (వీడియో)
కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నాడు... కానీ కాదేదీ వంటలకూ, చదువులకూ అనర్హం అని ముంబయి వాసుల్ని చూస్తే అనిపిస్తుంది. ముంబయిలోని మహీమ్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో కొందరు పట్టాలపైనే...
రైల్వే సిగ్నల్ సిబ్బందిపై రైలు దూసుకెళ్లి ముగ్గురి దుర్మరణం
ముంబై : సిగ్నల్ సిస్టమ్ మరమ్మతు చేస్తున్న సమయంలో లోకల్ రైలు ఢీకొనడంతో ముగ్గురు రైల్వే సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. పాల్ఘర్ జిల్లా వసాయి పట్టణం సమీపాన వసాయి రోడ్, నయిగావ్ స్టేషన్ల...
రైలులో గంజాయి రవాణా
తాండూరు : ట్రైన్లో ఓ వ్యక్తి గంజాయి తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. శనివారం భువనేశ్వర్ నుంచి పుణె వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్లో ఓ వ్యక్తి 40 కిలోల గంజాయి...
బాలికపై కత్తితో దాడి… ప్రేమోన్మాది రైలు కిందపడి ఆత్మహత్య
హైదరాబాద్: గురువారం రాత్రి బాలికపై కత్తితో దాడి చేసిన నిందితుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్లోని విద్యానగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రమణ అనే యువకుడు గత...