Home Search
విద్యార్థులు - search results
If you're not happy with the results, please do another search
స్కాట్లాండ్ లో ఇద్దరు ఎపి విద్యార్థులు మృతి
లండన్: ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలో మునిగి చనిపోయిన సంఘటన స్కాట్లాండ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఛాణక్య బొలి శెట్టి(22), జితేంద్రనాథ్ కరుటూరి(27) బ్రిటన్లోని డుండీ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నారు. ఇద్దరు తన...
మహాత్మా జ్యోతిబా ఫూలే విధానాలు విద్యార్థులు ఆచరించాలి: ప్రొఫెసర్ ఎస్.కె. చాహల్
మన తెలంగాణ/హైదరాబాద్: సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే ఆచరించి ప్రచారం చేసిన సత్య, ధర్మ తత్వశాస్త్రాన్ని విద్యార్ధులు పాటించాలని కురుక్షేత్ర విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రొఫెసర్ ఎస్.కె. చాహల్ పేర్కొన్నారు. ‘మహాత్మా జ్యోతిబా...
నోయిడాలో దారుణం.. టీచర్ పై కాల్పులు జరిపిన విద్యార్థులు
అమెరికాలో స్కూళ్లు, కాలేజీల్లో కాల్పులు జరగడం సర్వసాధారణం. విద్యార్థులే తల్లిదండ్రుల గన్స్ తీసుకొచ్చి,తోటి విద్యార్థులపై కాల్పులకు పాల్పడిన సంఘటనల గురించి విన్నాం. ఆ సంస్కృతి ఇప్పుడు ఇండియాకు కూడా వచ్చినట్లుంది.
నోయిడాలో ఇద్దరు విద్యార్థులు...
2018 నుంచి 403 మంది భారతీయ విద్యార్థులు మృతి
న్యూఢిల్లీ: వివిధ కారణాలతో విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థులు 2018 నుంచి మొత్తం 403 మంది మరణించారని ప్రభుత్వం శుక్రవారం లోక్సభకు తెలిపింది. వీటిలో సహజ మరణాలతోపాటు ప్రమాదాలు, వైద్యపరమైన పరిస్థితులు కూడా...
విద్యార్థులు స్వతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోవాలి: ఓయూ విసి రవీందర్
మన తెలంగాణ/హైదరాబాద్: స్వతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో విద్యార్థులు బాధ్యాతాయుత పౌరులుగా మసలుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య...
పాఠశాల వసతి గృహంలో భారీ అగ్నిప్రమాదం.. 13మంది విద్యార్థులు మృతి
అగ్ని ప్రమాదంలో13మంది విద్యార్థులు మరణించిన విషాద సంఘటన చైనాలో చోటుచేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి చైనా హెనాన్ ప్రావిన్స్ లోని యింగ్కాయ్ పాఠశాల వసతి గృహంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి.. క్రమంగా వసతి గృహంతో...
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
హైదరాబాద్ : ఉన్నత చదువుల కోసం కోటి ఆశలతో అమెరికా విమానం ఎక్కిన ఓ యువకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. అమెరికా వెళ్లిన రెండు వారాల్లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. రూమ్లో...
వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు… 8 కిలోల చాక్లెట్లను స్వాధీనం చేేసుకున్న పోలీసులు
రంగారెడ్డి: చాక్లెట్లు తిని విద్యార్థులు వింత ప్రవర్తించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చాక్లెట్లపై మత్తు చల్లి అమ్ముతున్న పాన్షాప్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తూరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పోలీసులు...
చాక్లెట్లు తిని వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చాక్లెట్ తిని వింతగా ప్రవర్తిస్తున్నారు. పాఠశాల సమీపంలోని పాన్ డబ్బాల యజమానుల నుంచి చాక్లెట్లు కొని తింటున్నారు. చాక్లెట్లు తిన్న తరువాత విద్యార్థులు...
కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న భారతీయ విద్యార్థులు:పిఎం మోడీ
తిరుచిరాపల్లి: ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ ఆవిష్కర్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. 2014లో సుమారు 4,000 ఉన్న పేటెంట్లను ఇప్పుడు 50,000 పేటెంట్లకు తీసుకెళ్లిన ఘనతను భారతీయ ఆవిష్కర్తలు సాధించారని ప్రధాని అన్నారు....
చెరువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
కారు చెరువులోకి దూసుకెళ్లి.. నలుగురు మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కర్నాటకలో జరిగింది. శనివారం రాత్రి కర్నాటక చక్ బల్లాపూర్ లో ఓ కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కనున్న చెరువులోకి...
కాలేజీ వేడుకలో తొక్కిసలాట..నలుగురు విద్యార్థులు మృతి
కొచ్చి : కేరళలోని కొచ్చిలో శుక్రవారం కాలేజీలో జరిగిన సంగీత ఉత్సవం చివరికి నలుగురు విద్యార్థుల ప్రాణాల మీదికి తీసుకువచ్చింది. తొక్కిసలాటలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. వార్షిక టెక్ టెస్టు...
అమెరికాలో చదువులు.. 35శాతం పెరిగిన భారతీయ విద్యార్థులు
అమెరికాలో చదువులు..
35 శాతం పెరిగిన భారతీయ విద్యార్థులు
ఈ విద్యా సంవత్సరం 12 శాతం వృద్ధి
చైనా తర్వాత రెండో స్థానం భారత్దే
53 శాతం విద్యార్థులు ఈ రెండు దేశాల వారే
అమెరికా విదేశాంగ శాఖ, ఓపెన్...
టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డిపై ఓయూ విద్యార్థులు ఆగ్రహం
విద్యార్థులను కించపరిచే వ్యాఖ్యలపై విమర్శలు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓయూ విద్యార్థులపై ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో రాహుల్ గాంధీ ఉస్మానియా...
ఆర్కె బీచ్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గల్లంతు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఆర్కె బీచ్లో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హర్ష, రాజ్ కుమార్ అనే ఇంటర్ విద్యార్థులు ఉదయం బీచ్కు వచ్చారు....
ఇద్దరు విద్యార్థులు చెట్టుకు ఉరేసుకొని…
లక్నో: ఇద్దరు స్కూలు విద్యార్థులు చెట్టుకు అనుమానాస్పదంగా ఉరేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోఇ ఫరీదాబాద్ ప్రాంతంలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.... ఇద్దరు విద్యార్థులు ఏడో తరగతి నుంచి పదో తరగతి...
బిహార్ లో పడవ ప్రమాదం: పది మంది విద్యార్థులు గల్లంతు
పాట్నా: బిహార్ రాష్ట్రం ముజఫర్పూర్లో గురువారం ఉదయం పడవ ప్రమాదం చోటుచేసుకుంది. బినిబాడ్ ప్రాంతంలో మాధాపూర్ పట్టి ఘాట్లోని బాగమతి నదిలో పడవ మునిగిపోవడంతో పది మంది విద్యార్థులు గల్లంతయ్యారు. 20 మంది...
విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ట్రాఫిక్ సిఐ రామకృష్ణ
సిద్దిపేట క్రైమ్: విద్యార్ధులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సిద్దిపేట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ అన్నారు. శనివారం గవర్నమెంట్ హై స్కూల్ పారిపల్లి విద్యార్థిని, విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల...
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
నాగర్కర్నూల్ : విద్యార్థులు చదువుతో పాటు క్రీడాలలో రాణించాలని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం నాగర్కర్నూల్ మండల స్థాయి ఎస్జిఎఫ్ పోటీలను ఎమ్మె ల్యే మర్రి జనార్ధన్ రెడ్డి హాజరై...
ఉద్యాన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి
వనపర్తి ప్రతినిధి : ఉద్యాన విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో పండ్ల తోటల నర్సరీల...