Home Search
విమానాశ్రయాల్లో - search results
If you're not happy with the results, please do another search
నేటి నుంచి భారతీయ విమానాశ్రయాల్లో ముఖ గుర్తింపు అమలు
డిజి యాత్ర అనేది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా విమానాశ్రయాలలో ప్రయాణీకుల కాంటాక్ట్లెస్, నిరాటంక ప్రాసెసింగ్ను సాధించడానికి ఉద్దేశించబడింది.
న్యూఢిల్లీ: అవాంతరాలు లేని విమాన ప్రయాణ అనుభవం కోసం, భారతదేశం నేడు ‘డిజి యాత్ర’...
విమానాశ్రయాల్లో జనం రద్దీ నివారణకు కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ : విమానాశ్రయాల్లో జనం రద్దీ నివారణకు కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సిందియా మంగళవారం మార్గదర్శకాలతో కార్యాచరణ ప్రణాళిక విడుదల చేశారు. ఒమిక్రాన్ కలవరం నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి...
విమానాశ్రయాల్లో తనిఖీల నుంచి కృత్రిమ అవయవధారులకు విముక్తి కల్పించండి
ప్రధాని మోడీకి నర్తకి సుధాచంద్రన్ విజ్ఞప్తి
నర్తకికి క్షమాపణ చెప్పిన సిఐఎస్ఎఫ్
ముంబయి: వృద్ధులకు ఇస్తున్నట్టే కృత్రిమ అవయవధారులమైన తమకూ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రముఖ నటి, భరత నాట్యం కళాకారిణి సుధాచంద్రన్...
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు
సర్వేలో జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి గుర్తింపు లభించిందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. 2023లో ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న 400 విమానాశ్రయాల్లో 2023 సంవత్సరానికి ఆసియా -పసిఫిక్ ప్రాంతంలో ‘సంవత్సరానికి 15 నుంచి...
అయోధ్యకు రేపు 100 ప్రైవేట్ విమానాల రాకపోకలు!
అయోధ్య రామమందిరంలో సోమవారం జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి విఐపీలంతా క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుకున్న ఎనిమిదివేల మందికి పైగా ప్రముఖులు సోమవారం ఉదయానికి అయోధ్యకు చేరుకోనున్నారు. వీరంతా...
ఆరు విమానాశ్రయాలలో వార్ రూములు
హైదరాబాద్తోసహా మెట్రో నగరాలలో ఏర్పాటు
కేంద్ర మంత్రి సింధియా ప్రకటన
న్యూఢిల్లీ: ప్రయాణికులకు అసౌకర్యం ఏర్పడితే వెంటనే పరిష్కరించడానికి వీలుగా దేశంలోని మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్కత, చెన్నై విమానాశ్రయాలలో వార్...
గాజాలో గ్రౌండ్ ఆపరేషన్!
గాజా: హమాస్ సృష్టించిన మారణ కాండకు ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకు పడుతోంది. ఇప్పటివరకు కేవలం వైమానిక దాడులు జరిపిన ఇజ్రాయెల్ దళాలు ప్పుడు గాజాలో అడుగుపెట్టడానికి(గ్రౌండ్ ఆపరేషన్)సిద్ధమవుతున్నాయి.అయితే దీనికి రాజకీయ నాయకత్వం...
అమెరికాలో భీకర గాలులు, వర్షం.. 2600 కు పైగా విమానాలు రద్దు
వాషింగ్టన్ : తూర్పు అమెరికాలో భీకర గాలులు, ఉరుములతో కూడిన వర్షం , వడగళ్లు విరుచుకుపడుతున్నాయి. టెనసీ నుంచి న్యూయార్క్ వరకు 10 రాష్ట్రాల్లో కల్లోల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు మూడు...
షాకింగ్ ఘటన.. శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన బంగారు చీర
హైదరాబాద్: విమానాశ్రయాల ద్వారా బంగారం స్మగ్లింగ్కు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అయితే విమానాశ్రయాల్లో తనిఖీ వ్యవస్థ పటిష్టంగా ఉండడంతో పలు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో ఇలాంటిదే మరో ఘటన...
ఇమ్రాన్ ఖాన్ దంపతులు దేశం విడిచిపోకుండా నిషేధం
ఇస్లామాబాద్ : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ , పాకిస్థాన్ తెహ్రీక్ ఇఇన్సాఫ్ పార్టీకి చెందిన మరో 600 మంది నాయకులు, మాజీ అసెంబ్లీ సభ్యులు...
కరోనా నిబంధనలు.. పాటించకపోతే తిప్పలు తప్పవు
పెరుగుతున్న కరోనా కేసులు.. పలు రాష్ట్రాల్లో అమల్లోకి నిబంధనలు
న్యూఢిల్లీ : గతకొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కొవిడ్ 19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వ్యాప్తిని...
ముంబై ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత.. (వీడియో)
ముంబై: ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భారీగా బంగారం పట్టుబడింది. గత శుక్రవారం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అడిస్ అబాబా నుంచి ముంబై వచ్చిన ముగ్గురు విదేశీ ప్రయాణికులను తనిఖీ...
అదానీ కహానీ చెప్పండి
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే గౌతమ్ అదానీ అనతికాలంలో...
అమెజాన్ ఇష్క్ హైదరాబాద్
ఎవియేషన్ రంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెం దుతున్నదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఈ రంగంలో...
అమెరికాలో మంచు తుఫానుకు స్తంభించిన జనజీవనం
క్రిస్మస్ వేడుకలకు దెబ్బ...ఇళ్లకే పరిమితమైన జనులు
వాషింగ్టన్: అమెరికాలో ‘బాంబ్ సైక్లోన్’ అనే మంచు తుఫాను కారణంగా ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మంచు తుఫానుకు ‘ఇలియట్’ అని పేరు...
మళ్ళీ కరోనా!
సంపాదకీయం: కొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సర వేడుకలు వెలుగులు విరజిమ్మనున్నాయన్న ఊహ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బిఎఫ్7 కరాళ నృత్యం చేయబోతున్నదనే సమాచారం ప్రపంచ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నది....
మళ్లీ వ్యాక్సిన్లు, మాస్కులు తప్పనిసరి
ఇప్పటికే దేశంలోకి ప్రవేశించిన బిఎఫ్-7 నాలుగు కేసులు నమోదు రెండు గుజరాత్లో.. రెండు ఒడిశాలో
ప్రస్తుతం చైనాను వణికిస్తున్నది ఈ వేరియంటే బీజింగ్లో విజృంభణ అప్రమత్తమైన మోడీ సర్కార్ కరోనా
భద్రత సన్నద్ధతపై ఉన్నతస్థాయి సమావేశం...
ఇంటింటికి ‘బూస్టర్’
ఉద్యమంగా టీకా కార్యక్రమం,ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని వ్యాధులకు చికిత్స
డెంగ్యూ నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకం
మంకీపాక్స్పై ఆందోళన వద్దు
ఈ వ్యాధికి ఫీవర్ హాస్పిటల్లో చికిత్స...
గాంధీలో పరీక్షలు నిర్వహించేలా...
ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షల జరిమానా..
న్యూఢిల్లీ: సరైన టికెట్లు ఉన్నప్పటికీ ప్రయాణికులను విమానంలోకి అనుమతించనివ్వకపోవడంతోపాటు వారికి చట్టపరంగా చెల్లించాల్సిన పరిహారాన్ని చెల్లించనందుకు ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షల జరిమానా విధించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) మంగళవారం...
మళ్లీ కరోనా?
దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తున్న సూచనలు రోజు రోజుకీ బలపడుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ప్రభుత్వం తరపు నుంచి హెచ్చరికలూ వస్తున్నాయి. విమాన ప్రయాణికులు విధిగా మాస్క్లు ధరించాలన్న ఆజ్ఞలు జారీ...