Thursday, March 28, 2024
Home Search

శంకర్‌పల్లి - search results

If you're not happy with the results, please do another search
Mahesh Babu's wife Namratha in Shankarpally

శంకర్‌పల్లిలో మహేష్‌బాబు సతీమణి

హైదరాబాద్: సినీ నటుడు మహేష్ బాబు భార్య సతీమణి నమ్రత శిరోద్కర్ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో సందడి చేశారు. శంకర్‌పల్లి పరిధిలోని గోపులారం గ్రామంలో రెండున్నర ఎకరాల భూమిని నమ్రత కొనుగోలు చేశారు....
Youth Suicide for missing his phone in Jagadgiri Gutta

శంకర్‌పల్లిలో ముగ్గురు పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరులో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి అనంతరం తండ్రి చెట్టుకు ఉరేసుకున్నాడు. రవికి(35) ఆర్థిక ఇబ్బందులు రావడంతో పిల్లలను చంపి అనంతరం అతడు ఆత్మహత్య...
Government inquiry into the five-acre land scam in Shankarpally

శంకర్‌పల్లిలోని ఐదెకరాల భూ కుంభకోణంపై ప్రభుత్వం విచారణ

సబ్ రిజిస్ట్రార్, హైదరాబాద్ డిఆర్‌ల నుంచి వివరాలు సేకరిస్తున్న ఆ శాఖ ఉన్నతాధికారులు అసలు యజమాని బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్ సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘనులు అసలు భూ యజమాని ఫిర్యాదుతో వెలుగులోకి సంఘటన మన తెలంగాణ/హైదరాబాద్: ...

శంకర్‌పల్లి సిఐ ప్రసన్నకుమార్‌కు పదోన్నతి

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి సిఐ ప్రసన్నకుమార్ ఎసిపిగా పదోన్నతి పొందారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం 141 మం ది సిఐలకు పదోన్నతి ఇవ్వగా, అందులో 1998 బ్యాచ్‌కు చెందిన శంకర్‌పల్లి సిఐ ప్రసన్నకుమార్ కూడా...
Shankarpalli police catch the fleeing thief

పారిపోయిన దొంగను పట్టుకున్న శంకర్‌పల్లి పోలీసులు

  మనతెలంగాణ, హైదరాబాద్ : పోలీస్ కస్టడీ నుంచి పారిపోయిన దొంగను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శంకర్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. దారిదోపిడీలు చేస్తున్న ఆరుగురు అంతరాష్ట్ర దొంగలను శంషాబాద్ ఎస్‌ఓటి, శంకర్‌పల్లి పోలీసులు...
Two dead bodies found on railway track

శంకర్‌పల్లిలో రైల్వే పట్టాలపై రెండు మృతదేహాలు…

సంగారెడ్డి: రైలు పట్టాలపై రెండు మృతదేహాలు కనిపించిన సంఘటన సంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రైలు పట్టాలపై మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి...

విలేకరుల బ్లాక్‌మెయిలింగ్‌కు కుటుంబం బలి

నార్సింగి: చైన్ సిస్టం స్కీం ద్వారా ఆర్థ్ధికంగా మోసపోవటంతోపాటు వేధింపులు తాళలేక ముగ్గురు కొడుకులకు ఉరివేసి అనంతరం తను కూడా బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన శంకర్‌పల్లి మండలం మోకిల పోలీసు స్టేషన్ పరిధిలోని...
Konda

దేశాభివృద్దిపైనే నిత్యం బిజెపి దృష్టి

విపక్షాలు ఎప్పుడుూ ఎన్నికల కోసం ఎదురుచూపులు: కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్:  దేశాభివృద్దిపైనే బిజెపి దృష్టి ఎప్పుడూ ఉంటుందని, విపక్ష పార్టీల దృష్టి ఎన్నికలపై ఉంటుందని చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర...
Money Scheme...Death Ordinance

మనీ స్కీమ్…మరణ శాసనం

ముగ్గురు చిన్నారులకు ఉరేసి... తండ్రి ఆత్మహత్య రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో దారుణం మన తెలంగాణ/హైదరాబాద్/శంకర్‌పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో... అల్లారు ముద్దుగా...

ఆలూరు సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్ దారుణ హత్య

చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్‌ను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా తలపై బాది హతమార్చారు. చేవెళ్ల సీఐ లక్ష్మా...

రూ.16 లక్షల విలువైన 64 కిలోల గంజాయి పట్టివేత

చేవెళ్ల ః రంగారెడ్డి జిల్లా, చేవెళ్లలో పోలీసులు సోమవారం రూ.16 లక్షల విలువైన 64 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సిఐ...

సాహితీ ఇన్‌ఫ్రా స్కామ్.. రూ.1,119 కోట్లు

సిటిబ్యూరోః ఫ్రీలాంచ్ పేరుతో పలువురు అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన సాహితీ ఇన్‌ఫ్రాపై దర్యాప్తు చేసేందుకు సిసిఎస్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో సాహితీపై...
War of words over gas power plant

గ్యాస్ పవర్ ప్లాంట్ పై మాటల యుద్ధం

నేదునూరు పవర్‌ప్లాంట్‌ను బిఆర్‌ఎస్ విస్మరించింది అన్ని అనుమతులూ అప్పట్లోనే సాధించాం : పొన్నం గ్యాస్ కేటాయింపు లేకపోవడంవల్లే చేపట్టలేకపోయాం ఇప్పుడు మీదే ప్రభుత్వం.. మీరు పూర్తి చేయండి కరెంట్ కష్టాలకు కాంగ్రెస్సే కారణం : కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్...
KTR and Harish Rao are angry about the allegations made by the ruling party

అధికారపక్షం చేసిన ఆరోపణలపై కెటిఆర్, హరీశ్ రావుల ఆగ్రహం

అధికార సభ్యులతో పాటు సిఎం వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చిన మాజీ మంత్రులు మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యుత్ శాఖపై గురువారం అసెంబ్లీ జరిగిన స్వల్పకాలిక చర్చలో మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్ రావులు అధికారపక్షం చేసిన...
Don't worry... Rythu Bandhu funds will be distributed on 6th

రంది వొద్దు.. 6న రైతుబంధు నిధుల పంపిణీ

మళ్లీ అధికారంలోకి వచ్చేది మన సర్కారే, కెసిఆర్ బతికున్నంతవరకు పెట్టుబడి సాయం ఆగదు మన తెలంగాణ/చేవెళ్ళ, షాద్‌నగర్, జోగిపేట, సంగారెడ్డి బ్యూరో : దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ రైతుబంధు పథకంతో రైతన్నలకు వచ్చే నిధుల...
Rs 20 lakh cash robbery in Chevella

సినీ ఫక్కీలో కారులొంచి రూ.20 లక్షలు అపహరణ

చేవెళ్ల: కారు అద్దం పగులగొట్టి సినీ ఫక్కిలో రూ.20 లక్షలను ఎత్తుకెళ్లిన సంఘటన చేవెళ్ల మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడు పడిగెల రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం ఇంటి...

మోకిల ప్లాట్లకు భారీగా డిమాండ్

హైదరాబాద్ : మోకిల లే అవుట్‌లో హెచ్‌ఎండిఎ నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి అనూహ్యమైనరీతిలో స్పందన వచ్చింది. శంకర్‌పల్లి మండలం, మోకిల ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్...

గజానికి లక్ష!

మనతెలంగాణ/హైదరాబాద్: కోకాపేట నియోపాలిస్ భూముల మాదిరిగానే మోకిల ప్లాట్లు కూడా వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఐటీ కారి డార్‌కు సమీపంలోని మోకిలలో మొదటి దశలో 50 ప్లాట్లను హెచ్‌ఎండిఏ సోమవారం వేలం...

హౌసింగ్‌బోర్డుకు చెందిన ఐదు ఎకరాల భూమి కేటాయించాలని మంత్రికి వినతి

కేపీహెచ్‌బి: కూకట్‌పల్లిలో అధునాత వ్యవసాయ మా ర్కెట్ కోసం ఖైత్లాపూర్‌లో హౌసింగ్‌బోర్డుకు చెందిన 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ కూకట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కుతాడిరాములు, డైరెక్టర్లతో కలిసి సోమవారం...
Light rain in Telangana

తెలంగాణలో తేలికపాటి వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం జార్ఖండ్ పరిసరాల నుండి...

Latest News