Friday, April 26, 2024
Home Search

శోభా యాత్ర - search results

If you're not happy with the results, please do another search
Sri Ramudi Rathayatra

భద్రాచలంలో రాములోరి శోభాయాత్ర

భద్రాచలం: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరుగుతుండడంతో దేశ వ్యాప్తంగా రామనామంతో మార్మోగుతుంది. జై శ్రీరామ్ అంటూ నినాదలు చేస్తున్నారు. లక్షలాది మంది రామ భక్తులు ఇప్పటికే అయోధ్యకు చేరుకొని రామనామంలో మునిగిపోయారు....
Khairatabad Ganesh Shobha Yatra 2023

కొనసాగుతున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర..

హైదరాబాద్: నగరంలో ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. ఈ రోజు(గురువారం) ఉదయం 6 గంటలకే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సిసి కెమరాలతో ప్రత్యేక...
Balapur Ganesh Shobha Yatra

బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు..

బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  రేపు(గురువారం) బాలాపూర్ గణేష్ శోభాయాత్ర.. బాలాపూర్ నుంచి పాతబస్తీలోని చంద్రయాన్ గుట్ట, చార్మినార్, అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్ మీదుగా హుస్సేన్...
We have made all the arrangements for Ganesh Shobhayatra

గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశాం

టిఎస్‌ఎస్‌పిడడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి మన తెలంగాణ / హైదరాబాద్:  గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఈ నెల 28 వ తేదీన నిర్వహించే గణేష్ విగ్రహాల శోభాయాత్ర మరియు నిమ్మజన కార్యక్రమం సజావుగా జరిగేందుకు గాను...
Violence in Hanuman procession: Curfew in Sambalpur

హనుమాన్ శోభాయాత్రలో హింస: సంబల్‌పూర్‌లో కర్ఫ్యూ

సంబల్‌పూర్: ఒడిషాలోని సంబల్‌పూర్ పట్టణంలో పోలీసులు శనివారం ఉదయం నుంచి నిషేధాజ్ఞలు విధించారు. శుక్రవారం రాత్రి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, ఒక వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు....
Shobhayatra starts from Rama temple in Sitarambagh

సీతారాంబాగ్​లోని రామాలయం నుంచి శోభాయాత్ర ప్రారంభం..

హైదరాబాద్: సీతారాంబాగ్​లోని రామాలయం నుంచి శోభాయాత్ర గురువారం ప్రారంభమైంది. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. సీతారాంబాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. సూమారు 7 కిలోమీటర్లు...
Khairatabad Ganesh Shobhayatra start

ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రను ప్రారంభించిన తలసాని

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.  అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడిని లక్షలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్...
Sri Rama Navami Shobha Yatra peaceful in hyderabad

నగరంలో ప్రశాంతంగా శోభాయాత్ర

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు కోవిడ్ వల్ల రెండేళ్లు వాయిదా పడిన శోభాయాత్ర 7,000ల మందితో భారీ బందోబస్తు హైదరాబాద్: రెండేళ్ల తర్వాత చేపట్టిన శ్రీరాముడి శోభాయాత్ర హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది....
Arrangements Set For Hanuman Shobha Yatra

శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి

కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశాం హైదరాబాద్ సిపి సివి ఆనంద్ హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా నగరంలో నిర్వహించే శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్...
Seetharamula kalyanam

సీతారాముల కళ్యాణం…పచ్చని పొరక శోభాయాత్ర

మన తెలంగాణ/ఉట్నూర్ రూరల్:  పట్లణంలోని శ్రీసాయిగురుదత్త మందిరంలో నేడు నిర్వహించనున్న సీతారాముల కాళ్యాణ మహోత్సవానికి భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఎడ్లబండ్ల ద్వారా పచ్చని పొరక శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు....
Talasani Srinivas inspects ganesh nimajjanam works

ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు

హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని.. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణేష్ శోభాయాత్ర సందర్భంగా...
Hyderabad ganesh nimajjanam 2021

గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశాం: సిఎండి రఘుమారెడ్డి

మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో 19న నిర్వహించే గణేష్ విగ్రహల శోభాయత్ర, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా సాగేందుకు విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని, దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అన్ని...

జగన్నాథ రథయాత్రకు అందరు తరలి రావాలి

కరీంనగర్: ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా కరీంనగర్ పట్టణంలో ఇస్కాన్ మెట్‌పల్లి , ప్రజ్ఞాభారతి కరీంనగర్ సంయుక్త ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని ఈ నెల 28న అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నామని...
Bharat Jodo Yatra

కర్నాటకలోకి ’భారత్ జోడో యాత్ర‘

గుండ్లుపేట:   తమిళనాడు, కేరళలో పర్యటించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శుక్రవారం కర్ణాటకలో ప్రవేశించడంతో నీలగిరి రోడ్డులో తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట పట్టణం పండుగ శోభ...
TS High Court permission to Hanuman Shobha Yatra

హనుమాన్ యాత్రకు హైకోర్టు అనుమతి

మనతెలంగాణ/హైదరాబాద్‌ః నగరంలో మంగళవారం నిర్వహించతలపెట్టిన వీర హనుమాన్ విజయయాత్రకు సోమవారం హైకోర్టు అనుమతి ఇచ్చింది. విహెచ్‌పి, భజరంగ్‌దళ్ తలపెట్టిన శోభాయాత్రకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. మంగళవారం ఉదయం 9.30 నుంచి...

ఎంఎల్‌ఎ రాజాసింగ్‌పై కేసు నమోదు

గోషామహల్ ఎంఎల్‌ఎ, బిజెపి నేత టి. రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై అఫ్జల్ గంజ్ పోలీసులు కేసు పెట్టారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్...
Telangana govt declares holiday for Rama Navami

శ్రీరామ నవమి నాడు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: శ్రీరామ నవమి నాడు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాగా శ్రీరామ నవమి శోభాయాత్రకు బిజెపి ఎంఎల్ఏ రాజా సింగ్ నేతృత్వం వహించబోతున్నారు. అధికారిక క్యాలండర్ ప్రకారం ఏప్రిల్ 17న(బుధవారం) ప్రభుత్వం...

Latest News