Friday, March 29, 2024
Home Search

సమాధుల - search results

If you're not happy with the results, please do another search
Tomb lock in pakistan

శవాలను సమాధుల నుంచి బయటకు తీసి అత్యాచారం… సమాధులకు తాళాలు వేసుకుంటున్నారు…

ఇస్లామాబాద్: కాటికి వెళ్లిన శవాలపై కామాంధులు అత్యాచారం చేసిన సంఘటన పాకిస్థాన్‌లో జరిగింది. చనిపోయిన తరువాత కూడా మహిళలను కామాంధులు వదలడం లేదు. పూడ్చిపెట్టిన శవాలను బయటకు తీసి వారిపై మృగాళ్లు అత్యాచారం...
Nara Rohit Protest against YCP Leaders Comments

పూర్వీకుల సమాధుల వద్ద నారా రోహిత్ నిరసన..

అమరావతి: ఎపి అసెంబ్లీలో జరిగిన ఘటనపై సినీనటుడు నారా రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నారావారిపల్లెలో నిరసనకు దిగారు. అసెంబ్లీ సాక్షిగా వైసిపి నేతలు చంద్రబాబు కుటుంబ సభ్యులపై చేసిన వ్యక్తిగత విమర్శల...
The suicide of Gurukul students should be discussed in the assembly

గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చించాలి

విద్యార్థుల మృతికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించాలి మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మన తెలంగాణ/హైదరాబాద్:  ప్రభుత్వ...

మాటను ఒడిశెల రాయినిచేసి విసరడం తెలిసిన కవి

చిన్ని నారాయణరావు తెలుగు కవిత్వానికి పాత కాపు. జీవితం ఓ విజయం, అంతర్ముఖం, గుండెదీపం, గంపకూడు వంటి ఆర్ద్ర కవితా సంపుటులు, మాట, దాహం వంటి ఆలోచనాత్మకమైన దీర్ఘకవితలు వెలువరించిన కవిత్వ స్వాప్నికుడు....

బిల్కిస్ బాధలకు న్యాయ నాగరత్నం

పెద్ద నోట్ల ప్రవేశం, మధ్య లింగుల పెళ్ళి, కశ్మీర్ 370 అధికరణ రద్దు, అదానీ అవినీతి కేసులో సెబి విచారణ పొడిగింపు, హిండెన్ బర్గ్‌పై చర్య వంటి తీర్పులతో సుప్రీం కోర్టుకు గ్రహణం...

తీరని పెనుదాహ చింతనమే

ఒక కవి చేసే పని ఏంటంటే ఒక ఆలోచనని మనలో మేల్కొలపడమే.ఒక అనుభూతినో,ఒక సమస్యనో మన ముందుకు తెచ్చి మనల్ని అందులోకి నెట్టడమే. అందులోనూ మానవ జీవనం సంక్లిష్టమయం చేసుకుంటున్న మనుషులున్న ఈ...

మంచు ముంచిన బీజింగ్‌లో మెట్రోరైళ్ల ఢీ..515 మందికి గాయాలు

బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్‌లో రెండు మెట్రోరైళ్లు ఢీకొన్న ఘటనలో మొత్తం 515 మంది గాయపడ్డారు. వీరిలో 102 మందికి పైగా ఎముకలు విరిగిన గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. ఈ భారీ...

ఈ తెల్సా కథల ‘సంగతి’ విశేషమే!

తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా ( తెల్సా ) అనే సంస్థ 2019, 2022 లలో కథల, కవితల పోటీలు నిర్వహించింది. ఎంపికైన రచనలను ’సంగతి’ అనే వారి వెబ్ సమాచార సంచికలో...

లిబియా జలప్రళయం.. 5 వేల మందికి పైగా మృతి

డెర్నా: ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంతో ఇప్పటివరకు 5300 మంది మృతి చెందారని , ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే 30,000 మంది...

బిఆర్‌ఎస్‌తో పొత్తు అసాధ్యం : బండి సంజయ్

హైదరాబాద్ : రాబోయే ఎన్నికల్లోనే కాదు.. ఆ తరువాత కూడా బిఆర్‌ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ స్పష్టం చేశారు....
R 5 zone layouts in Amaravathi

ఐదేళ్లలో అక్కడ ఉన్నవారు కోటీశ్వరులు: సజ్జల

అమరావతి: ఎవరు ఏమనుకున్నా ఆరు నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని, అన్ని సౌకర్యాలతో ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు పేదలకు ఎలాంటి లేఔట్లు ఇవ్వలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి...
yanamala rama krishnudu comments on jagan

బిసిల ఆస్తులను లాక్కున్నది వైసిపోళ్లే: యనమల

అమరావతి: బిసిల విషయంలో సిఎం జగన్ మోహన్ రెడ్డిది కొంగ జపం అని టిడిపి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. సోమవారం యనమల మీడియాతో మాట్లాడారు. తడిగుడ్డలతో గొంతులు...

బిజిగీర్‌షరీఫ్ దర్గాలో ఈటల మొక్కులు

జమ్మికుంట: జమ్మికుంట మండలం బిజిగీర్‌షరీఫ్ గ్రామంలో జరుగుచున్న ఉర్సు ఉత్సవాలలో భాగంగా ఆదివారం మాజీ మం త్రి, హుజురాబాద్ శాసన సభ్యుడు ఈటల రాజేందర్ పాల్గొని ఇంకుషావలికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్గాలో ప్రత్యేక...

ఘనంగా బక్రీద్ వేడుకలు

నర్సంపేట: డివిజన్ వ్యాప్తంగా బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సంపేటలోని జామె మసీదులో మౌళానా మహబూబురహమాన్, ఫాతిమా మసీదులో ముఫ్తీ జావిద్ హుస్సేన్, మసీదే మతీన్‌లో ముఫ్తీ గౌసోద్దీన్, గౌసియా మసీదులో...

మోడీకి ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డు ప్రదానం

కైరో : ఈజిప్టులో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం “ ఆర్డర్ ఆఫ్ ది నైల్ ” లభించింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్‌సిసి దీనిని...
Civil Remembrance Act

ఉన్న మాట అంటే ఉలుకు!

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛకు బద్ధ వ్యతిరేకి అనే విషయంలో వేరే మాటకు అవకాశమే లేదు. ఇది ఆ ప్రభుత్వంపై కక్షతో కల్పించి చెప్పవలసిన అవసరమే లేదు. అనుక్షణం...
Chandra babu binami Amaravathi

పేదలకు మంచి చేస్తే బాబుకు ఇష్టం ఉండదు: ఆదిమూలపు

అమరావతి: పేదలకు మంచి చేస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇష్టం ఉండదని వైసిపి ఎంఎల్ఎ ఆదిమూలపు సురేష్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల ఇళ్లపై చంద్రబాబు చాలా దారుణంగా...
Naveen Patnaik dismantled his Father Memorial

తండ్రి సమాధి ఐనా లెక్కచేయని నవీన్ పట్నాయక్

భువనేశ్వర్: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన తండ్రి, సీనియర్ నేత బిజూ పట్నాయక్ సమాధిని కూడా కూల్చివేయించారు. పుణ్యక్షేత్రం, యాత్రాస్థలం ఒడిషాలోని పూరీ సుందరీకరణ, శ్మశాన వాటికలకు మరింత స్థలం కోసం...

తండ్రి సమాధి ఐనా లెక్కచేయలేదు..

భువనేశ్వర్ : ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన తండ్రి , సీనియర్ నేత బిజూ పట్నాయక్ సమాధిని కూడా కూల్చివేయించారు. పుణ్యక్షేత్రం, యాత్రాస్థలం ఒడిషాలోని పూరీ సుందరీకరణ, శ్మశాన వాటికలకు మరింత...
Saidachari

మొదట్లో అతన్ని చూసినప్పుడు

చెరువులో అలలు లానో, నదిలోని ప్రవాహంలానో, సముద్రంలోని కెరటాలవలెనో కనిపించలేదు. అనిపించలేదు. సాదాసీదాగా సైదా మంచినీళ్లలా కనిపించాడు. మరోసారి కలుసుకున్నప్పుడు రూపం దాల్చిన దాహంలా కనిపించాడు. దాహం తీర్చే, ప్రాణం నిలబెట్టే మంచినీళ్లలా...

Latest News