Home Search
సాహిత్య యువ పురస్కార అవార్డు - search results
If you're not happy with the results, please do another search
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప కవి ఇనాక్ : గవర్నర్
కాచిగూడ : తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప కవి కొలకలూరి ఇనాక్ అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇనాక్ రచిం చిన రచనలు ప్రభుత్వాలు ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఆయన...
అకాడెమీ అవార్డులా! పందేరాలా?
కేంద్ర సాహిత్య అకాడెమీ తెలుగు అవార్డులు అంటే వందిమాగధులకు పందేరాలయినాయి. ప్రతిభతో పనిలేకుండానే ‘మనోడు’ అయితే చాలు వీరతాళ్ళు వేసేస్తున్నారు. ఆధిపత్య కులాలకు చెందిన అకాడెమీ పీఠాధిపతులు తమ తదనంతరమూ తమని సాహితీలోకంలో...
స్వాంటె పాబోకు నోబెల్ పురస్కారం
స్టాక్హోం: వైద్యశాస్త్రం లో విశేష కృషి చేసినందుకు గాను ఈ ఏడాది స్వాంటె పాబోకు నోబెల్ పురస్కారం లభించింది. మానవ పరిణామ క్రమం, అంతరించి పోయిన హొమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను...
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి బాల సాహితీవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపిక
మనతెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిన బాలసాహిత్య పురస్కారానికి బాల సాహితీవేత్త తెలంగాణకు చెందిన డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపిక అయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ 2022 పురస్కారాలకు ఎంపికైన...
కొవిడ్ వ్యాక్సిన్లో పరిశోధనలకు ఈ ఏడాది నోబెల్
స్టాక్హోం : వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ కాటలిన్ కరికో, డ్రూ వెయిస్మన్కు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం 2023 వరించింది. కొవిడ్ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల...
నక్షత్ర పరిశోధనలో సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్
అక్టోబర్ 1983లో నోబెల్ పురస్కారం స్వీకరించిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ మనవాడు. దక్షిణ భారతానికి చెందినవాడు. హైస్కూలు, కాలేజీ చదువులు మద్రాస్ (చెన్నై)లో చదివినవాడు. అయితే నక్షత్రాల లెక్కలు గట్టి జ్యోతిష్యాలు చెప్పే భారతీయ...
‘ప్రజా యుద్ధ నౌక’ గద్దర్ కన్నుమూత
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజా గాయకుడు, పేదల ప్రజల గొంతుక గద్దర్ నగరంలోని అపోలో స్పెక్ట్రా అమీర్పేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వారం రోజుల క్రితం గుండెకు ఆపరేషన్ జరిగిందని, కోలుకుంటూ ఉన్నారని...
ఎన్నీల ముచ్చట్లు
తెలంగాణ భాష సాహిత్య, సాంస్కృతిక చారిత్రక ఆస్తిత్వంలోంచి పురుడుపోసుకున్న ‘తెలంగాణ రచయితల వేదిక‘ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నది. తెరవే ద్వారా అనేక మంది రచయితలు...
చిటికెన వ్యాస కిరణాలు
ప్రస్తుతం మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము. స్త్రీల సమస్యలు, మాదకద్రవ్యాలు, ప్రపంచ శాంతి, కాలుష్యం, అంతర్జాల అంతర్మధనాలు కరోనా బాధితులు, యుద్ధాలు... ఇలా ఎన్నో వెతలు మన కళ్ళముందు కదలాడుతున్నాయి. వీటన్నింటిని డాక్టర్...
‘నేను’ అంటే: ఒక వైజ్ఞానిక వివరణ
ఏళ్ళకేళ్ళుగా జీవాత్మ పరమాత్మ అంటూనో, అహం బ్రహ్మస్మి అంటూనో ఆధ్యాత్మిక, ధార్మిక తాత్వి క ప్రముఖులు ఇచ్చే వివరాలు వింటూ కాలం గడిపేశాం. మానవుణ్ణి సన్మార్గంలో పెట్టడానికి అవి కొన్ని శతాబ్దాల పాటు...
తెలంగాణ గట్టుమీద సందమామయ్య
ఊరు మనదిరా ఈ వాడ మనదిరా/ అయ్యోనివా అవ్వోనివో/ ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా/ నేను రాను బిడ్డ సర్కారు దవాఖానాకు/ రాజిగా ఓరి రాజిగా/లచ్చులో లచ్చన్న/వంటి పాటలు తెలంగాణ ఉద్యమాన్ని ఎగిసిపడేలా...
వైద్యశాస్త్రంలో స్వాంటె పాబోకు 2022 నోబెల్ బహుమతి
స్టాక్హోం : వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను స్వీడిష్ జన్యుశాస్త్రవేత్త స్వాంటె పాబోను ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం 2022 వరించింది. మానవ పరిణామక్రమంతోపాటు అంతరించిపోయిన హోమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు...
దుఃఖభారమే ‘నిర్వేదస్థలం’
2018 వ సం.లో ‘బాలసుధాకర్ మౌళి’ గారి ‘ఆకు కదలని చోట’ కవిత్వానికి గాను ‘కేంద్ర సాహిత్య యువ పురస్కారం’ లభించింది. ఈ అవార్డుకు ఎంపిక కాబడే కవికి 35 సంవత్సరాల లోపు...
బహుజన బాటలో కథకుల కచ్చీరు
ఆధిపత్య కులాల కథకులు తమ జీవితాలను, సంస్కృతిని ప్రతిఫలింప జేస్తూ రాసిన కథలే 1990ల వరకు మొత్తం తెలుగు జాతి ప్రాతినిధ్య కథలుగా, ఉత్తమ కథలుగా విమర్శకులు, అవార్డుల నిర్ణేతలు, కొంతమంది ‘పండితులు’...
‘తెలంగాణ వేమన, ప్రజాకవి’ గోరటి వెంకన్నకు సాహితీ పట్టం
2021 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
‘వల్లంకితాళం’ కవితాసంపుటికి దక్కిన అపూర్వ గౌరవం
దేవరాజు మహారాజు (నేనంటే ఎవరు నాటకం)కు బాలసాహిత్య పురస్కారం
తగుళ్ల గోపాల్ (దండకడియం కవితాసంపుటి)కు సాహిత్య...
దేవరాజు, తగుల్ల గోపాల్, గోరటికి శుభాకాంక్షలు: కెసిఆర్
బాల సాహిత్య పురస్కారం‘ విభాగంలో, ‘నేను అంటే ఎవరు ? అనే నాటక రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కిన ప్రముఖ రచయిత దేవరాజు మహారాజుకు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
యువ...
ఢిల్లీ కథాగల్కు జాక్పాట్
ఉత్తమ రచనలను పురస్కారాలతో గౌరవించుకోవడం పౌరసమాజంలో సత్సంప్రదాయం. ఇలా ఎంపికైన గ్రంథానికి, దాని రచయితకి విశిష్ట స్థానం, ప్రచారం లభించి ఆ రచయితకే కాకుండా సమస్త సాహితి లోకానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ...
సాహితీ సామ్రాజ్యం ఒక మహారాజు
ప్రపంచ కవులు, రచయితలు, శాస్త్రజ్ఞులు శాంతియోధులుగా జీవించాలనుకుంటారు. వారు వారి చుట్టూ గిరిగీసుకుని కూర్చోరు. వారికి ప్రాంతాల హద్దులుండవు. మనిషిని మనిషి దోపిడీ చేస్తున్న దుష్టవ్యవస్థను ఎదిరిస్తూ బతుకుతారు. ఆ వ్యవస్థను, ఎదరించడానికి...
పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుంది: మంత్రి హరీశ్
సిద్దిపేట: పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుందని, ప్రతి ఒక్కరు పుస్తక పఠనం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో...