Home Search
సెహ్వాగ్ - search results
If you're not happy with the results, please do another search
బజ్బాల్ బద్దలైంది: సెహ్వాగ్
హైదరాబాద్: భారత్లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు ఘోర ఓటమితో సిరీస్ను కోల్పోయింది. 4-1 తేడాతో సిరీస్ను భారత్ చేతిలో పెట్టడంతో ఇంగ్లాండ్ జట్టును ఆ దేశపు, భారత మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు...
ద్రవిడ్కు అండగా సెహ్వాగ్
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ డ్రవిడ్కు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బాసటగా నిలిచాడు. జట్టు విజయాల్లో ఆటగాళ్లదే కీలక పాత్రని, కోచ్ల మీద ఆదారపడి...
రోహిత్ది సాంకేతిక సమస్య కాదు… మానసిక సమస్య: సెహ్వాగ్
హైదరాబాద్: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ ఆటపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. రోహిత్ శర్మ మానసిక స్థితితో ఇబ్బంది పడుతున్నారని, బ్యాటింగ్లో సాంకేతిక సమస్య రాలేదని చెప్పాడు. అతడు బ్యాటింగ్ చేస్తుండగా గందరగోళంగా...
యోయో టెస్టుపై వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర విమర్శలు..
క్రికెటర్ల ఫిట్నెస్కు సంబంధించి భారత క్రికెట్ బోర్డు ప్రవేశ పెట్టిన యోయో టెస్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. బిసిసిఐ అమలు చేస్తున్న ఈ నిబంధన...
రికార్డ్ బ్రేకింగ్ మెమరీని పంచుకున్న వీరేంద్ర సెహ్వాగ్ ..
హైదరాబాద్: సుల్తాన్ ఆఫ్ ముల్తాన్ అని ముద్దుగా పిలుచుకునే సెహ్వాగ్ 2004లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ట్రిపుల్ సెంచరీ సాధించిన ఈ రోజు జ్ఞాపకాలను కూలో పంచుకున్నాడు. అలాగే 2008లో దక్షిణాఫ్రికాపై ట్రిపుల్...
ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలి వీరేంద్ర సెహ్వాగ్
న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడమే మంచిదని భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. తాజాగా పిటిఐ సంస్థతో మాట్లాడిన సెహ్వాగ్...
కొవిడ్ బాధితులకు సెహ్వాగ్ ఫౌండేషన్ అండ
న్యూఢిల్లీ : కరోనా బాధితులకు తన వంతు సహాయం అందించేందుకు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకు వచ్చాడు. కరోనా మహమ్మరి విజృంణతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కఠినమైన లాక్డౌన్లను...
స్మిత్ ఛీటింగ్.. వీడియో షేర్ చేసిన సెహ్వాగ్
సిడ్నీ: భారత్తో జరిగిన మూడో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ పెను వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో ఒకసారి బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని నిషేధానికి గురైనా కూడా స్మిత్...
టీమిండియాపై సెహ్వాగ్ సెటైర్లు
న్యూఢిల్లీ: పింక్బాల్ టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియాపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లతో సహా నెటిజన్లు భారత జట్టు ఘోర పరాజయంపై సోషల్ మీడియాలో విమర్శలు కురిపిస్తున్నారు....
బిసిసిఐపై సెహ్వాగ్ ఫైర్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్కు రోహిత్ శర్మను పక్కన బెడుతూ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని...
రోహిత్ సెంచరీ… టీమిండియా 190/3
రాజ్కోట్: సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా 53 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 190 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్...
టెస్టుల్లో ధోని రికార్డు బద్దలుకొట్టనున్న రోహిత్
హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతోంది. తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభమవుతోంది. ఈ మ్యాచ్లో ధోని రికార్డును కెప్టెన్ రోహిత్ శర్మ బద్ధలుకొట్టనున్నాడు....
లక్షద్వీప్ బ్యూటీలో మేటి: అమితాబ్ ట్వీటు
ముంబై : లక్షద్వీప్ లా జవాబు అని సూపర్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. పర్యాటక స్థలాల విషయంలో లక్షద్వీప్, మాల్దీవుల నడుమ వివాదం రగులుకున్న దశలో అమితాబ్ దేశీ విడిదికే ఓటేశారు....
దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రికార్డు.. మన హైదరాబాద్ కుర్రాడి సొంతం
దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రంజీ ట్రోఫీ శుక్రవారం ప్రారంభమైంది. అందులో భాగంగానే హైదరాబాద్ టీమ్ తొలి మ్యాచ్ నాగాలాండ్ తో తలపడింది. రంజీ ట్రోఫీ సీజన్ ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్ అనే చెప్పాలి....
క్రికెట్ దిగ్గజాలతో ‘థమ్స్ అప్ ఫ్యాన్ పల్స్’ని ప్రారంభించిన డిస్నీ+ హాట్స్టార్
కోకా-కోలా కంపెనీ నుండి భారతదేశపు స్వదేశీ పానీయాల బ్రాండ్, డిస్నీ+ హాట్స్టార్తో కలిసి వినూత్నమైన, లీనమయ్యే క్రికెట్ అనుభవాన్ని అందించే ‘థమ్స్ అప్ ఫ్యాన్ పల్స్’ని ప్రారంభించడం పట్ల చాలా ఉత్సాహంగా ఉంది....
క్రికెటర్ ఈశ్వర్ గుండెపోటుతో మృతి
విశాఖపట్నం: స్టార్ క్రికెటర్లకు బౌలింగ్ చేసిన ఈశ్వర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఐపిఎల్ జట్ల క్రికెటర్లకు బౌలింగ్ ప్రాక్టీస్ సమయంలో ఈశ్వర్ బౌలింగ్ చేసేవాడు. వైజాగ్ లోని గాజువాకలో ఈశ్వర్ ఇంటి వద్ద...
బల్లెం వీరుడు నీరజ్పై ప్రశంసల వర్షం
బుడాపెస్ట్: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఒలింపిక్స్లో పసిడి...
ప్రయోగాల దశలోనే భారత్..
క్రీడా విభాగం: సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్కు ఆతిథ్య భారత్ పూర్తిగా సన్నద్ధం కాలేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇతర జట్లు వరల్డ్కప్ కోసం ఇప్పటికే బలమైన జట్లను తయారు...
పలు రికార్డులు బద్దలు కొట్టిన జైస్వాల్
డొమినికా: విండ్సోర్ పార్క్లో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 113 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. దీంతో భారత్ 162...
వన్డే ప్రపంచకప్ నుంచి వెస్టిండీస్ ఔట్..
స్కాట్లాండ్ పెను సంచలనం
వెస్టిండీస్ ప్రపంచకప్ ఆశలు గల్లంతు
హరారే: భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించడంలో వెస్టిండీస్ టీమ్ విఫలమైంది. శనివారం స్కాట్లాండ్తో జరిగిన వరల్డ్కప్ క్వాలిఫయర్స్ టోర్నీ సూపర్ సిక్సెస్...