Home Search
స్మార్ట్ ఫోన్స్ - search results
If you're not happy with the results, please do another search
స్మార్ట్ ఫోన్ను స్మార్ట్గా వాడుకోండి
స్మార్ట్ ఫోన్స్ చేతికి వచ్చాక మనిషి జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రతీ పనిని సేకండ్ల వ్యవధిలో వేళ్లపైనే పూర్తి చేసేస్తున్నాం. అమ్మడం, కొనడం, చూడడం, మాట్లాడడం ఇలా ఒకటేమిటి, సమస్తం స్మార్ట్ ఫోన్...
హెడ్ఫోన్స్తో బిలియన్ మంది యువతకు వినికిడి ముప్పు..
హెడ్ఫోన్స్తో బిలియన్ మంది యువతకు వినికిడి ముప్పు
సౌత్ కరోలినా వైద్య విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడి
అధ్యయనాన్ని ప్రచురించిన బిఎంజె గ్లోబల్ హెల్త్ పత్రిక
వాషింగ్టన్: బిలియన్ మందికిపైగా టీనేజర్లు, యువకులు హెడ్ఫోన్స్లో పెద్దస్థాయిలో సంగీతం వినడంతో...
అమెజాన్లో స్మార్ట్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్
హైదరాబాద్: స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ను నిర్వహిస్తోంది. ఈ సేల్ బుధవారం ప్రారంభం కాగా......
ఎం55 5జి, గెలాక్సీ ఎం 15 5జిని ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ
గురుగ్రామ్: భారతదేశంలోని అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ , ఈ రోజు అత్యుత్తమ సెగ్మెంట్-లీడింగ్ ఫీచర్లతో గెలాక్సీ ఎం55 5జి, గెలాక్సీ ఎం 15 5జి అనే రెండు మాన్స్టర్ పరికరాలను...
హోలీ సేల్ను ప్రకటించిన సామ్సంగ్
గురుగ్రామ్: సామ్సంగ్, భారతదేశంలోని అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, గాలక్సీ, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్స్, ఉపకరణాలు & వేరబుల్స్, సామ్సంగ్ TVలు, ఇతర డిజిటల్ ఉపకరణాల వంటి వివిధ సామ్సంగ్ ఉత్పత్తులపై...
‘స్టార్మ్ 5జి’ విడుదల చేసిన లావా
భారతదేశపు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈరోజు పవర్ హౌస్ ‘స్టార్మ్ 5జి’ ను రూ. 11,999 ప్రత్యేక ప్రారంభ ధరకు, ఎంపికచేయబడిన బ్యాంక్ ఆఫర్స్ తో ప్రకటించింది....
హైదరాబాద్ లో అమేజాన్ ఎక్స్ పీరియెన్స్ అరేనా
హైదరాబాద్: టెలివిజన్స్ లో తెలంగాణా గణనీయంగా 2x వృద్ధిని చూపించిందని Amazon.in ప్రకటించింది. పండగల సమయంలో 60%కి పైగా 5జీ స్మార్ట్ ఫోన్స్ విక్రయించబడి అమేజాన్ ఇండియా కోసం టీవీ, స్మార్ట్ ఫోన్...
పండుగకు సామ్సంగ్ ‘ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్’
న్యూఢిల్లీ : పండుగ సీజన్ సందర్భంగా సామ్సంగ్ తాజాగా ‘ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్’ను ప్రకటించింది. దీని ద్వారా సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్, డిజిటల్ ఉపకరణాలు, మానిటర్స్, టాబ్లెట్లు, మరిన్నింటిపై ఇంతకు ముందు...
ఇండియాలో 15 పాప్-అప్ స్టోర్స్ ను ప్రారంభించనున్న సామ్ సంగ్
ఇటీవల విడుదల చేసిన Galaxy Z Fold5, Galaxy Z Flip5, Galaxy Watch6 సిరీస్, Galaxy Tab S9 సిరీస్ల గురించి చైతన్యం కలిగించేదుకు భారతదేశం అంతటా 15పాప్-అప్ స్టోర్స్ ను...
15 నుంచి అమేజాన్ ప్రైమ్డే ఆఫర్లు
న్యూఢిల్లీ : వ్యాపార కస్టమర్స్ కోసం దేశంలో జులై 15- 16 తేదీల్లో అమేజాన్ వార్షిక ప్రైమ్ డే నిర్వహిస్తోంది. ప్రైమ్ డేకి ముందు భారీ డీల్స్, ఆఫర్స్ను ప్రకటించింది. అన్ని ఆర్డర్స్పై...
కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే తో అగ్ని 2ను ప్రవేశపెట్టిన లావా..
న్యూఢిల్లీ: లావా మొబైల్స్ ఈరోజు కట్టింగ్-ఎడ్జ్ టెక్నాలజితో తన ప్రపంచ-స్థాయి అగ్ని 2 5జి స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. ఇది మధ్య-శ్రేణి స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు ఒక భారతీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది....
సెల్ వినియోగదారులకు సెల్ బే బంపర్ ఆఫర్
హైదరాబాద్: సెల్ బే ఐదవ వార్షికోత్సవం సందర్భంగా సెల్ ఫోన్ వినియోగదారులు జరిపే విక్రయాలకు బహుమతులను ప్రకటించింది. సెల్బేలో అన్ని రకాల బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ లభిస్తాయని, ఏ కంపెనీ మొబైల్ కొనుగోలు...
గొప్ప పని చేశావు బ్రదర్
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. కొందరు దీనిని మంచికి ఉపయోగిస్తుంటే.. మరికొందరు ఇష్టానుసారంగా వాడేస్తున్నారు. అయితే ఇటీవల స్మార్ట్ ఫోన్స్ కారణంగా.. పల్లెల్లో ఉన్న అద్భుతమైన టాలెంట్లు సోషల్...
ఈ నెల 8 నుంచి జియోమార్ట్ ‘జియోఉత్సవ్’ వేడుకలు షురూ
ముంబై : భారతదేశంలో అగ్రగామి మార్కెట్ స్థలాలలో ఒకటి అయిన జియోమార్ట్ పండుగ సీజన్కు ‘జియో ఉత్సవ్’ వేడుకలను ప్రకటించింది. ఈ వార్షిక పండుగ సేల్ -జియోఉత్సవ్ అక్టోబరు 8 నుండి ప్రారంభమవుతుంది....
మాంద్యంలోనూ గెలాక్సీ ఎస్23కి డిమాండ్
న్యూఢిల్లీ: ఆర్థిక మాంద్యంలోనూ భారతదేశంలో ప్రీమియమ్ స్మార్ట్ఫోన్ మార్కెట్ వృద్ధి చెందుతుందని సాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఎక్స్పిరియన్స్ హెడ్ టిఎం రోహ్ అన్నారు. 5జి స్మార్ట్ఫోన్స్కి డిమాండ్, స్మార్ట్ఫోన్స్ని కొనాలనే ట్రెండ్ భారతీయ...
ఏథర్ స్టాక్ 5.0ను విడుదల చేసిన ఎథర్..
న్యూఢిల్లీ: దేశంలో సుప్రసిద్ధ విద్యుత్ స్కూటర్ తయారీదారు, ఎథర్ ఎనర్జీ నూతన సంవత్సరాన్ని పరిశ్రమలో మొట్టమొదటిసారి అనతగ్గ ఫీచర్లతో తమ నూతన ఆఫరింగ్స్ను తమ భారీ వినియోగదారుల వేడుక, ఎథర్ కమ్యూనిటీ డే...
ఎపి నుంచి మీషో పై 330కు పైగా లక్షాధికారులైన విక్రేతలు
అసలైన ఈ–కామర్స్ మార్కెట్ ప్రాంగణం, మీషోకు 2022 సంవత్సరం అద్వితీయమైన సంవత్సరంగా నిలిచింది. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ వాణిజ్యంను చేరువచేయాలనే లక్ష్య సాకార దిశగా ఎన్నో మైలురాళ్లను మీషో చేరుకుంది. ఈ సంవత్సరం...
గూగుల్తో డిక్సన్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న డిక్సన్ టెక్నాలజీస్ తాజాగా అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్థానికంగా ఆండ్రాయిడ్, గూగుల్ టివి ప్లాట్ఫామ్స్పై ఎల్ఈడి టివిలను డిక్సన్ తయారు...
సబ్ ఇంజనీర్ పోస్టుల రాత పరీక్షకు పకడ్భందీ ఏర్పాట్లు
సిఎండి రఘుమారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 201 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఈనెల 31వ తేదీన జరిగే రాత పరీక్షకు పకడ్భందీ ఏర్పాట్లు చేసినట్టు సిఎండి...
గెలాక్సీఎ సిరీస్లో ఐదు కొత్త ఫోన్లు
గెలాక్సీఎ సిరీస్లో ఐదు కొత్త ఫోన్లు
ఆవిష్కరించిన సామ్సంగ్
మన తెలంగాణ/ హైదరాబాద్ : స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్ తన గెలాక్సీఎ సిరీస్లో ఐదు కొత్త స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఈ ఫోన్ల ధర శ్రేణి...