Home Search
స్వచ్ఛంద సంస్థలు - search results
If you're not happy with the results, please do another search
తుఫ్రాన్ లో స్వచ్ఛందంగా విద్యా, వ్యాపార సంస్థల బంద్..
మెదక్: ప్రజాగాయకుడు, ఉద్యమకారుడు, ప్రజాయుద్ధనౌక గద్దర్ మృతితో మెదక్ జిల్లా తుఫ్రాన్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రజలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుపుతున్నారు. ఆయన మృతికి...
క్షామం అంచున ఉత్తర గాజా.. ఆకలి మంటల్లో 2 లక్షల మంది
గాజా సిటీ: ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ (డబ్లుఎఫ్పి) ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడి జనాభాలో 70 శాతం...
దానధర్మాలకు వీళ్లు దారిదీపాలు
దాతృత్వాన్ని మించిన సుగుణం లేదు. సాటి మనిషికి సాయపడడమే మానవ జీవిత ఉత్కృష్ట కార్యం. ఎందుకో గానీ సృష్టిలోని ప్రాణి కోటిలో బుద్ధి వికాసం పొందిన మనిషిలోనే స్వార్థం పెరిగింది. కాకికి కష్టమొస్తే...
ధర్మబద్ధమా, మోడీ బద్ధమా!
‘జనవరి 22 వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట మహావైభవోపేతంగా జరగబోతోంది. దీనికి సంబంధించి అనేక రాజకీయ, ఆధ్యాత్మిక వాద, వివాదాలు భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. రామ మందిర నిర్మాణం, ప్రాణ...
బాల్యానికి భరోసా ఏది?
మానవ జీవితంలో బాల్యం అత్యంత కీలక దశ. ఇది ఓ మధుర జ్ఞాపకం. జాతికి నిజమైన సంపద బాలలే. కావున వీరి భావితరానికి బాటలు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వున్నది. అందుకు...
ఆధునికత వైపు ఆదివాసీల భక్తితత్వం!
విలక్షణమైన జీవనం మాదిరిగానే, విలక్షణమైన ఆచార సంస్కృతులకు చిరునామదారులు ఆదివాసులు. మూల సంస్కృతి ఆచారాలను పాటిస్తూనే కాలానుగుణంగా వస్తున్న ఆధునిక మార్పుల్లో భాగస్వాములవుతున్నారు. ఆధ్యాత్మికత, భక్తి భావానికి గల భేదాలు తెలియని ఈ...
తీరు మారని నగర ఓటరు తీరు..
నగరంలో పోలింగ్ శాతం 39.79 మాత్రమే
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తితే.. పట్టణ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతమాత్రంగా ఉంది. హైదరాబాద్ ఊహించని విధంగా గత...
పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఓటింగ్
గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఓటు వేయడానికి బారులు తీరిన గ్రామీణ ఓటర్లు
పట్టణాల్లో బయటకు రాని ఓటర్లు
వలస ఓటర్లు తిరిగి రావడంతో మధ్యాహ్నం నుంచి కిటకిటలాడిన పోలింగ్ కేంద్రాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రమంతటా ఎన్నికల...
అఫ్ఘన్లో ప్రళయ విలయమే..
కాబూల్ : కరడుగట్టిన ఆంక్షల అత్యధిక సంఖ్యాక నిరుపేదల దేశం అఫ్ఘనిస్థాన్ను పెను భూకంపం కకావికలం చేసింది. కనీసం 2000 మంది భూకంప తాకిడితో మృతి చెందారు. ఇప్పటికీ లెక్కలేనంత మంది క్షతగాత్రులై...
బిహార్ కులగణనపై స్టేకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణనకు సంబంధించి తదుపరి సమాచారాన్ని వెల్లడించకుండా నిరోధించడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. రాష్ట్రప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులఆదారిత...
వరద బాధితులకు అండగా నిలుద్దాం: దాస్యం వినయ్ భాస్కర్
మన తెలంగాణ/హన్మకొండ ప్రతినిధి: వరద బాధితులకు అండగా నిలుస్తామని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 9వ డివిజన్లోని కాకతీయ కాలనీలో ప్రభుత్వ చీఫ్ విప్,...
ముంపు ప్రాంతల్లో పర్యటించిన గవర్నర్ తమిళసై
సుబేదారి: వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కురిసిన భారీ వర్సాలకు దెబ్బతిన్న ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర గవర్నర్, డాక్టర్ సౌందర్య రాజన్ బుధవారం ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ జవహర్...
మణిపూర్లో శాంతి పునరుధ్ధరణకు డిమాండ్ … మిజోరాంలో నిరసన ప్రదర్శనలు
ప్రదర్శనలో పాల్గొన్న సిఎం, డిప్యూటీ సిఎం, మంత్రులు , ఎమ్ఎల్ఎలు
ఐజ్వాల్ : హింసాత్మక ఘర్షణలతో భగ్గుమంటున్న మణిపూర్లో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జో తెగ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ మిజోరాంలో మంగళవారం...
మధుమేహ రోగులకు ఉచితంగా ప్రత్యేక పాదరక్షలు : బి. నాగేందర్
గోషామహల్: పేదరోగులకు చేయూత అందించి ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు అభినందనీయమని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉస్మానియా ఆసుపత్రిలో హెల్పింగ్ హ్యాండ్స్ లెఫ్రా...
సమాజాభివృద్ధిలో యువత భాగస్వామ్యులవ్వాలి : డిజిపి అంజనీ కుమార్
హైదరాబాద్ : దేశ నిర్మాణంలో యువత గొప్ప పాత్ర పోషిస్తుందని, దేశం అభివృద్ధి, పురోగమనంతోపాటు సామాజిక సంస్కరణలను తీసుకురావడంలో యువతదే ప్రధాన పాత్ర అని డిజిపి అంజనీ కుమార్ అన్నారు. ‘అక్షయ విద్య...
బాల కార్మిక వ్యవస్థ నిర్మూళనకు ప్రతిఒక్కరూ సహకరించాలి
బాలల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలి
మెదక్ ఎస్పి రోహిణి ప్రియదర్శిని
మెదక్: బాలల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని అన్నారు....
రైతు చట్టాలను రైతులకు తెలియపర్చడమే అగ్రీ లీగల్ క్లినిక్ ప్రధాన ధ్యేయం
హన్మకొండ టౌన్ : వ్యవసాయ రంగంలో రైతు చట్టాలను రైతులకు తెలియపర్చడమే అగ్రీ లీగల్ క్లినిక్ ప్రధాన ధ్యేయమని తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హై కోర్ట్ జడ్జి...
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నల్లగొండ: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో తొమ్మిది సంవత్సరాల కాలంలో పేద ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బిజెపి కార్యకర్తలు ప్రతి బూత్స్థాయిలో ఇంటింటికి...
దేశం గుండెల మీద కుంపటి
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఐక్యరాజ్య సమితి ప్రత్యేక విభాగమైన అంతర్జాతీయ కార్మిక సంస్థ 2002 సంవత్సరంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జూన్ 12 గా నిర్ణయించింది. అప్పటి...
2కె రన్కు విశేష స్పందన
సత్తుపల్లి : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో నిర్వహించిన 2కె రన్కు విశేష స్పందన వచ్చింది. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, విద్యాలయాలు, కళాశాలలు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థలు రన్కు...