Home Search
హిమపాతం - search results
If you're not happy with the results, please do another search
జమ్ముకశ్మీర్ సోనామార్గ్లో హిమపాతం
శ్రీనగర్ : శ్రీనగర్ లెహ్ జాతీయ రహదారిలోని సోనామార్గ్ ప్రాంతంలో గురువారం భారీ ఎత్తున హిమపాతం సంభవించింది. దీనివల్ల ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. సోనామార్గ్లో జోజిలా సొరంగం...
కశ్మీర్ లోయలో హిమపాతం… విమాన సర్వీస్లకు అంతరాయం
శ్రీనగర్ : కశ్మీర్ లోయలో ఆదివారం విపరీతంగా మంచుకురియడంతో శ్రీనగర్ విమానాశ్రయం మీదుగా సాగే విమాన సర్వీస్లకు అంతరాయం కలిగింది.శనివారం రాత్రి ప్రారంభమైన హిమపాతం ఆదివారం ఉదయం కాస్త ఆగినా, మళ్లీ విపరీతంగా...
కేదార్నాథ్లో భారీ హిమపాతం.. మంచులో చిక్కుకున్న తెలుగు యాత్రికులు (వీడియో)
హైదరాబాద్: కేదార్నాథ్ ఆలయ ప్రాంతంలో విపరీతమైన మంచు కురుస్తోంది. దీనివల్ల ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి. వృద్ధ యాత్రికుల ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. కేదార్నాథ్లో ప్రజలు తమ నివాస ప్రాంతాల నుంచి బయటకు రావద్దని...
కేదార్ నాథ్లో హిమపాతం… యాత్ర నిలిపివేత
కేదారినాధ్: కేదారినాథ్లో భారీగా మంచు కురుస్తుండడంతో గురువారం మధ్యాహ్నం యాత్రను నిలిపివేశారు. సోన్ ప్రయాగ్లో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి దాదాపు 4 వేల మంది పర్యాటకులను అనుమతించకుండా ఆపేశారు. వాతావరణం...
సిక్కింలో భారీ హిమపాతం: ఆరుగురు మృతి
50 మంది గల్లంతు!
గ్యాంగ్ టక్: సిక్కింలో మంగళవారం హిమపాతం, కొండచరియలు విరిగిపడ్డం కారణంగా కనీసం ఆరుగురు పర్యాటకులు మరణించారని, 50 మంది గల్లంతయ్యారని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. భారత చైనా సరిహద్దు...
కశ్మీర్లో హిమపాతం షురూ!
శ్రీనగర్: కశ్మీర్ రాజధాని శ్రీనగర్లో హిమపాతం మొదలయింది. వాతావరణ అధికారుల ప్రకారం కనీస ఉష్ణోగ్రత పెరిగినప్పటికీ లడఖ్లో, కశ్మీర్లో మాత్రం ఇంకా సబ్జీరో కన్నా కిందే ఉష్ణోగ్రత ఉంది. ‘శ్రీనగర్లో కనిష్ఠ ఉష్ణోగ్రత...
ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం…
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. హిమపాతంలో 28 మంది పర్యతారోహకులు చిక్కుకున్నారు. ఎనిమిది మందిని కాపాడినట్లు ఉత్తరాఖండ్ డిజిపి అశోఖ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం మిగితా పర్వతారోహకుల కోసం...
ఉత్తరాఖండ్ హిమపాతం: అదృశ్యమైన వారిలో నలుగురి జాడ గుర్తింపు
ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ లోని చమోలి ప్రాంతంలో శుక్రవారం సంభవించిన హిమపాతానికి గల్లంతైన పర్వతారోహక బృందం కోసం గాలిస్తుండగా త్రిశూల్ పర్వతం దగ్గర నలుగురు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని గమనించారు. త్రిశూల్ పర్వతాన్ని...
పాక్లో భారీ వర్షాలు.. 37 మంది మృతి
పెషావర్ : పాకిస్థాన్లో గత 48 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రమాదాలు సంభవించి దాదాపు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక చోట్ల ఇళ్లు కూలాయి. కొండచరియలు విరిగిపడి దారులు...
పాక్లో భారీ వర్షాలకు 37 మంది మృతి
పెషావర్ : పాకిస్థాన్లో గత 48 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రమాదాలు సంభవించి దాదాపు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక చోట్ల ఇళ్లు కూలాయి. కొండచరియలు విరిగిపడి దారులు...
హిమాచల్లో ఇద్దరు ట్రెక్కర్ల మృతి.. మృతదేహాలకు శునకం కాపలా
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని బీర్ బిల్లింగ్లో ఒక మహిళతో సహా ఇద్దరు మృత్యువాత పడ్డారు. రెండు రోజుల పాటు వారి ఆచూకీ తెలియలేదు. అయితే వారి మృతదేహాలను పోలీసులు గుర్తించేంత వరకు 48...
కాలిఫోర్నియాలో కుండపోత వర్షం… చెట్లు కూలి ముగ్గురి మృతి
వాషింగ్టన్ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తుపాను కారణంగా ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది. దీనికి తోడు బలమైన గాలులు వీచడంతోపాటు హిమపాతం కురిసింది. మొత్తం 130 చోట్ల నుంచి వరదల సమాచారం...
ఉత్తర అమెరికాపై వింటర్ బాంబు
వాషింగ్టన్ : అమెరికా ఉత్తరప్రాంతాన్ని అత్యంత భయానక శీతాకాల తుపాన్ కుదిపేసింది. శుక్రవారం నుంచి భారీ హిమపాతంతో కూడిన భారీ తుపాన్ , గడ్డకట్టించే స్థాయి వర్షాలతో జనజీవితం అస్తవ్యవస్థం అయింది. వాతావరణ...
మైనస్ మంచు…. విఫలరిలాక్స్
సిమ్లా... వెలవెల.. 40 ఏండ్ల అత్యల్పం
సిమ్లా : పర్యాటక కేంద్రం సిమ్లాలో నూతన సంవత్సర వేడుక రద్దీ ఈసారి తగ్గింది. దీనితో ఇప్పుడు ఇక్కడి అతిధి గృహాలు, హోటల్స్లో 60 శాతంపైగా...
భారత్లో ఓటు వేసిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?
హైదరాబాద్: అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సెలబ్రిటీలతో సహా ప్రముఖులు మీడియా ముందుకు వచ్చి కోరడంతో ఓటింగ్ శాతం పెరుగుతోంది. పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అసెంబ్లీ, పార్లమెంట్,...
పర్యావరణానికి రక్షణేది?
ప్రకృతిలో మనిషి కూడా ఒక భాగం. అంతే కానీ, ప్రకృతి మనిషి కోసం కాదు. మనిషి శరీరం లాగానే వాతావరణానికి కూడా బ్యాలెన్స్ అవసరం. కానీ, ఆ సంతులనం నిలిపేందుకు మనిషి తనవంతుగా...
విదేశీయులకు ఎవరెస్ట్ పర్వతారోహణ ఫీజు పెంచనున్న నేపాల్
కాట్మండు : ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడానికి అనుమతి కోరే విదేశీ యాత్రికులకు రాయల్టీ ఫీజు 4000 డాలర్ల నుంచి 15000 డాలర్లకు పెంచడానికి యోచిస్తున్నట్టు నేపాల్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఈ పెంపు...
జోజిలా సొరంగం పనులు 40 శాతం పూర్తి
బ్రాస్ (లడఖ్) : ఆసియా లోనే అతి పెద్ద పొడవైన, ఎత్తైన సొరంగ మార్గంగా చెప్పుకునే జోజిలా సొరంగ మార్గ నిర్మాణం పనులు 40 శాతం పూర్తయ్యాయని, భౌగోళిక, వాతావరణ సమస్యలు ఎదురుకావడంతో...
పిడుగుపాటు కారణాలు
వడం కొంచెం ఆలస్యమైనా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వానలు రానే వచ్చాయి. ఆకాశం మేఘాలతో అప్పుడప్పుడు జిగేల్మని మెరుపులుతో వర్షం కురుస్తూ ఉంటుంది.నింగిలో ఉన్నంత వరకూ మెరుపు చూడడానికి మనోహరంగా ఉంటుంది....
రాష్ట్రానికి విపత్తు నిధులు రూ.188 కోట్లు
మనతెలంగాణ/ హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలు, వరదలతో ఆగమవుతున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర సాయాన్ని విడుదల చేసింది. తుఫాను, కరువు, భూకంపం, అగ్నిప్రమాదం. వరదలు,...