Thursday, March 28, 2024

భగవానీ ఢాగర్ స్వదేశాగమనం…విజయోత్సాహం

- Advertisement -
- Advertisement -

Bhagwani Devi Dagar
న్యూఢిల్లీ: 94 ఏళ్ల భగవానీ ఢాగర్ ఫిన్లాండ్‌లో వరల్డ్ మాస్టర్స్ ఎథలెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2022 లో భారత్‌కు స్వర్ణపథకాన్ని, 2 కాంస్య పథకాలను గెలుచుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. కాగా ఆమె స్వదేశానికి వచ్చాక విజయోత్సాహంను తనదైన శైలిలో ప్రదర్శించారు. వీడియో చూడండి మీకే తెలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News