Saturday, April 20, 2024

భారత్‌లో కరోనా విలయతాండవం… 1.84 లక్షల కేసులు

- Advertisement -
- Advertisement -

Six Corona Strain Cases Registered In India

 

ఢిల్లీ: కరోనా వైరస్ రోజు రోజుకు తీవ్రమవుతోంది. భారత్‌లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 1.84 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 1027 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కేసుల సంఖ్య 1.38 కోట్లకు చేరుకోగా 1.72 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 1.23 కోట్ల మంది కోలుకోగా 13.64 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా మంగళవారం 26.46 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వగా మొత్తం తీసుకున్న వారి సంఖ్య 11.11 కోట్లకు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News