Friday, April 19, 2024

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: 10 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

10 Injured in Road Accident At Mahabubnagar

రాజాపూర్: మహబూబ్ నగర్ జిల్లాలోని రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో శనివారం రోడ్డుప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబ్ నగర్ సర్కార్ దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ కు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని బాధితులు తెలిపారు.

10 Injured in Road Accident At Mahabubnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News