Friday, April 26, 2024

ప్రైవేటు బస్సు బోల్తా: పది మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

10 Members injured in Bus roll over

సూర్యాపేట: ప్రైవేటు బస్సు బోల్తాపడిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 39 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుంచి తెనాలి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News