Thursday, April 25, 2024

బస్సుపై తెగిపడిన కరెంట్ తీగలు… 10 మంది విద్యార్థులకు గాయాలు…

- Advertisement -
- Advertisement -

10 Members injured in current shock in sangareddy

 

మునిపల్లి: సంగారెడ్డి జిల్లా మునిపల్లి వద్ద బుధవారం బస్సు కరెంట్ షాక్ కు గురైంది. ఆర్టిసి బస్సుపై విద్యుత్ వైర్లు తెగిపడడడంతో పది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో డ్రైవర్ సహా 170 మంది విద్యార్థులు ఉన్నారు.  పది మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి స్థానికులు తరలించారు. బస్సును రివర్స్ తీస్తుండగా విద్యుత్ స్తంబానికి వాహనం తగలడంతో కరెంట్ వైర్లు పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News