Friday, April 19, 2024

కల్వరి టెంపుల్‌లో వంద ఐసోలేషన్ పడకలు: హరీష్

- Advertisement -
- Advertisement -

100 Isolation beds in Calvary temple

సంగారెడ్డి: రెండు మూడు రోజుల్లో జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి 500 లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కల్వరి టెంపుల్‌లో వంద ఐసోలేషన్ పడకలను ప్రారంబించిన హరీష్ మీడియాతో మాట్లాడారు. వ్యాక్సిన్ల కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు చెల్లించిందన్నారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ల పంపిణీని కేంద్రం నిర్ణయిస్తోందని, కరోనా కట్టడికి ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని హరీష్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News