Saturday, April 20, 2024

రూ. 392 కోట్ల వ్యయంతో 1016 కొత్త బస్సులు..

- Advertisement -
- Advertisement -

అత్యాధునిక హంగులతో సరికొత్త ఆధునిక సదుపాయాల గల కొత్త సూపర్ లగ్జరీ బస్సులను తెలంగాణ ఆర్టీసీ సమకూర్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద తొలివిడత సూపర్ లగ్జరీ బస్సులను జెండా ఊపి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. 392 కోట్ల వ్యయంతో 1016 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయగా తొలి విడతగా 630 సూపర్‌ లగ్జరీ బస్సులు, 130 డీలక్స్‌, 16 స్లీపర్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News