Thursday, April 25, 2024

ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు: 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

11 Members dead after train derails in Egypt

 

కైరో: ఈజిప్టు దేశం కైరోలోని టోక్ ప్రాంతంలో రైలు పట్టాలు తప్పింది. కైరో నుంచి మన్సోరా వెళ్తుండగా నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో 11 మంది చనిపోగా 98 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ అధికారులు, పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రైలు ప్రమాద వీడియోలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి. ఈజిప్టులోని తాహ్తా జిల్లాలో మార్చి నెలలో రెండు రైళ్లు ఢీకొనడంతో 32 మంది మృతి చెందగా 165 మంది తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News