Wednesday, April 24, 2024

ఎపిలో కొత్తగా 115 కరోనా కేసులు.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

115 New Covid-19 Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 46,566 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా కొత్తగా 115 కరోనా మహమ్మారి సోకింది. తాజాగా ఒకరు కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8లక్షల 87 వేల 661కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 7,173 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. ఎపిలో ప్రస్తుతం 921 యాక్టివ్ కేసులుండగా, 8.79లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

115 New Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News