Friday, March 29, 2024

మయన్మార్ లో కూలిన విమానం: 12 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మండాలే: మయన్మార్‌లోని మండాలే ప్రాంతంలో కార్గో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రక్షణ సామాగ్రితో వెళ్తుండగా వాయుసేనకు చెందిన విమానం కూలిపోయింది. పైలెట్, మరో వ్యక్తి  గాయపడడంతో మిలటరీ ఆస్పత్రికి తరలించారు. నాయిపైడౌ సిటీ నుంచి పిన్ ల్విన్ కు వెళ్తుండగా స్టిల్ ప్లాంట్ కు ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News