Friday, April 19, 2024

శ్రీనివాసుని సర్వ దర్శనానికి 12 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

 

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీనివాసుని సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 60,756 మంది భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం స్వామివారి హుండీకి రూ.3.82 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News