Wednesday, April 24, 2024

రోడ్డు ప్రమాదంలో 12 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

12 injured in road accident at kamareddy district

తాడ్వాయి: కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లి సామాగ్రితో వెళ్తున్న ట్రాక్టర్లను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ట్రాక్టర్ లో పెళ్లి సామన్ కొనుగోలు చేసి జువ్వాడి నుంచి కామారెడ్డి లింగాపూర్ మండలం వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

12 injured in road accident at kamareddy district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News